Category Sports

చెట్టు కళేబరంపై డబ్బు లుకలుకలు

ఏమైంది? పది రోజుల క్రితమేగా నవ్వుతూ కనిపించి పిల్లలను, పెద్దలను ఒడిలో పెట్టుకుని కాయలను కొసిరి తినిపిస్తూ ఒద్దిగ్గా, ముచ్చటగా ఇంటికి కాపాలలా ప్రతి ఒక్కరి చూపులకు గొడుగుగా పెద్దముత్తైదువులా గూడులా నీడైన పచ్చని కాంతుల జీవకళకు ఇప్పడేమైంది? పొడుగ్గా, అందంగా, బొద్దుగా  ఉందని ఎవరో అన్నారు. ఒకడేవడో  వచ్చి కొలతలని కొలుచుకున్నాడు.. బారలేసి నేలతో…

ఈ ‌వ్రణం మానేదెలా?

కులమతాల గజ్జితో పుండువారిన సమాజంలో వివక్షల పక్షపాతపు దృక్కులు ఎన్నాళ్ళు?ఇంకెన్నాళ్లు? పంచభూతాలకు లేని పక్షపాతం మనకెందుకు? మనిషికి మనిషికి మధ్య మానని గాయమై రసి కారుతోన్న ఈ వర్ణవివక్ష అంటు వ్యాదంటూ ఊకదంపుడు ఉపన్యాసాలే! ఎవ్వరైనా ఈ బలహీనతనే బలమైన నావగా మలచుకొని ఎన్నికల నదిని దాటేది. ప్రజాస్వామ్య దేశంలో విద్వత్తు,విజ్ఞానం,రాజ్యపు భవిత అజ్ఞానాంధకారంలో తిరుగేటట్లుగా…

పట్టుగొమ్మ

తన గర్భంలో నాకు జీవం పోసి రక్త మాంసాల సంచయం చేసి తన రక్తాన్ని పాలుగా మార్చి చెమట చుక్కల సేద్యం చేసి తల్లి కోడిలా కాపుగాసి మమకారం గోరుముద్దలు చేసి బ్రతుకు రాయిని శిల్పం చేసింది అమ్మ ఈ దేహానికొక హృదయాన్నిచ్చి నా ఆలోచనలకొక రూపాన్నిచ్చి జీవిత కీకారణ్యంలో ప్రయాణం నేర్పి హృదయపు లోతుల…

ఫోర్త్ ఎస్టేట్‌’’‌కు భంగం

రాజ్య పాలక వర్గాల తీరు నియంతలను తలపిస్తుంది ప్రజావ్యతిరేక విధానాలతో రాక్షస ప్రవృత్తి చాటుతుంది తమ ఏజెన్సీలను ఎగవేసి పాత్రికేయులపై వేధింపులు మీడియాపై మూక దాడితో ప్రజల స్వేచ్ఛను హరిస్తుంది ఇందుకు అంతర్జాతీయ దిగ్గజ వార్త సంస్థ బీబీసీపై సర్వే పేర దర్యాప్తు మూక సాగించిన దాడులే సాక్ష్యం గోద్రా ఆలర్ల వెనుక దాగిన నేత…

పిల్లల బొమ్మలు కొలువు…

నాలుగు దిక్కుల ఎర్రటి చందనం పసుపు ముద్దలా పిల్లల ఆటకు ఆరంభం పసిడి వెన్నెల కనువిందుగా మారే పిల్లల జోరును తల్లిదండ్రులు ఆనందించే కౌగిలి లోతులో దిక్కుల అండంకుగా మారే అన్నాచెల్లెల సహాయంతో పసుపు ముద్దతో బొమ్మల కొలువు పిల్లలు ఆడుకునేరే… – గిద్దలూరు సాయి కిషోర్‌, ‌రాయదుర్గం, అనంతపురం జిల్లా, 7670828473.

మానవ జీవన సారాంశ దశ…

మానవ జీవితంలో విలువైనది, కీలకమైనది వృద్ధాప్యం. పరిణతతొ సాగే జీవన సారాంశదశ అని కూడా చెప్ప్చ్చ్నొ. జీవితంలోని అనేకానేక అనుభవాలను సమీక్షించుకంటూనే ఎదురయ్యే సమస్యలను మరింత పటుత్వంతో పరిష్కరించే శక్తిని పెంపొందించుకోవాలంటూ వృద్ధోపనిషత్ను కవితాత్మకంగా ఆవిష్కరించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, విఖ్యాత కవి ఆచార్య ఎన్‌ ‌గోపి. వృద్ధుడంటే ఆయన దృష్టిలో జ్ఞానవృద్ధికి…

హైదరాబాద్‌ ‌చేరుకున్న మహిళా క్రికెటర్లు

విమానాశ్రయంలో ఘనంగా స్వాగతించిన మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌హైదరాబాద్‌, ‌ఫిబ్రవరి 2 : ఇటీవల ఇంగ్లాండ్‌లో జరిగిన అండర్‌-19 ఉమెన్స్ ‌వరల్డ్ ‌కప్‌ ‌లో భారత జట్టు విజేతగా నిలిచింది. జట్టులో తెలంగాణకు చెందిన క్రీడాకారిణిలు జి.త్రిష, యశశ్రీ, ఫిట్‌ ‌నెస్‌ ‌ట్రైనర్‌ ‌శాలినీ ఇంగ్లాండ్‌ ‌నుంచి హైదరాబాద్‌ ‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా  శంషాబాద్‌…

నేటి వన్డేకు శ్రేయస్‌ అయ్యర్‌ ‌దూరం జట్టులోకి రజత్‌ ‌పటిదార్‌

హైదరాబాద్‌, ‌జనవరి 17 : న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు శ్రేయాస్‌ అయ్యర్‌ను పక్కన పెట్టేశారు. అతని స్థానంలో టీమిండియా జట్టులోకి రజత్‌ ‌పటిదార్‌ను తీసుకున్నారు. వెన్ను నొప్పి వల్ల అయ్యర్‌ను తప్పించినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల శ్రీలంకతో ముగిసిన వన్డే సిరీస్‌లో అయ్యర్‌.. ‌భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. మూడుసార్లు మంచి స్టార్ట్ ‌తీసుకున్నా..…