Category తెలంగాణ

అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ముందుంది

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 23 : సమైక్యాంధ్ర పాలనలో వెనుకబడ్డ తెలంగాణ రాష్ట్రం నేడు స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ముందుందని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. బుధవారం ఆమనగల్లు పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో దివ్యాంగులకు ముఖ్యమంత్రి కేసీఆర్  ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు రూ.…

మాజీ సర్పంచ్ సత్యనారాయణ రెడ్డికి మంత్రి సంతాపం

మహేశ్వరం, ప్రజాతంత్ర ఆగస్ట్ 23: మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి తండ్రి జిల్లెల గూడ గ్రామ మాజీ సర్పంచ్ తీగల సత్యనారాయణ రెడ్డి భౌతికకాయానికి  విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాళులు అర్పించారు. బుధవారం ఉదయం అకస్మాత్తుగా మృతి చెందిన తీగల సత్యనారాయణ రెడ్డికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి…

అవనగల్లులో బిజెపి నాయకుల ముందస్తు అరెస్ట్

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 23 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం తెలంగాణ బిజెపి శాఖ ఇచ్చిన పిలుపు మేరకు ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయం ముట్టడిలో భాగంగా కల్వకుర్తికి తరలి వెళ్తున్న బిజెపి నాయకులను ఆమనగల్ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్…

గిరిజనుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు

పరిగి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 23: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల పట్ల చిన్న చూపు చూస్తుందని గిరిజన విద్యార్థి సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రాథోడ్ శ్రీనివాస్ నాయక్ అన్నారు.బుధవారం పరిగి పట్టణ కేంద్రంలో గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనను నిరసిస్తూ అమాయక గిరిజన మహిళపై విచక్షణ రహితంగా…

కాంగ్రెస్ పార్టీ లో చేరిన మాజీ మంత్రివర్యులు డాక్టర్ ఏ చంద్రశేఖర్

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 23: వికారాబాద్ నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పనిచేసిన డాక్టర్ చంద్రశేఖర్ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో కలిసి తెలంగాణ సాధనకు పనిచేసి మంత్ర పదవికి రాజీనామా చేసిన డాక్టర్ చంద్రశేఖర్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్ రావు ఠాక్రే, రాష్ట్ర…

అభివృద్ధిని చూసి ఓటు వేయండి మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి 

మహేశ్వరం, ప్రజాతంత్ర ఆగస్ట్ 23: మహేశ్వరం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని ఒకసారి చూడాలని, అభివృద్ధి, సంక్షేమం మరింత శరవేగంగా జరగాలి అంటే కారు గుర్తుకు ఓటు వేసి, భారీ మెజారిటీతో నన్ను గెలిపించాలని మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి కోరారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో  నియోజకవర్గంలో…

కమ్యూనిటీ హాల్ పనులు ప్రారంభం. మాజీ కార్పొరేటర్ బాబూరావు

కూకట్ పల్లి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 23 : బాలాజీనగర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీ నూతనంగా నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనుల కొరకు బుధవారం మాజీ కార్పొరేటర్ పగుడాల బాబూరావు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీ వాసుల అభ్యర్థన మేరకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కమ్యూనిటీ హాల్ కొరకు…

తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలలో పూర్వ వైభవం

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 23 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతూ పూర్వ వైభవం సంతరించుకుంటున్నాయని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామపంచాయతీలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తూ, మెరుగైన సూచనలు చేస్తూ గ్రామపంచాయతీలను దేశంలోని మిగతా గ్రామపంచాయతీలకు ఆదర్శంగా ఉండే విధంగా తీర్చిదిద్దుతున్నాయని,   ప్రభుత్వ ప్రణాళికలను…

గ్రామంలో సిసి రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మౌలిక వసతులు

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 23: గ్రామంలో సిసి రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మౌలిక వసతులు కల్పిస్తూ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలో తీర్చిదిద్దుతూ గ్రామ సర్పంచి రాములు నాయక్ గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారు . వికారాబాద్ మండలం కొటాలగూడ గ్రామపంచాయతీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లె ప్రకృతి వనం…