Category తెలంగాణ

తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందండి

– కిసాన్‌ మేళాలో అయిల్‌ పాం సాగుపై అవగాహన – రైతులకు ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌ జంగా సూచనలు చేగోరు, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 4: తక్కువ పెట్టుబడులతో అధిక లాభాలనందించి ఆర్థిక ఎదుగుదలకు కారణమయ్యే ఆయిల్‌ పామ్‌ సాగుకు ముందుకు రావాలని రైతులను ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌ జంగా రాఘవరెడ్డి కోరారు. రంగారెడ్డి జిల్లా చేగోరు మండలం కన్నహలో…

క్వాంటం సిటీగా హైదరాబాద్‌

– దేశంలోనే తొలిసారిగా లాంగ్‌ టర్మ్‌ క్వాంటం స్ట్రాటజీ – స్టార్టప్స్‌, ఇన్నోవేషన్స్‌ కోసం ప్రత్యేకంగా ఫండ్స్‌ ఆఫ్‌ ఫండ్స్‌ – ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 4: క్వాంటం సిటీగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల…

బాలు విగ్రహాన్ని అడ్డుకోవడం దారుణం

– రోశయ్య, బాలసుబ్రమణ్యం ఒకప్రాంతం వారు కాదు – బిఆర్‌ఎస్‌ ‌సెంటిమెంట్‌ ‌రాజకీయాలు ఆపాలి – రోశయ్య వర్ధంతి సభలో పిసిసి చీఫ్‌ ‌మహేశ్‌ ‌గౌడ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 3: ‌తెలంగాణ సెంటిమెంట్‌తో భారత రాష్ట్ర సమితి రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం చేస్తోందని టీపీసీసీ చీఫ్‌ ‌మహేశ్‌కుమార్‌ ‌గౌడ్‌  అన్నారు.  మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, ఎస్పీ…

కోతుల సమస్యతో రైతుల పరే షాన్‌

-‌ జాతీయ సమస్యగా గుర్తించి చర్యలు తీసుకోవాలి – లోక్‌సభలో ప్రస్తావించిన  బీజేపీ ఎంపీ విశ్వేశ్వర్‌ ‌రెడ్డి న్యూదిల్లీ, డిసెంబర్‌ 3: ‌కోతుల బెడదతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని బీజేపీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పెద్దమొత్తంలో వానరాలు పంటలను పాడు చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఈ సమస్యను నివారించేందుకు జాతీయ స్థాయిలో కార్యక్రమం చేపట్టాలని…

గ్లోబల్‌ సమ్మిట్‌ ఎగ్జిబిషన్‌ అందుబాటులోకి..

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబరఠ్‌ 4: ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ -విజన్‌ 2047 పబ్లిక్‌ ఎగ్జిబిషన్‌ను ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చింది. తెలంగాణ భవిష్యత్తు ప్రణాళికలను, గ్లోబల్‌ విజన్‌ను దగ్గరగా చూసే అద్భుత అవకాశం లభించింది. రండి.. వీక్షించండి.. తెలంగాణ గ్లోబల్‌ విజన్‌లో భాగస్వాములు కండి. ఎగ్జిబిషన్‌…

పవన్‌ ‌కళ్యాణ్‌ ‌వ్యాఖ్యలు దురదృష్టకరం

– క్షమాపణలు చెప్పాలన్న మంత్రి అడ్లూరి – కొండగట్టు ఆలయంలో ప్రత్యేక పూజలు జగిత్యాల, ప్రజాతంత్ర,డి సెంబర్‌ 3: ‌తెలంగాణ ప్రజలను కించపరుస్తూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ ‌కల్యాణ్‌ ‌చేసిన వ్యాఖ్యలు బాధాకరమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ ‌కుమార్‌ అన్నారు. పవన్‌ ‌బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో…

హైదరాబాద్‌.. దేశ భవిష్యత్తుకు బ్లూ ప్రింట్‌

– మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 3: హైదరాబాద్‌ నగరం ఇప్పుడు కేవలం ఒక మెట్రో కాదు.. దేశ భవిష్యత్తుకు బ్లూప్రింట్‌. అభివృద్ధి, ప్రగతి, అవకాశాలు ఈ మూడు లక్షణాలు హైదరాబాద్‌ సొంతం.. అని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తవమ్‌కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. రాజ్‌ న్యూస్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌…

ప్రభుత్వ సదుపాయాలను వినియోగించుకోవాలి

– భవిత సెంటర్‌లో ఘనంగా దివ్యాంగుల దినోత్సవం హనుమకొండ, ప్రజాతంత్రల, డిసెంబర్‌ 3: ప్రభుత్వం అందిస్తున్న వివిధ సదుపాయాలను దివ్యాంగ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ముఖ్య అతిథులు సీడబ్ల్యూసీ కౌన్సెలర్‌ రజిత, సభ్యులు సుధాకర్‌, దామోదర్‌లు కోరారు. హనుమకొండలోని ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యా వనరుల కేంద్రం భవిత సెంటర్‌లో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని…

ప్రతీ ఒక్క లబ్దిదారుడికి ఇందిరమ్మ ఇల్లు

– ఐదేండ్లలో 17లక్షల ఇందిరమ్మ ఇండ్లు – హుస్నాబాద్‌ బహిరంగ సభలో మంత్రి వివేక్‌ ‌సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 3: ఐదేళ్లలో ప్రతి ఒక్క లబ్దిదారుడికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని మంత్రి వివేక్‌ ‌వెంకటస్వామి అన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో సిఎం రేవంత్‌ ‌రెడ్డి పాల్గొన్న భారీ బహిరంగ సభలో…