Category తెలంగాణ

రియల్‌ ‌వ్యాపారులకు అనుకూలంగా ‘హిల్ట్’

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శలు న్యూదిల్లీ, డిసెంబర్‌ 3 : ‌క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండానే తెలంగాణ ప్రభుత్వం ‘హైదరాబాద్‌ ఇం‌డస్ట్రియల్‌ ‌ల్యాండ్స్ ‌ట్రాన్స్‌ఫర్మేషన్‌’ ‌హిల్ట్ ‌పాలసీని తీసుకొచ్చిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు.రియల్‌ ఎస్టేట్‌ ‌వ్యాపారులకు అనుకూలంగా హిల్ట్ ‌పాలసీ ఉందని ఆరోపించారు. దిల్లీలో డియాతో ఆయన మాట్లాడారు. పారిశ్రామికవాడలో పనిచేస్తున్న వారితో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు.…

ఆటోలో రెండు మృతదేహాలు

– దర్యాప్తు చేపట్టిన పోలీసులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 3:‌ నగరంలోని చాంద్రాయణగుట్టలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం కలకలం రేపింది. రోమన్‌ ‌హోటల్‌ ఎదురుగా ఉన్న ఓ ఆటోలో ఇద్దరి మృతదేహాలను స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతులను జహంగీర్‌ (24), ఇర్ఫాన్‌ (25)‌గా గుర్తించారు.…

సమస్యలపై కదం తొక్కిన జర్నలిస్టులు

– విజయవంతమైన టీయూడబ్ల్యూజే మహా ధర్నా – జర్నలిస్టుల నినాదాలతో దద్దరిల్లిన మహానగరం – రాష్ట్రవ్యాప్తంగా ధర్నాకు తరలివచ్చిన జర్నలిస్టులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 3 : పన్నెండేండ్లుగా నిర్లక్ష్యానికి గురవుతున్న జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మాసాబ్‌ ట్యాంక్‌లోని సమాచార కమిషనర్‌ కార్యాలయం ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే)…

హుస్నాబాద్ రైతులకు చేయూతనివ్వాలి

– గౌరవెల్లి ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయాలి – తాగునీటికి రూ.60కోట్లు అవసరం – డ్రైనేజీ నిర్మాణానికి రూ.80 కోట్లు – పట్టణానికి రింగ్‌రోడ్డు – ముఖ్యమంత్రికి ప్రతిపాదించిన మంత్రి పొన్నం హుస్నాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 3: హుస్నాబాద్‌ ప్రాంతంలో పాడి పశు సంపద అధికంగా వుండే ఈ ప్రాంతంలో రైతులకు వ్యవసాయం పాల ఉత్పత్తి…

కోకాపేటలో కాసులు కురిపిస్తున్న వేలం ప్ర‌క్రియ‌

– హెచ్‌ఎం‌డీఏ  ఖాతాలో మరో రూ.వేయి కోట్లు  హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌3:  ‌కోకాపేట నియోపోలీస్‌ ‌భూములకు మూడో విడత వేలం పక్రియ ముగిసింది. బుధవారం ప్లాట్‌ ‌నెంబర్‌ 19, 20‌లోని 8.04 ఎకరాలకు అధికారులు ఈ-వేలం నిర్వహించారు. ప్లాట్‌ ‌నెంబర్‌ 19‌లో ఎకరానికి రూ.131 కోట్లు, ప్లాట్‌ ‌నెంబర్‌ 20‌లో ఎకరం రూ.118 కోట్ల ధర పలికింది. 8.04…

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌

– 15మంది మావోయిస్టులు మృతి – ముగ్గురు జవాన్లు మృతి, ఇద్దరికి గాయాలు భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 3 : ‌సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి తుపాకుల‌మోత మోగింది. జవాన్లకు, మావోయిస్టులకు మధ్య‌ జరిగిన ఎదురు కాల్పుల్లో 15మంది మావోయిస్టులు మృతిచెందారు. అలాగే ముగ్గురు జవాన్లు కూడా మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరు జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి.…

యాదాద్రిలో నూతన అన్నదాన భవనం ప్రారంభం

– తిరుమల తరహాలో భక్తులకు సౌకర్యవంతంగా నిర్మాణం యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 3: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో నూతనంగా నిర్మించిన శ్రీ శాంతా ఋష్యశృంగ అన్నప్రసాద వితరణ భవనాన్ని ఆలయ అధికారులు. బుధవారం ప్రారంభించారు. భక్తులకు పరిశుభ్రంగా, అత్యుత్తమ నాణ్యతాప్రమాణాలతో అన్నప్రసాదాలను అందించేందుకు భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా ఈ భవనాన్ని ప్రత్యేకంగా రూపకల్పన…

‘గ్లోబల్‌ సమ్మిట్‌’కు రండి

– కేంద్ర మంత్రి పీయూష్‌కు ఉప ముఖ్యమంత్రి భట్టి ఆహ్వానం న్యూదిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 3: హైదరాబాద్‌ ఫ్చూర్‌ సిటీలో ఈనెల 8, 9 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు హాజరుకావాలని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆహ్వానించారు. పార్లమెంటు భవనంలో కేంద్ర…

పుష్కరిణిలో పడి బాలుడి మృతి

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 3: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చెందిన లక్ష్మీ పుష్కరిణి(కొండ కింద)లో కాలు జారి పడి ఓ బాలుడు మృతిచెందిన సంఘటన బుధవారం ఉదయం జరిగింది. యాదగిరిగుట్ట సీఐ భాస్కర్‌ తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్‌ మియాపూర్‌ అబ్జిపేట్‌కు చెందిన టికోలు బుజ్జమ్మ, సిద్ధుల కుటుంబం గుండం సమీపంలో కళ్యాణకట్ట వద్ద…