Category ముఖ్యాంశాలు

పెట్టుబడులకు గమ్యస్థానంగా హైదరాబాద్‌

దేశంలోనే అత్యున్నత స్థాయిలో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ప్రపంచ పెట్టుబడిదారులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం సందేశం గ్రీన్‌ ప్రాపర్టీ షో 2024లో గ్లోబల్‌ హైదరాబాద్‌ విజన్‌ను ఆవిష్కరించిన మంత్రి ఉత్తమ్‌ నాలుగేళ్లలో ఐటి ఎగుమతుల రెట్టింపు ప్రభుత్వ లక్ష్యం : మంత్రి శ్రీధర్‌ బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 17 : ప్రపంచంలోని అగశ్రేణి మహానగరాలకు…

హ్యాట్రిక్‌ విజయం సాధించబోతున్నాం

ఇండియా కూటమి బలహీనతే మా బలం రామాలయాన్ని బుల్‌డోజర్లతో కూలుస్తామంటున్న కూటమి బుల్‌డోజర్ల ఉపయోగం యోగి నుంచి తెలుసుకోవాలి యూపి ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ విమర్శలు లక్నో, మే 17 : రాయబరేలి ప్రజలు ప్రధానిని ఎన్నుకుంటారంటూ కాంగ్రెస్‌ నేత ఒకరు చెప్పడాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. మోదీ ప్రభుత్వం…

యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ ట్రయల్‌ రన్‌ విజయవంతం

త్వరలో అవసరమైన మెటేరియల్‌ సరఫరాకు రవాణా వ్యవస్థ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి యాదాద్రి, ప్రజాతంత్ర, మే 15 : యాదాద్రి ధర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లో అధికారులు రెండు యూనిట్లకు విజయవంతంగా ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ప్లాంట్‌కు అవసరమైన మెటేరియల్‌ సరఫరా, రైల్వే, రోడ్డు రవాణా వ్యవస్థలను త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం…

ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది వేడుకలకు సన్నాహాలు ..

ఇక ప్రజా పాలనపై నజర్‌.. మంత్రులు అధికారులతో సీఎం రేవంత్‌ సమావేశం తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృత సమస్యలపై దృష్టి ఆస్తులు, అప్పుల పంపిణీపై నివేదికకు ఆదేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 15: రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగియటంతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రజా పాలనపై దృష్టి కేంద్రీకరించారు. సచివాలయంలో బుధవారం  మంత్రులు ఉత్తమ్‌…

రాష్ట్రంలో క్రమేపీ చల్లబడుతున్న వాతావరణం

వొచ్చే  3 రోజులు వానలు కురిసే అవకాశం పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్‌.! హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 15 : తెలంగాణలో వాతావరణం క్రమేపీ చల్లబడుతుంది. ఎండల తీవ్రత తగ్గింది. కొన్ని ప్రాంతాల్లో 47 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు.. ప్రస్తుతం 40 డిగ్రీలకు పడిపోయింది. దీనికి కారణంగా ఉపరితల ఆవర్తనమే అని అంటున్నారు…

వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్‌

పోటీలో వరుసగా మూడోసారి పాల్గొన్న కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌, అమిత్‌ షా, యూపీ సిఎం యోగి, టీడీపీ అధినేత చంద్రబాబు వారణాసి, మే 14 : సార్వత్రిక ఎన్నికల పోరులో భాగంగా ప్రధాని మోదీ మంగళవారం తన సిట్టింగ్‌ నియోజకవర్గం వారణాసి నుంచి నామినేషన్‌ వేశారు. కేంద్ర మంత్రులు, కీలక ఎన్డీఏ నేతలు వెంటరాగా.. ఉదయం…

సిఎం రేవంత్‌కు ఆగస్ట్‌ సంక్షోభం తప్పదు

లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డిఎకు 400 సీట్లు పక్కా కాంగ్రెస్‌లో బిఆర్‌ఎస్‌ విలీనం ఖాయం గ్యారేజీ నుంచి కారు రావడం కష్టం బిజెపి రాజ్యసభ ఎంపి డా. లక్ష్మణ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 14 : రైతు రుణమాఫీ చేయకపోతే సీఎం రేవంత్‌ సర్కారుకు ఆగస్ట్‌ సంక్షోభం తప్పదని బిజెపి రాజ్యసభ సభ్యులు డా. కే లక్ష్మణ్‌…

కవితకు మరోమారు నిరాశ

బెయిల్‌ ఇవ్వని కోర్టు.. 20వ తేదీ వరకు కస్టడీ పొడిగింపు న్యూదిల్లీ, మే 14 : దిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో బెయిల్‌ ఆశించిన బీఆర్‌ఎల్సీ కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. ఆమె బెయిల్‌ ఇవ్వని కోర్టు కస్టడీని మాత్రం పొడగించింది. మంగళవారంతో జుడీషియల్‌ కస్టడీ ముగిసినప్పటికీ మే 20 వ తేదీ వరకు పొడగిస్తూ…

చెదురుముదురు సంఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతం

రాష్ట్రంలో 61.16 శాతం పోలింగ్‌ నమోదు హైదరాబాద్‌లో ఉద్రిక్తత…ఎన్నికలు బహిష్కరించిన లచ్చగూడెం బీర్పూరులో మధ్యాహ్నానికే వంద శాతం వోటింగ్‌ నమోదు (మండువ రవీందర్‌రావు) హైదరాబాద్‌, మే 13 : దేశంలో నాల్గవ విడత పార్లమెంటు ఎన్నికలు సోమవారం సాయంత్రం ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికల్లో  కడపటి సమాచారం మేరకు తెలంగాణలో 17 పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తంమీద…