Category తెలంగాణ

మెదక్‌ వేదికగా నేడు సీఎం కేసీఆర్‌ ప్రగతి శంఖారావం

మెదక్‌ ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీసులో మంత్రి హరీష్‌ రావు మెదక్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 22:  అభ్యర్థుల ప్రకటన తర్వాత బీఆర్‌ఎస్‌ మొదటి సభ నూతన ఉత్సాహంతో జరుగుతుందని,  కేసీఆర్‌ వ్యూహం ఎవరూ ఊహించలేదు. సీట్ల ప్రకటనతో విపక్షాలు కకావికలం అవుతున్నాయని మంత్రి హరీష్‌ రావు  పేర్కొన్నారు. మంగళవారం మెదక్‌ ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీసులో మంత్రి మాట్లాడుతూ..…

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై సీఎం ప్రకటన సరైంది కాదు

ఐజేయూ, టీయూడబ్ల్యూజే హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : ‌జర్నలిస్టులకు త్వరలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ ‌రావు సోమవారం ప్రెస్‌ ‌మీట్‌లో ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామనీ, అయితే ప్రభుత్వంపై విమర్శనాత్మక కథనాలు ఇస్తున్న మీడియా సంస్థల్లో పని చేసే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను ఇచ్చేది లేదని ప్రకటించడం మాత్రం ఏ విధంగానూ…

నేడు జాబిల్లిని చేరనున్న విక్రమ్‌ ‌ల్యాండర్‌

ప్రత్యక్ష వీక్షణకు స్కూళ్లలో ఏర్పాట్లు చంద్రయాన్‌-3 ‌సేఫ్‌ ‌ల్యాండింగ్‌కు ఇస్రో సర్వం సిద్ధం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్టు 22 : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 ‌ప్రయోగం కీలక దశకు చేరువైంది. అంతా సాఫీగా సాగితే బుధవారం సాయంత్రం చంద్రుడిపై అడుగుపెట్టనుంది. చంద్రయాన్‌-3 ‌సేఫ్‌ ‌ల్యాండింగ్‌కు ఇస్రో సర్వం సిద్ధం చేసింది.…

భావోద్వేగాలు…తిరుగుబాట్లు…అలకలు

అభ్యర్థుల జాబితా విడుదల తర్వాత బిఆర్‌ఎస్‌లో పరిణామాలు ‌బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ ‌సోమవారం విడుదల చేసిన తమ పార్టీ అభ్యర్ధుల జాబితా పలువురు నాయకుల అలకలు, భావోద్వేగాలు, తిరుగుబాట్లకు దారి తీసింది. జాబితా ప్రకటించడానికి ముందే తమకు ఎట్టి పరిస్థితిలో టికెట్‌ ‌రాదన్న నమ్మకంతో కొందరు విమర్శలకు పూనుకుంటే, మరి కొందరు జాబితా అలా వెలువడిందో…

ఇతర పార్టీలకు ఎన్నికలు ఒక పొలిటికల్ ‌గేమ్‌..‌ బిఆర్‌ఎస్‌కు ఒక టాస్క్

తెలంగాణ అభివృద్దికి మరింత కృషి… ఉన్నత శిఖరాలకు చేరుస్తాం గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇచ్చాం… టిక్కెట్లు రాని వారికి మరిన్ని అవకాశాలు శుభముహూర్తంలో అభ్యర్థుల జాబితా ప్రకటించామని సిఎం కెసిఆర్‌ ‌వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : ‌తెలంగాణ అభివృద్దికి మరింత కృషి చేస్తామని సిఎం కెసిఆర్‌ ‌ప్రకటించారు. తెలంగాణను ఉన్నత శిఖరాలకు చేరుస్తామని…

ముఖ్యమంత్రి గొంతులో భయం…

ఓటమి స్పష్టంగా కనిపించింది రెండు నియోజకవర్గాల్లో పోటీ అంటే తన  ఓటమిని ఒప్పుకున్నట్లే కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయం సూర్యాపేట సభలో శ్రీకాంత చారి తల్లిని నిలబెట్టి అవమానించారు కమ్యూనిస్టు పార్టీని కేసీఆర్‌ ‌కరివేపాకులా పడేశారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి ఓటమి స్పష్టంగా కనిపించింది రెండు నియోజకవర్గాల్లో పోటీ అంటే తన  ఓటమిని ఒప్పుకున్నట్లే…

కామారెడ్డి బరిలో విజయశాంతి?

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : ‌తెలంగాణలో ఎన్నికల హడావుడి ఊపందుకుంది. అధికార బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను సోమవారం సిఎం, బిఆర్‌ఎస్‌ ‌జాతీయ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 115 మందితో ప్రకటించారు. అయితే, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో చూపాలని కమలం పార్టీ కూడా భావిస్తుంది. అందులో భాగంగా…

బాలుడి గొంతు కోసిన ఆటో డ్రైవర్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర ఆగస్ట్ 21 : ‌నగరంలోని జగద్గిరిగుట్టలో పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బాలుడిని చంపేందుకు ఆటో డ్రైవర్‌ ‌యత్నించడం కలకలం రేపింది. హకల్పకాలనీలో ఆడుకుంటూ ఉన్న ఆది(9) ఆనే బాలుడిని ఆటో డ్రైవర్‌ ‌గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాలుడికి మాయమాటలు చెప్పిన ఆటో డ్రైవర్‌ ‌తన అటోలో ఎక్కించుకున్నాడు.…

కబ్జా కోరల్లో ముళ్లకత్వ చెరువు..

అక్రమ నిర్మాణాలు ముమ్మరం.. ఆర్‌ఐ ‌సహకారం..ఎమ్మార్వో చేతివాటం.! కబ్జాకు సహకరిస్తున్న అధికారులు.. కూకట్‌ ‌పల్లి, ప్రజాతంత్ర ఆగస్ట్ 21 : ఇప్పటికే పోయిన చెరువులు పోగా ఉన్నవాటినైనా కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నంలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. చెరువు, కుంటలను కబ్జా చేసే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని, ప్రభుత్వం హుకుం జారీ…