Category తెలంగాణ

ప్రధాని మోదీ చిత్రపటానికి క్షిరాభిషేకం

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 23 :  మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదం తెలిపినందున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి తలకొండపల్లి మండలం కేంద్రంలో బీజేవైఎం కల్వకుర్తి అసెంబ్లీ కన్వీనర్ పద్మ అనిల్ ముదిరాజ్ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు దశాబ్ధాల సమస్యకు…

మిలాద్ ఉన్ నబీ ర్యాలీని ప్రశాంతంగా జరుపుకోవాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 23 :  ప్రశాంత వాతావరణంలో మిలాద్ ఉన్ నబీ (మహమ్మద్ ప్రవక్త జన్మదినం) సందర్భంగా ముస్లిం సోదరులు నిర్వహించే ర్యాలీని ప్రతి ఒక్కరూ సహకరించుకుంటూ శాంతియుతంగా జరుపుకోవాలని ఆమనగల్లు సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై బలరాం కోరారు. శనివారం ఆమనగల్లు ఎస్సై బలరాం  ఆధ్వర్యంలో ఆమనగల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో శాంతి సమావేశం…

మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేత

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 23 :  కడ్తాల మండలంలోని వివిధ గ్రామాల్లో మృతి చెందిన మృతుల కుటుంబాలకు జర్పుల రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక్కో కుటుంబానికి రూ. 5వేల చొప్పున ఇది కుటుంబాలకు 10 వేల ఆర్థిక సాయం అందించారు. కడ్తాల మండల కేంద్రానికి చెందిన మాదారం నవీన్ మృతి చెందారు. అదేవిధంగా రావిచెడు…

ఆమనగల్లులో 13వ రోజుకు చేరిన అంగన్వాడీ ఉద్యోగుల నిరవధిక సమ్మె 

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 23 :  అంగన్వాడీ టీచర్స్ ల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఆమనగల్లు మండల పరిషత్ కార్యాలయ సమీపంలో చేస్తున్న నిరోధిక సమ్మె శనివారంతో 13వ  రోజుకు చేరుకుంది. నిరవధిక సమ్మె సందర్భంగా పలువురు మాట్లాడుతూ  అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనం 26,వేలు  పెన్షన్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత పలు సౌకర్యాలు…

ప్రశాంతంగా వినాయక నిమజ్జనం సహకరించిన అందరికీ కృతజ్ఞతలు

తాండూరు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 23 : తాండూరు పట్టణంలో శుక్రవారం నిర్వహించిన వినాయక నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లొల నరసింహులు పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. వినాయక చవితిని పురస్కరించుకుని పట్టణంలోని పలు ప్రాంతాల్లో పలు మండపాలో ప్రతిష్టించిన గణనాథుల ఐదు రోజులపాటు ప్రత్యేక…

మంత్రి మహేందర్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు

తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23: రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు గనుల భూగర్భ వనరుల శాఖ మంత్రి డాక్టర్ పి మహేందర్ రెడ్డి కి తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విట్టల్ నాయక్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శనివారం రాష్ట్ర మంత్రి ఈ మహేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్…

కాంగ్రెస్ నాయకులు రాజ్ బోడాపై కఠిన చర్యలు తీసుకోవాలి

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,సెప్టెంబర్ 22: చేవెళ్ళ మండలంలోని పోలీస్ స్టేషన్లో రాజ్ బోడ ఎన్ఆర్ఐపై ఫిర్యాదు చేసిన బిఎస్పి నాయకులు.ఆనంతరం చేవెళ్ళ అసెంబ్లీ అధ్యక్షులు చందు  మాట్లాడుతూ బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో బలపడుతున్న బీఎస్పీ పార్టీ ప్రజాదరణ చూడలేక అమెరికాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ…

నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు

 ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 22 : లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమనగల్ వారు కల్వకుర్తి పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలకు కంప్యూటర్ ల్యాబ్ కోసం లయన్ ఇంటర్నేషనల్ ఏరియా లీడర్ ఎం డి 320 లయన్ జి చెన్న కిషన్ రెడ్డి అందించిన లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని కల్వకుర్తి లయన్స్…

అంతర్గత మరుగునీటి డ్రైనేజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి

పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22: అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని 6వ వార్డ్ పిజెఆర్ ఎన్క్లేవ్ లో 15 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న అంతర్గత మరుగునీటి డ్రైనేజ్ నిర్మాణ పనులకు  అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కాలనీలో…