Category తెలంగాణ

నీలం మధు సతీమణి కవిత దర్గాలో ప్రత్యేక పూజలు

పటాన్ చెరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 31: కుల మతాల బేధం లేకుండా అన్ని వర్గాల వారిని సమ దృష్టితో చూడాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నాయకులు నీలం మధు ముదిరాజ్  సతీమణి కవిత అన్నారు.పటాన్ చెరు మండలం క్యాసారం గ్రామంలో మైబి సుభాని దర్గాలో పూలచద్దర్ కప్పి ప్రార్థనలు నిర్వహించారు. ప్రజల బాగోగులు చూసే నాయకుడు సమాజానికి అవసరమని…

బీజేపీకి బిగ్ షాక్

మహేశ్వరం ప్రజాతంత్ర అక్టోబర్ 31: మహేశ్వరం నియోజకవర్గం మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ కాంటెస్టడ్ కార్పోరేటర్, మహిళ మోర్చా అధ్యక్షురాలు అనిత, గిరిజన మోర్చా అధ్యక్షులు రమవత్ హాథిరామ్ నాయక్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. బీజేపీ నాయకులతో పాటు పలువురు కాంగ్రెస్…

విజన్ గల నాయకురాలు సబితా ఇంద్రారెడ్డికే మా ఓటు చందనం చెరువు వాకర్స్ 

మహేశ్వరం, ప్రజాతంత్ర అక్టోబర్ 31: మా గుండె పదిలం కోసం బాటలు వేసారు.. సమాజం బాగు కోసం నిరంతరం కృషి చేస్తూ.. నియోజకవర్గాన్ని సొంత ఇంటి లాగా తీర్చిదిద్దుతున్న మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డికి పూర్తి మద్దతుగా.. ఆమె వెన్నంటే ఉండి సబితా ఇంద్రారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని  చందనం…

కాంగ్రెస్ మోసపూరిత హామీలకు మోసపోవద్దు

పేదల సంక్షేమ అభివృద్ధి కృషి చేస్తున్న టిఆర్ఎస్ ను మరోసారి దీవించాలి. ఎన్నికల ప్రచారంలో  జెడ్పిటిసి ప్రమోదిని దేవి ఏఎంసి మాజీ చైర్మన్  విటల్ నాయక్. తాండూరు ప్రజాతంత్ర అక్టోబర్ 31: ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న మోసపూరిత హామీలకు మోసపోవద్దని పేదల సంక్షేమం అభివృద్ధికి కృషి చేస్తున్న బిఆర్ఎస్ పార్టీని మరో సారి ఆశీర్వదించాలని…

కాంగ్రెస్ కు ఓటు వెస్తే చీకటి బతుకులే

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకు వారంటీ గ్యారెంటీ లేదు. తాండూరు గడ్డ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అడ్డ. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విటల్ నాయక్. తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 31: కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే చీకటి బతుకులు కమ్ముకుంటా యని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విటల్ నాయక్ అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా…

కొడంగల్ గడ్డపై కాంగ్రెస్ జెండాను రెపరెపలాడిస్తాం లక్ష్మీనారాయణ రెడ్డి

ప్రజాతంత్ర కొడంగల్ అక్టోబర్ 31:  కొడంగల్ గడ్డపై కాంగ్రెస్ జెండాను రెపరెపలాడిస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష్మీనారాయణ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు  కొడంగల్ పట్టణంలోని రేవంత్ రెడ్డి  స్వగృహంలో మద్దూరు మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మీనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో  నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఎనుముల   తిరుపతిరెడ్డి  సమక్షంలో పలువురు కాంగ్రెస్…

దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్‌ ‌రెడ్డిపై దాడి దారుణం

మేం తలచుకుంటే దుమ్ము కూడా మిగలదు ప్రజాశీర్వాద సభల్లో సిఎం కెసిఆర్‌ ‌‌విమర్శలు నిజామాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌30: ‌చాతగాని దద్దమ్మ ప్రతిపక్ష పార్టీలు, చేతగాని వెదవలు సిద్దిపేట జిల్లా దుబ్బాక బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడికి పాల్పడ్డారని సీఎం కేసీఆర్‌ ‌నిప్పులు చెరిగారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ,జుక్కల్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు.…

తెలంగాణకు పట్టిన చీడ, పీడ వదలాలంటే..కోదండరామ్‌ ‌సహకారం అవసరం..

ఎన్నికల క్షేత్రంలో టీజేఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌కలిసి పనిచేస్తాయి బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంపై పదేళ్లుగా కోదండరామ్‌ ‌పోరాటం వొచ్చే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంలో టీజేఎస్‌కు కీలక స్థానం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30 : ‌తెలంగాణకు పట్టిన చీడ, పీడ వదలాలంటే కోదండరామ్‌ ‌సహకారం అవసరమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. సోమవారం…

తొమ్మిదేండ్ల నుంచి కరువు లేదు…కర్ఫ్యూ లేదు…

నారాయణ ఖేఢ్‌ ‌దశ, దిశ మారిపోయింది నారాయణఖేడ్‌ ‌చరిత్రలో భూపాల్‌ ‌రెడ్డి మంచి నాయకుడు…మీ కోసం పరితపిస్తాడు ఆశీర్వదించండి..పెద్ద మెజారిటీతో గెలిపించండి.. కాంగ్రెస్‌కు వోటు ద్వారానే బుద్ధి చెప్పాలి కాంగ్రెస్‌ ‌దద్దమ్మలు గెలువడం చేతకాక దాడులు చేయిస్తున్నరు అట్లా చేయాలనుకుంటే మేం చేయలేమా..? నారాయణఖేడ్‌ ‌ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌నారాయణఖేడ్‌,…