Category తెలంగాణ

2047 లక్ష్యంగా పోలీస్ శాఖ కార్యాచరణ

– డీజీపీ శివధర్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష – ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047’ సన్నాహాలపై దిశానిర్దేశం – సైబర్, ఫోరెన్సిక్ సామర్థ్యాలపై దృష్టిసారించాలని ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 1 : రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళికలో కీలకం కానున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047’ సన్నాహాలపై రాష్ట్ర పోలీస్ డైరెక్టర్…

ఓల్డ్ సిటీ మెట్రో కనెక్టివిటీకి రూ.125 కోట్లు విడుదల

హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 1: హైదరాబాద్ లోని పాతబస్తీ వాసులకు ప్రభు త్వం శుభవార్త చెప్పింది. ఓల్డ్ సిటీ మెట్రో రైల్వే కనెక్టివిటీ పనులకు తెలంగాణ ప్రభు త్వం మరొక కీలక అడుగు వేసింది. 2025-26 ఆర్ధిక సంవత్సర బడ్జెట్లో భాగంగా ‘మె ట్రో కనెక్టివిటీ టూ ఓల్డ్ సిటీ’ పథకం కింద రూ.125 కోట్లను…

విద్యుత్‌లో రూ.50వేల కోట్ల స్కాంకు తెర

-కొత్త డిస్కమ్‌, థర్మల్‌ ‌ప్లాంట్‌ల నిర్మాణంలో కమీషన్లు – విద్యుత్‌ ‌శాఖను ఎపి ప్రభుత్వం నడుపుతోందా? – ఎన్టీపీసీ తక్కువ రేట్లకే విద్యుత్‌ ఇస్తామంటే తీసుకోరా? – మీడియా సమావేశంలో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌1: ‌విద్యుత్‌ ‌రంగాన్ని ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు ఆరోపించారు. ఇప్పటికే ఎస్పీడీసీఎల్‌,…

బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించాం

– కులగణన చేపట్టాం – రాష్ట్రపతి వద్ద బిల్లు పెండింగ్లో ఉంది –  కోర్టుల ఆదేశాల మేరకు స్థానిక ఎన్నికలు జరుపుతున్నాం – కొత్తగూడెంలో ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఏర్పాటు – కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి – వైరా ఎన్ఎస్పి కాలువకు గోదావరి నీళ్లు – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం, ప్రజాతంత్ర, డిసెంబర్…

రూ.130 కోట్ల అభివృద్ధి పనులకు కౌన్సిల్‌ ఆమోదం 

‌- మేయర్‌ అధ్యక్షతన బల్దియా సర్వ సభ్య సమావేశం – పాల్గొన్న శాసనమండలి,శాసనసభ సభ్యులు, కార్పొరేటర్లు వరంగల్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1: ‌బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్‌ ‌హాలు సోమవారం  నగర మేయర్‌ ‌గుండు సుధారాణి అధ్యక్షతన కౌన్సిల్‌ ‌సమావేశం జరిగింది. ఈ సందర్భంగా  కౌన్సిల్‌ 39 అం‌శాలకు, రూ.130 కోట్ల అభివృద్ధి పనులకు ఆమోదం…

కేయూ క్యాంపస్‌లో ఆంక్షలు

– నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు – రిజిస్ట్రార్‌ ‌రామచంద్రం కాళోజి జంక్షన్‌/హనుమకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1 : ‌కాకతీయ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో విద్యార్థులపై ఆంక్షలు పెట్టారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా క్యాంపస్‌లోని వివిధ ప్రాంతాల్లో, హాస్టళ్ళలో ఆంక్షలు విధిస్తూ సోమవారం సర్క్యులర్‌ ‌జారీ చేశారు. విద్యాలయంలో హాస్టల్‌, ‌కళాశాల నిబంధనలు ఉల్లంఘించిన విద్యార్థులపై కఠిన…

‘గ్లోబల్‌ సమ్మిట్‌’కు పక్కా ఏర్పాట్లు

– అధికారులకు సీఎస్‌ ఆదేశాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1 : ఈనెల 8, 9 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌…

ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

– మొత్తం 218 ఆర్జీల స్వీకరణ. – హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ హరిచందన దాసరి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1 : జిల్లాలోని నలుమూల నుండి వచ్చి ప్రజావాణిలో ప్రజలు అందజేసిన అర్జీలపై అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ హరిచందన దాసరి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణి…

రూ.లక్షల కోట్ల కుంభకోణానికి తెరతీసిన సర్కారు

– 7న జరిగే మహా ధర్నాలో అందరూ పాల్గొనాలి – బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1: రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్షల కోట్ల కుంభకోణానికి ఎలా తెరతీసిందో, హిల్ట్‌ పాలసీ వల్ల రాష్ట్ర ఖజానాకు ఎలాంటి భారీ నష్టం జరుగుతుందో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మకు వివరించామని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తెలిపారు.…