Category తెలంగాణ

సికింద్రాబాద్ కాంగ్రెస్ టిక్కెట్ నాకే ఇవ్వాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : గత 27 సంవత్సరాలనుండి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న తనకు సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం టిక్కెట్ కేటాయించి, రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్, న్యాయవాది మాథ్యూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డిలకు విజ్ఞప్తి…

వికారాబాద్ జిల్లాలో లక్కీ డ్రా ద్వారా 59 వైన్ షాపుల కేటాయింపు

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 21: జిల్లాలో లక్కీ డ్రా ద్వారా 59 వైన్ షాపులను కేటాయించడం జరిగిందని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ చంద్ర, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి లతో కలిసి…

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 21: కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు విరుస్తూ రానున్న ఎన్నికల్లో  బిజెపి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి నాయకుడు కార్యకర్త పనిచేయాలని వికారాబాద్ నియోజకవర్గ బిజెపి పరిశీలకులు సోలాపూర్ ఎమ్మెల్యే విజయ్ కుమార్ దేశ్ ముఖ్ సూచించారు. సోమవారం వికారాబాద్ మండల…

కర్ణాటక బిజెపి ఎమ్మెల్యేను  సన్మానించిన ప్రజాప్రతినిధులు

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 21 : ఆమనగల్లు మండల బిజెపి కార్యాలయంలో కల్వకుర్తి నియోజకవర్గానికి బీజేపీ ఇంచార్జి,  కర్ణాటక రాష్ట్ర, మంగుళూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ భరత్ శెట్టి, మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు ఆచారి తో కలిసి ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం మున్సిపాలిటీ పాలకవర్గం, బిజెపి బూతు, మండల…

కల్వకుర్తి బీఆర్ఎస్ టికెట్ జైపాల్ అన్న కే.

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 21 : ఎట్టకేలకు కల్వకుర్తి బిఆర్ఎస్ టికెట్ ఎమ్మెల్యే జి. జైపాల్ యాదవ్ కే వరించింది గత పది రోజులుగా కల్వకుర్తి నియోజకవర్గం లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సోషల్ మీడియా వేదికగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి వర్గం.. ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వర్గీయులు టికెట్…

పేదల జీవితాల్లో వెలుగు నింపుతున్న సీఎం కేసీఆర్: డాక్టర్ దేవి రెడ్డి సుధీర్ రెడ్డి

వనస్థలిపురం ప్రజాసంత్ర ఆగస్టు 21: బీ.ఆర్.ఎస్.ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతోంది అని ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు.ఈ రోజు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీసీ బంధు పథకం కోసం ఎంపిక చేసిన 300 మంది లబ్దిదారులకు 3 కోట్ల రూపాయల విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పంపిణీ…

వైభవంగా నాగుల పంచమి 

చిన్నకోడూరు,ప్రజాతంత్ర,ఆగస్టు 21:   మండల కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో  నాగుల పంచమిని పురస్కరించుకుని గౌడ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఉదయం 5 గంటల నుండే ఆలయానికి భక్తుల తాకిడి మొదలైంది. మహిళలు  భక్తి శ్రద్ధలతో పుట్టలో పాలు పోసి పసుపు, కుంకుమతో కొబ్బరికాయ కొట్టి ధూప దీప నైవేద్యం…

గౌడ సంఘం నూతన అధ్యక్షుని ఎన్నిక చెల్లదు

కందుకూరు,ప్రజాతంత్ర,ఆగస్ట్ 21 : ప్రస్తుతం కొనసాగుతున్న కందుకూరు మండల గౌడ సంఘం కమిటీ ఉందని కొందరు కావాలని ఈనెల 20 ఆదివారం రోజు 20 మందితో కొన్ని గ్రామాల గౌడ సంఘం నాయకులు పాల్గొని నూతన సంఘ అధ్యక్షులుగా ఎన్నుకొని కమిటీకి చెడ్డ పేరు తీసుకువచ్చారని,నూతనంగా ఏన్నుకున్న గౌడ సంఘం అధ్యక్షుని ఎన్నిక చెల్లదని కందుకూరు…

మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఇబ్రహీంపట్నం బిఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన కేసీఆర్

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,ఆగస్ట్ 21 : 2023 లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం చేసిన ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోమవారం మంచి ముహూర్తంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మంచిరెడ్డి కిషన్ రెడ్డిని తిరిగి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల నియోజకవర్గంలోని టిఆర్ఎస్ శ్రేణుల్లో ఆనందోత్సవాలు వెళ్లే విరుస్తున్నాయి.ఒకానొక క్రమంలో మంచి రెడ్డి…