Category తెలంగాణ

నిరుపేద విద్యార్థికి సుంకిరెడ్డి రూ.50 వేల ఆర్థిక సహాయం అందజేత

 ఆమనగల్లు ప్రజాతంత్ర సెప్టెంబర్ 22 : ఆమనగల్లు మండలం రాం నుంతల గ్రామ పంచాయితి చిన్న తండా కి చెందిన పాత్లావత్ రమేష్ అనే విద్యార్థి పై చదువులు విదేశాలకు (జర్మనీ) వెళ్లేందుకు కోసం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విషయం కార్యకర్తల ద్వారా తెలుసుకున్న ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్…

నియోజకవర్గ సబ్బండ వర్గాల మద్దతుతో కొనసాగుతున్న ముదిరాజుల రిలే నిరాహార దీక్షలు

పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22: రాజ్యాధికారంతోనే తమ జాతులకు న్యాయం జరుగుతుందని సబ్బండ వర్గాల ప్రజలు నీలం మధు ముదిరాజ్ కు  మద్దతుగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.గత వారం జిన్నారం మండల కేంద్రంలో మొదలైన రిలే నిరాహార దీక్షలు వరుసగా కొనసాగుతుండగా ఇప్పుడు గుమ్మడిదల మండల కేంద్రంలో నీలం మధు కు…

ఆటోమోటివ్ అత్యాధునిక స‌ర్వీసు కేంద్రం ప్రారంభం

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : ఆటోమోటివ్ మాన్యుఫాక్చ‌ర‌ర్స్ ప్రైవేట్ లిమిటెడ్(ఏఎంపీఎల్‌) ఎపి రేణిగుంటలో త‌న అత్యాధునిక స‌ర్వీసు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించిందని ఆటోమోటివ్ మాను ఫ్యాక్చరర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ సంఘ్వి శుక్రవారం హైదరాబాద్ లో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఛ‌త్తీస్‌గఢ్, ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ స‌హా ఆరు రాష్ట్రాలలో…

లేబర్  పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

కులకచర్ల, ప్రజాతంత్ర,22:  భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న లేబర్ కార్డు ద్వారా పొందే పథకాలను లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని జన్ సాహస్ స్వచ్చంధ సంస్థ జిల్లా కో ఆర్డినేటర్ ప్రకాష్ కుమార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సౌమ్యా రెడ్డి తో…

నారీశక్తి వందన్ అధినియం బిల్లును స్వాగతిస్తున్నాం

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : నారీ శక్తి వందన్ అధినియం అని అనెంప్లాయిస్ ఫోరం చైర్మన్ అనూజ్ కుమార్ స్పష్టం చేశారు. బిల్లును స్వాగతిస్తున్నామని, బిసి స్త్రీలకు నిజమైన స్వాతంత్ర్యం అన్నారు. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపటం సంతోషకరం అన్నారు. మహిళలను శక్తిగా గుర్తించి, గౌరవించే సంస్కృతి…

నాడు నిధుల కొరత నేడు నిధుల వరద

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22:  గత ప్రభుత్వాల హయాంలో నిధుల కొరతతో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన గ్రామాలు నేడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్ చెరు మండల పరిధిలోని భానూర్, నందిగామ గ్రామాలలో మూడు కోట్ల 45 లక్షల…

మహిళా సంఘం భవన నిర్మాణం ఏర్పాటుకు ఎమ్మెల్యే కు వినతి

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 22 :  తలకొండపల్లి మండలం రాంపూర్ గ్రామంలో మహిళా సంఘం సభ్యులకు సమావేశ భవనాన్ని మంజూరు చేసి భవనానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ను తలకొండపల్లి జడ్పిటిసి ఉప్పల వెంకటేష్, ఎంపిపి తిరుమణి నిర్మల శ్రీశైలం గౌడ్ లు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ…

ఆప్ సామాన్యుల పార్టీ 24న ‘సామాన్యుడి సమరభేరి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : ఆమ్ ఆద్మీ పార్టీ సాదాసీదాగా పారదర్శకంగా ఉండే సామాన్యుల పార్టీ అని ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ తెలిపారు. ఆదివారం సెప్టెంబర్ 24న హైదరాబాద్ ఆర్టీసీ కల్యాణ మండపంలో ‘సామాన్యుడి సమరభేరి’ సదస్సు ను ఆప్ తెలంగాణ శాఖా నిర్వహిస్తుందన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాలనుండి జిల్లా…

చట్ట సభల్లో బిసి బిల్లు ప్రవేశ పెట్టాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22: దేశంలో బిసిలు దుర్భర పరిస్థితి ఎదుర్కుంటున్నారని,వారిని దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్ లో బిసి బిల్లు ను ప్రవేశ పెట్టాలని రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం కన్వీనర్ లాల్ కృష్ణ ప్రసాద్ డిమాండ్ చేశారు. బిసి బిల్లు ను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టాలని శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని…