Category తెలంగాణ

‘సమ్మిట్‌’ విజయవంతం కావాలి

– ఆకాంక్షించిన పశ్చిమ బెంగాల్‌ సీఎం మమత హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6: తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు తనను ఆహ్వానించినందుకు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సీఎం రేవంత్‌ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మమతా బెనర్జీని గ్లోబల్‌ సమ్మిట్‌కు ఆహ్వానించే బాధ్యతను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మంత్రి సీతక్కకు అప్పగించారు. దీంతో…

సమ్మిట్‌కు రావాల్సిందిగా గవర్నర్‌కు ఆహ్వానం

– ఆహ్వాన పతిక్ర అందజేసిన మంత్రులు భట్టి, శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని భారత్‌ ప్యూచర్‌ సిటీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు హాజరు కావాల్సిందిగా గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మను రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఆహ్వానించింది. ఈమేరకు ఉప…

ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు

– ఆఫ్రికాలోని మాలిలో ఘటన హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6: ఉపాధి కోసం ఆఫ్రికాలోని మాలి దేశానికి వెళ్లిన యాదాద్రి భువనగిరి జిల్లా యువకుడు ప్రవీణ్‌ ఉ‌గ్రవాదుల చెరలో చిక్కుకున్నాడు. గత నెల 23న విధులు ముగించుకుని వస్తుండగా జేఎన్‌ఐఎం ఉ‌గ్రవాద సంస్థకు చెందిన దుండగులు కిడ్నాప్‌ ‌చేశారు. దీంతో అతడి తల్లిదండ్రులు, గ్రామస్తులు తీవ్ర…

రూ.1000 కోట్లతో ఓయూ అభివృద్ధి

– కార్పొరేట్‌ ‌వర్సిటీలకు దీటుగా ఉస్మానియా – అధికారులతో సీఎం రేవంత్‌ ‌రెడ్డి సమీక్ష – 10న ఓయూను సందర్శించనున్న సీఎం రేవంత్‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌6: ‌చారిత్రక ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) రూపురేఖలను మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. కార్పొరేట్‌ ‌వర్సిటీలకు దీటుగా, అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో ఓయూను అభివృద్ధి చేసేందుకు రూ.1000 కోట్లకు పైగా వెచ్చించాలని…

ర‌బీ కింద అద‌న‌పు పార్‌బాయిల్డ్ రైస్ కేటాయించాలి

– మ‌రిన్ని గోడౌన్ల నిర్మాణానికి పీఈజీ ప‌థ‌కాన్ని పున‌రుద్ధ‌రించాలి – ఎఫ్‌సీఐ ఎండీకి మంత్రి ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి విజ్ఞ‌ప్తి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 6: కేఎంఎస్‌ 2024-25 రబీ కింద పార్బాయిల్డ్ రైస్ ను  అదనంగా కేటాయించాల‌ని పౌర సరఫరాల శాఖ మంత్రి  ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ అండ్…

గ్లోబల్‌ సమ్మిట్‌లో పాల్గొనండి

– మధ్యప్రదేశ్‌ సీఎంకు మంత్రి తుమ్మల ఆహ్వానం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోమన్‌ యాదవ్‌తో శనివారం భేటీ అయ్యారు. ఈనెల 8, 9వ తేదీల్లో హైదరాబాద్‌లోని భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌లో పాల్గొనాల్సిందిగా…

‘గ్లోబల్‌ సమ్మిట్‌’లో మహిళా శక్తికి జేజేలు

– ప్రధాన ఆకర్షణ కానున్న ఇందిరా మహిళా శక్తి స్టాల్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6 : తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌లో మహిళా సాధికారతకు ప్రతీకగా ఇందిరా మహిళా శక్తి స్టాల్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మహిళల ఆర్థిక, సామాజిక అభ్యున్నతే ప్రధాన లక్ష్యంగా ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలకు ఈ స్టాల్‌ అద్దం…

అంబేడ్కర్‌ను గౌరవించింది బీజేపీయే

– తగిన గుర్తింపు ఇవ్వని కాంగ్రెస్‌ – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6: బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ రూపొందించిన రాజ్యాంగం భారత ప్రజలందరికీ సమానత్వం, న్యాయం, మౌలిక హక్కులు అందించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు అన్నారు. అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.…

రోల్‌ మోడల్‌గా నిలవనున్న ‘గ్లోబల్‌ సమ్మిట్‌’

– అభివృద్ధి చెందిన దేశాలతో తెలంగాణ పోటీ – ‘సమ్మిట్‌’ ఏర్పాట్లను పరిశీలించిన రెవెన్యూ మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6: రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 8, 9 తేదీల్లో భారత్‌ ఫ్యూచర్‌ సిటీ వేదికగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గ్లోబల్‌ సమ్మిట్‌ ప్రపంచంలోనే రోల్‌ మోడల్‌గా నిలుస్తుందని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల…