Category తెలంగాణ

బ్రష్టాచార్ రాష్ట్ర సమితిని గద్దె దింపాలి

తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 25: రాష్ట్రంలో బ్రష్టచార్ రాష్ట్ర సమితి గద్దె దింపాలని బిజెపి బళ్లారి ఎమ్మెల్సీ సతీష్ యాచి రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎంపీటీ ఫంక్షన్ హాల్ లో భారతీయ జనతా పార్టీ తాండూర్ పట్టణ అధ్యక్షులు గొర్రెపల్లి సుదర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ప్రవాస్ యోజనలో భాగంగా  ఎంపిటి ఫంక్షన్…

మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డికి ఘనస్వాగతం

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 25 : ఇటీవల కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యనిర్వాహక కమిటీ(సిడబ్ల్యూసీ) ప్రత్యేక అహ్వానితుడిగా నియమితులైన కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి ఢిల్లీ నుండి విమానంలో శంషాబాద్ ఎయిర్పోట్ కు చేరుకున్న సందర్భంగా శుక్రవారం యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.కృష్ణానాయక్ ఘనంగా స్వాగతం పలికారు. వంశీకు శాలువాలతో…

భక్తిశ్రద్ధలతో  వరలక్ష్మీ వ్రతాలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 25 : శ్రావణమాసం రెండవ శుక్రవారం సందర్భంగా ఆమనగల్లు పట్టణంలోని శ్రీ భగవాన్ శ్రీ సత్యసాయి సేవాసమితి ఆమనగల్ వారి ఆధ్వర్యంలో సత్యసాయి మందిరంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ దొంతు శ్రీనివాస్, దొంతు విశ్వనాథం, దొంత…

కల్వకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ టికెట్ కు దరఖాస్తు చేసుకున్న ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 25 : కల్వకుర్తి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం కడ్తాల్ మండలం, మైసిగండి గ్రామానికి చెందిన టిపిసిసి సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్ దరఖాస్తు చేసుకున్నారు. శుక్రవారం గాంధీభవన్ లో కాంగ్రెస్ నాయకులతో కలిసి టీపీసీసీ ప్రతినిధి  కి దరఖాస్తు ఫారాలను అందించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ…

టిప్పర్ ఢీకొని ఇద్దరు యువకుల దుర్మరణం

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 25 : హైదరాబాద్ – శ్రీశైలం జాతీయ రహదారిపై మేడిగడ్డ తాండ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం టిప్పర్ ఢీకొన్న సంఘటనలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. దీనికి సంబంధించి ఆమనగల్ ఎస్సై బలరాం నాయక్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆమునగల్ మున్సిపాలిటీలోని గుర్రం గుట్ట కాలనికి…

ముదిరాజ్ లకు రాజ్యాధికారం ఇవ్వకపోతే పార్టీలను బొందపెడతాం

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 25: రాష్ట్రంలో ఏ పార్టీ అయిన ఎమ్మెల్యే అభ్యర్థి లిస్టులో ముదిరాజ్ లకు 18 సీట్లు కేటాయించాలని, ముదిరాజ్ లకు రాజకీయ ప్రాధాన్యం ఇవ్వకపోతే రాజకీయ పార్టీలను బొంద పెట్టేందుకు ముదిరాజ్ సమాజం సిద్ధంగా ఉందని తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తనయుడు కాసాని వీరేశ్…

పచ్చని చెట్ల తోనే కాలుష్య నివారణ : దేవిడి గీతా వేణుగోపాల్ రెడ్డి 

హయత్ నగర్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 25 : ప్రతి ఒక్కరు మొక్కలను విరివిగా నాటి,వృక్ష సంపదను పెంపొందించి, ప్రకృతిని కాపాడాలని పెద్ద అంబర్ పెట్ వార్డ్ కౌన్సిలర్ దేవిడి గీత వేణుగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం హరితహారంలో భాగంగా శ్రేయాస్ ఇంజనీరింగ్ కాలేజీ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి తట్టిఅన్నారం పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటారు. ఈ…

యాచారం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ నేతలు

– మంత్రి హరీష్ రావు హంగులు ఆర్భాటాల తో శంకుస్థాపన చేసి హాస్పిటల్ కు కోటి యాభై లక్షలు మాత్రమే కేటాయించడం హాస్యాస్పదం – హాస్పిటల్ కు 20 కోట్లు కేటాయించి 50 పడకల హాస్పిటల్ గా అప్ గ్రేడ్ చేయాలి కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోదండ రెడ్డి, దండెం రాంరెడ్డి ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,ఆగస్ట్ 25 :…

రెండవ రోజుకు చేరుకున్న బిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడదం తరిమికొడదాం

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,ఆగస్ట్ 25 : బిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడదం “తరిమికొడదాం” అనే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో శుక్రవారంకు రెండవ రోజుకు చేరుకుంది.ఈ సందర్భంగా ఈసి.చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ,ఇబ్రహీంపట్నం మండలం దండు మైలారం,నెరపల్లి గ్రామాల్లో కార్యకర్తలు,నాయకులతో కలసి గడప గడపకు ప్రచారం నిర్వహించారు.బిఆర్ఎస్ పాలనలో జరుగుతున్న మోసాలాకు యావత్ ప్రజానీకాన్ని ఏకం చేసి మార్పు కోసం…