Category ముఖ్యాంశాలు

ప్రాంతీయ పార్టీలే కీలకం

చింతమడకలో వోటు హక్కు వినియోగించుకున్న కేసీఆర్‌ దంపతులు సిద్ధిపేట, ప్రజాతంత్ర, మే 13 : దేశంలో ప్రాంతీయ పార్టీలే కీలకమని బిఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా సోమవారం సిద్ధిపేట జిల్లాలోని ఆయన స్వగ్రామమైన చింతమడకలో కేసీఆర్‌, ఆయన సతీమణి శోభ వోటు హక్కును వినియోగించుకున్నారు.  హెలీకాప్టర్‌లో చింతమడక…

రాష్ట్రంలో పోలింగ్‌ ప్రశాంతం 61.23 శాతం నమోదు

                                   హైదరాబాద్‌లో అతి తక్కువ పోలింగ్‌ నమోదు  కొడంగల్‌లో వోటేసిన సిఎం రేవంత్‌ రెడ్డి రామ్‌నగర్‌లో గవర్నర్‌ దత్తాత్రేయ దంపతుల వోటు  చింతమడకలో వోటేసిన కెసిఆర్‌ దంపతులు వోటేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అభ్యర్థులు,…

ఈ ఎన్నికలు మా వందరోజుల పాలనకు రెఫరెండం..

దేశ ప్రజలకు మోదీ మాయమాటలు బీజేపీ ఏజ్ లిమిట్ అమలు చేస్తే త‌ర్వాత‌ ప్రధాని ఎవ‌రు?   పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీ చేసి తీరుతాం.. కొడంగల్ లో  మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ లోక్ స‌భ ఎన్నిక‌లు రాష్ట్రంలో త‌మ వంద‌రోజుల పాల‌న‌కు రెఫ‌రెండ‌మ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గ‌త అసెంబ్లీ ఎన్నికల్లో…

 నేడు పోలింగ్‌…సర్వం సిద్ధం

రాష్ట్రంలో నేడు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ సమస్యాత్మక 13 నియోజకవర్గాలలో 4 వరకే పోలింగ్‌  మొత్తం 35 వేల 809 పోలింగ్‌ కేంద్రాలు ప్రత్యేక వాహనాల్లో పోలింగ్‌ కేంద్రాలకు తరలివెళ్లిన సిబ్బంది భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన ఇసి వోటేయడానికి సొంతూళ్లకు తరలివెళ్లిన నగర ప్రజలు… దారిబత్తా…

స్వేచ్ఛగా వోటు హక్కు వినియోగించుకోండి

సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారాలపై కఠిన చర్యలు తెలంగాణ డిజిపి రవిగుప్తా స్పష్టీకరణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 12 : తెలంగాణలో సోమవారం జరిగే పార్లమెంట్‌ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీజీపీ రవి గుప్తా తెలిపారు.  ప్రజలందరూ నిర్భయంగా తమ వోటు హక్కును వినిగిం చుకోవాలి డీజీపీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన…

సిఎం రేవంత్ @ ఫుట్ బాల్ గ్రౌండ్ 

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులతో కలిసి  ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం  కాసేపు ఫుట్  బాల్ ఆడారు.నిన్నటి వరకు ఎన్నికల ప్రచారంతో బిజీగా గడిపిన సీఎం… ఆదివారం  ఫుట్ బాల్ ప్లేయర్ గా మారి యూనివర్సిటీలో సందడి చేసారు.

రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ దుష్ప్రచారం ఫెయిల్‌

వారి మాటలను ప్రజలే ఖండిస్తున్నారు ఇది చూసి కాంగ్రెస్‌ నేతల్లో కలవరం సీఎం రేవంత్‌ రెడ్డి ప్రసంగాల్లో అసహనం బూతులు మాట్లాడటం, కోతలు కోయడం తప్ప మరో సోయి లేదు.. ప్రెస్‌మీట్‌లో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 8 : రిజర్వేషన్ల రద్దు అంటూ కాంగ్రెస్‌ చేస్తున్న దుష్ప్రచారం…

నేడు నర్సాపూర్‌కు రాహుల్‌ గాంధీ

రాహుల్‌ తోనే దేశ ప్రగతి… కాంగ్రెస్‌ గెలిస్తేనే మళ్లీ దేశానికి మంచి రోజులు పదేళ్లపాలనలో  బిజెపి, బిఆర్‌ఎస్‌ చేసిందేమీ లేదు ఇందిరమ్మ రోజులు మళ్లీ కావాలంటే మెదక్‌లో మధు గెలవాలె.. నేటి సభకు లక్షలాదిగా ప్రజలు తరలి రావాలని మంత్రి కొండా సురేఖ పిలుపు సిద్ధిపేట, ప్రజాతంత్ర, మే 8 : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌…

వరంగల్‌ లక్ష్యంగా.. ప్రధాన పార్టీల ప్రచారం

గెలుపుపై ఎవరి ధీమా వారిదే ముగిసిన  కెసిఆర్‌, మోదీ, రేవంత్‌ల ప్రచార పర్యటనలు వరంగల్‌ పార్లమెంటు స్థానం లక్ష్యంగా మూడు ప్రధాన పార్టీలు తీవ్రంగా పోటీపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర రాజధాని తర్వాత రాజకీయంగా చైతన్యవంతమైనదిగా వరంగల్‌కు ప్రత్యేక గుర్తింపు ఉండడంతో తాము గెలుచుకునే స్థానాల్లో వరంగల్‌ తప్పక ఉండాలన్నది ఆ పార్టీలు లక్ష్యంగా నిర్ణయించుకున్నాయి. దీంతో…