Category తెలంగాణ

నగరంలో ‘తెలంగాణ రైజింగ్‌’ ఆకర్ష‌ణ‌లు

-భారీగా ఏర్పట్లతో పాటు..హంగూ ఆర్భాటం -పలుచోట్ల ప్రత్యేక ఆకర్శణ తోరణాలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,డిసెంబరు 6: తెలంగాణ రైజింగ్‌ ‌గ్లోబల్‌ ‌సమ్మిట్‌ ‌కు దేశ, విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులను ఆకట్టుకునేలా హైదరాబాద్‌ ‌ను అందంగా ముస్తాబు చేసేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. అత్యాధునిక టెక్నాలజీ హంగులు ఓ వైపు, తెలంగాణ ప్రత్యేక ఎట్రాక్షన్స్ ‌మేళవింపుతో…

హర్యానా, పంజాబ్‌ సీఎంలకు అడ్లూరి ఆహ్వానం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6ః తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ హర్యానా, పంజాబ్‌ సీఎంలకు శనివారం ఆహ్వానాలు అందజేశారు. హర్యానా, పంజాబ్‌లకు వెళ్లిన ఆయన హర్యానా ముఖ్యమంత్రి నాయబ్‌సింగ్‌ సైనీని కలిసి సమ్మిట్‌ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర పెట్టుబడుల వాతావరణం, టీఎస్‌`ఐపాస్‌…

గుత్తాధిపత్యంలో విమానయాన సంస్థ

– అందుకే ఇండిగో విమానాల ప్రతిష్టంభన – ఇండిగోను ఏం చేయలేని దుస్థితిలో కేంద్రం – తాజా పరిస్థితులపై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబరు6: దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభంపై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌స్పందించారు. గత ఐదు రోజుల నుంచి ఎయిర్‌పోర్టులు అన్ని రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల కంటే…

గ్లోబల్‌ ‌సమ్మిట్‌ ‌కాదు.. యూరియా సంగతి చూడండి

-ఉత్తర కుమార ప్రగల్భాలకు పరిమితమైన రేవంత్‌ -‌విమర్శలు చేసిన మాజీమంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబరు 6 : రాష్ట్రంలో యూరియా కష్టాల నేపథ్యంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ‌నేత హరీష్‌ ‌రావు మండిపడ్డారు. నర్సంపేట నియోజకవర్గంలోని ఖానాపూర్‌ ‌మండలం ధర్మరావు పేట గ్రామంలో యూరియా కోసం రైతులు పడుతున్నఅగచాట్లు…

డిప్యూటి సిఎం భట్టితో సినీ ప్రముఖుల భేటీ

– తెలంగాణ రైజింగ్‌పై చిరు, నాగ్‌లతో చర్చ హైదరాబాద్‌,  ప్ర‌జాతంత్ర‌, డిసెంబరు 6:  ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో సినీ నటులు చిరంజీవి, నాగార్జునలతోపాటు పలువురు ప్రముఖులు శనివారం ప్రజాభవన్‌లో సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా గ్లోబల్‌ ‌సమ్మిట్‌కు రావాలని వారిని భట్టి విక్రమార్క ఆహ్వానించారు.…

అమెరికాలో అగ్ని ప్రమాదం: హైదరాబాద్ యువతి మృతి

–  శోకసంద్రంలో కుటుంబ సభ్యులు హైదరాబాద్,ప్రజాతంత్ర, డిసెంబరు 6: అమెరికాలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో తెలుగు యువతి ఉడుముల సహజా రెడ్డి ప్రాణాలు కోల్పోయింది. ఉన్నత చదువుల కోసం నాలుగేళ్ల క్రితం అమెరికా వెళ్లిన ఆమె అనుకోని విధంగా చనిపోయింది. గురువారం రాత్రి ఈ విషాదం చోటుచేసుకుంది. స్టేషన్ ఘన్పూర్ మండలం సముద్రాల ప్రాంతంలోని గుంటూరుపల్లికి…

టెండర్ల నిర్వహణలో అనుమానాలు

– ఎప్ప‌టిక‌ప్పుడు గ‌డువు పొడిగింపు – టెండర్ల అన్నింటికీ ఒకే గడువు ఉండదా? – యాదాద్రి ఆల‌య అధికార్ల విచిత్ర వైఖ‌రి యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర,  డిసెంబర్ 6: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంఅధికారుల తీరు విచిత్రంగా ఉంది. ఇటీవల సివిల్,ఎ లక్ట్రికల్ విభాగానికి యాదగిరిగుట్ట దేవస్థానం ఈ ప్రొక్యూర్ మెంట్ షార్ట్ టెండర్ ప్రకటన విడుదల…

ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్య‌మే సాయి ఈశ్వ‌ర్ ప్రాణాలు తీసింది

– స్థానిక ఎన్నిక‌ల్లో 42శాతం రిజ‌ర్వేష‌న్ అమ‌లు ప‌ర‌చాల్సిందే – కామారెడ్డి బి.సి డిక్ల‌రేష‌న్ హామీలు నెర‌వేర్చాలి – బీసీ నాయ‌కుల డిమాండ్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 6:  బీసీ రిజర్వేషన్ల అమలు, ప్రయోజనాల కల్పనలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే ఈశ్వ‌రాచారి ఆత్మ‌హ‌త్య‌కు  కారణమని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగద్గిరిగుట్ట బీరయ్య నగర్‌లోని ఆయన…

గాంధీ, నెహ్రూలపై దుష్ప్రచారం

– విష ప్రచారం చేస్తున్న బీజేపీ – మండిపడ్డ కాంగ్రెస్‌ ‌నేత జగ్గారెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబరు 6: మహాత్మాగాంధీ, జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ టార్గెగా బీజేపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ, నెహ్రూలపై విష ప్రచారం చేయాలని మొదటి నుంచి ప్రయత్నిస్తున్నారని…