Category తెలంగాణ

భక్తిశ్రద్ధలతో మైసిగండి గణనాథుడికి పూజలు

ఆమనగల్లు ప్రజాతంత్ర సెప్టెంబర్ 22 : వినాయక నవరాత్రులను పురస్కరించుకొని కడ్తాల మండలంలోని మై సిగండి గ్రామంలో హనుమాన్ ఆలయం వద్ద ప్రతిష్టించిన గణనాథుడికి మైసిగండి గ్రామ సర్పంచ్ రామావత్ తులసి రామ్ నాయక్ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో పూజలు జరుపుకున్నారు. తొమ్మిది రోజులపాటు ఘనంగా పూజలు అందుకున్న గణనాధుడికి సర్వాంగ సుందరంగా మండపాలను అలంకరించి విద్యుత్…

గణనాథునికి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రత్యేక పూజలు

తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22: ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పట్టణంలో ప్రతిష్టించిన గణనాథులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వినాయక చవితిని పురస్కరించుకొని వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో పలు మండపాల్లో ప్రతిష్టించిన గణనాథులను సందర్శించి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులు…

అంగన్వాడి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22: అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు మైపాల్ డిమాండ్ చేశారు. శుక్రవారం అంగన్వాడి ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని 12వ రోజు సమ్మె సందర్భంగా ఎన్టీఆర్ చౌరస్తా నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ పూలమల వేసి మోమొరండం ఇచ్చి అక్కడి నుండి…

ఓటర్ ముసాయిదా జాబితా పారదర్శకంగా రూపొందించాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర , సెప్టెంబర్ 22:  ఓటరు ముసాయిదా జాబితా పారదర్శకంగా  రూపొందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు  ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, ఎలక్ట్రోల్ రోల్ పరిశీలకులు విజయేంద్ర బోయి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ లో రాబోయే ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పై పోలింగ్ కేంద్రాల, ఓటర్ జాబితాల పరిశీలన తో పాటు  రాజకీయ…

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 22 :   కడ్తాల మండలం మైసిగండి గ్రామానికి చెందిన కేతావత్ లక్ష్మి శుక్రవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న మైసిగండి గ్రామపంచాయతీ 7వ వార్డు మెంబర్, బిజెపి జిల్లా నాయకుడు సభావాట్ రాందాస్ నాయక్  లక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అనంతరం రూ. 5 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ…

యువకులకు ఉచిత లెర్నింగ్ లైసెన్సులు 

చిన్నకోడూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22:  యువకులకు డ్రైవింగ్ లైసెన్సు తప్పనిసరని..18 సంవత్సరాలు పై బడిన ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలనే ఉదేశ్యంతో మంత్రి  హరీష్ రావు తన సొంత  ఖర్చులతో డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తున్నారు.ఇందులో భాగంగా శుక్రవారం మండల పరిధిలోని మెట్టుపల్లి గ్రామానికి చెందిన 30 మంది యువకులకు  రూపాయి ఖర్చు లేకుండా…

ఉద్యమకారులను మరిచి ఉద్యమ ద్రోహులకు పదవులా

సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22: నాడు ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారులను మరిచి ఉద్యమానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడిన ద్రోహులకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం పదవులను అంటగడుతుందని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ మండిపడ్డారు. శుక్రవారం సిద్దిపేటలో ఆయన మాట్లాడుతూ …దాదాపు వెయ్యి రోజులకు పైగా సిద్దిపేట పట్టణంలోని పాత బస్టాండ్…

యువజన సంఘాలు వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించడం ఎంతో ఆనందోత్సవం

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22: యువజన సంఘాలు వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాయని ఎన్ఎంఆర్ వ్యవస్థాపక అధ్యక్షులు నీలం మధు ముదిరాజ్ తెలిపారు.పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో ఆటో యూనియన్, పద్మారావు నాగర్ కాలనీ, తేజ కాలనీ, శ్రీ వివేకానంద గణేష్ కమిటీ  ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మండపాలలో గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఎన్ఎంఆర్…

మక్తమాధారంలో.. విద్యార్థుల ఆందోళన

రూట్ బస్సులను మీటింగ్ పంపితే విద్యార్థులు పాఠశాలకు ఎలా వెళ్ళాలి: ఆచారి ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 21 : రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మక్తమాధారం గ్రామం నుంచి నిత్యం 200పైగా విద్యార్థులు కడ్తాల్ పట్టణానికి పాఠశాలలు, కళాశాలకు వెళుతుంటారు. మహేశ్వరం డిపో అధికారులు రూట్ బస్సును రద్దు చేసి మీటింగ్ లకు పంపుతున్నారు. దీంతో…