Category జాతీయం

కేసీఆర్ కుటుంబంపై చర్యలకు సర్వత్రా డిమాండ్..

కమీషన్ల కోసమే కాళేశ్వరం  నిర్మాణం అన్నికేసులపైనా ముమ్మ‌ర‌ విచారణ అవినీతి నేతలను ఎవ‌రినీ వొదిలే ప్రసక్తే లేదు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుంది కేబినేట్‌ ‌విస్తరణ అధిష్ఠానం, సిఎం చూస్తారు త్వరలోనే పార్టీ పునర్‌వ్యవస్థీకరణ మీడియాతో ఇష్టాగోష్ఠిలో  పిసిసి చీఫ్‌ ‌మహేశ్‌ ‌కుమార్‌ ‌న్యూదిల్లీ,ప్రజాతంత్ర, అక్టోబర్ 26: ‌కమీషన్ల కోసమే కాళేశ్వరం నిర్మించారని ప్రపంచానికంతా తెలిసిందని,…

11న సిజెఐగా జస్టిస్‌ ‌ఖన్నా ప్రమాణం

ఆరు నెలలపాటు పదవిలో కొనసాగ‌నున్న ఖన్నా ‌భారత  సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్‌ ‌సంజీవ్‌ ‌ఖన్నా నియామకానికి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది. ఆయన ఈ నెల 11న బాధ్యతలు చేపట్ట‌నున్నారు. ఆయ‌న‌ కేవలం ఆరు నెలలు మాత్రమే పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో సీనియర్‌ న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్‌ ‌ఖన్నా,…

దిల్లీ కాలుష్యంపై ‘సుప్రీమ్‌’ ‌సీరియస్‌

కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్న పంజాబ్‌, ‌హర్యానా ప్రభుత్వాల తీరుపైనా అసంతృప్తి న్యూదిల్లీ, అక్టోబర్‌ 23(ఆర్‌ఎన్‌ఐ) : ‌దిల్లీ కాలుష్యంపై కేంద్రంతో పాటు పంజాబ్‌, ‌హర్యానా ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు సీరియస్‌ అయింది.  పొరుగు రాష్ట్రాల్లో చెత్తను తగులబెడుతుండడంతో దిల్లీలో ఏర్పడే కాలుష్యాన్ని అరికట్టేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం…

వయనాడ్‌ ‌ప్రజలు నా కుటుంబ సభ్యులే..

రాజకీయాల కోసం కాదు.. సేవ చేసేందుకే ఇక్కడికి వొచ్చా.. వయనాడ్‌ ‌ర్యాలీలో ప్రియాంక వెల్లడి కాంగ్రెస్‌ అ‌గ్రనేతల సమక్షంలో నామినేషన దాఖలు తనలాగే చెల్లిని ఆదరించాలని రాహుల్‌ ‌పిలుపు కార్యక్రమంలో పాల్గొన్న సోనియా, ఖర్గే, రేవంత్‌, ‌భట్టి తిరువనంతపురం, అక్టోబర్‌ 23: ‌వయనాడ్‌ ‌ప్రజలు తన కుటుంబ సభ్యులతో సమానమని కాంగ్రెస్‌ అ‌గ్రనేత ప్రియాంక గాంధీ…

సవాళ్లను ఎదుర్కొంటూ అభివృద్ది బాట

అనేక దేశాలకు భారత్‌ ‌కీలక భాగస్వామిగా భార‌త్‌ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌వెల్లడి న్యూదిల్లీ, అక్టోబర్ 22:  ‌ప్రపంచం సవాళ్లను ఎదుర్కొంటున్న స‌మ‌యంలోనూ నూతన వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడంలో భారత్‌ ‌మెరుగైన స్థానంలో ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. వస్తు, సేవల విభాగంలో అనేక దేశాలకు భారత్‌ ‌కీలక భాగస్వామిగా మారాలని…

సియోల్‌లో మంత్రుల బృందం పర్యటన

చెత్త తరలింపు.. విద్యుత్‌ ఉత్పత్తిపై పరిశీలన అతిపెద్ద మాపో రిసోర్స్ ‌రికవరీ ప్లాంట్‌ ‌పనీతిరుపై అధ్యయనం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌21: ‌దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో చెత్త నుంచి విద్యుదుత్పత్తి చేసే మాపో రిసోర్స్ ‌రికవరీ ప్లాంట్‌ను మంత్రుల బృందం సందర్శించింది. అలాగే అక్కడ చెత్త సేకరణ, మురికి నీటి నిర్వహణ తదితర పద్దతులను కూడా పరిశీలించింది.  సియోల్‌లో…

ఛత్తీస్‌గ‌ఢ్ ఎన్‌కౌంట‌ర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి

భద్రాచలం, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 21 : ‌ఛత్తీస్‌గ‌ఢ్‌లో పోలీసులకు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఒక జవాన్‌కు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే చత్తీస్‌ఘఢ్‌ ‌రాష్ట్రంలోని మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలోని కోఫ్రి అటవీ ప్రాంతంలో సిఆర్‌పిఎఫ్‌ ‌జవాన్‌లు కూంబింగ్‌ ‌నిర్వహించుకుని తిరిగి వొస్తున్న సమయంలో మావోయిస్టులు ఎదురుపడగా ఇద్దరి మధ్య…

గ్రూప్‌-1 ‌పరీక్షల్లో జోక్యం చేసుకోలేం

మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ‘సుప్రీమ్‌’ ‌నిరాకరణ యథావిధిగా గ్రూప్‌ ‌పరీక్షల నిర్వహణ న్యూదిల్లీ, అక్టోబర్‌21 (ఆర్‌ఎన్‌ఎ) : ‌తెలంగాణ గ్రూప్‌-1 అభ్యర్థుల పిటిషన్‌పై జోక్యం చేసుకునేందుకు, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు తన మధ్యంతర ఉత్తర్వుల్లో అన్ని అంశాలూ స్పష్టంగా చెప్పిందని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. అభ్యర్థులు పరీక్ష కేంద్రాల్లో…

 ఛత్తీస్ ఘడ్ లో మందు పాత్ర పేల్చిన మావోయిస్టులు…

ఇద్దరు జవాన్లు మృతి.                                    మరో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలు.    తెలంగాణ సరిహద్దును ఉన్న ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో మావోయిస్టులు పోలీస్ బలగాలను లక్ష్యంగా చేసుకొని మందు పాత్ర పేల్చారు. ఈ సంఘటనలో…