Category ముఖ్యాంశాలు

రైతులపై భస్మాసుర ‘హస్తం’

కొనుగోలు కేంద్రాలను పట్టించుకోకపోవడం సిగ్గుచేటు.. కనీస వసతులు కరువు  కేంద్రం కొనుగోలుకు సిద్ధంగా ఉన్నా జాప్యమెందుకు..  కొనుగోలు కేంద్రాలను సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి  ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై పోరాడతామని స్పష్టీకరణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 23 : రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఖరిపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఆగ్రహం…

బాండ్‌ పేపర్లు రాసిచ్చి..ఇంత దగానా..

వడ్లకు బోనస్‌ అడిగితే మొరుగుతున్నారంటారా రైతులు హైదరాబాద్‌కు వొచ్చి ధర్నా చేస్తారు కాంగ్రెస్‌ తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే హరీష్‌ రావు జగిత్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల పరిశీలన జగిత్యాల, ప్రజాతంత్ర, మే 23 : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారని సిద్దిపేట మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ ముఖ్య నేత హరీష్‌ రావు పేర్కొన్నారు.…

జూన్‌ 5 తరువాత బిఆర్‌ఎస్‌ దుకాణం బంద్‌

కార్యకర్తలే పార్టీ నేతలపై తిరగబడతారు రాష్ట్ర సంపదను దోచుకుని చిప్పచేతికి కవితపై 8వేల పేజీల చార్జిషీట్‌కు  సమాధానం చెప్పాలి కెటిఆర్‌…ఖబర్దార్‌ నోరు అదుపులో పెట్టుకో.. మంత్రి కోమటిరెడ్డి ఘాటు విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 23 : ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే జూన్‌ 5 తర్వాత భారాస దుకాణం మూతపడుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల…

కుల, మత ప్రాతిపదికన ప్రచారం మానుకోండి

బీజేపీ సమాజాన్ని విభజించే ప్రసంగాలను ఆపాలి కాంగ్రెస్‌ ‌రక్షణ దళాలను రాజకీయం చేయవొద్దు బీజేపీ, కాంగ్రెస్‌లకు ఈసీ సూచన ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌మే 22 : కులం, సంఘం, భాష, మతం ప్రాతిపదికన ప్రచారం చేయడం మానుకోవాలని బుధవారం రెండు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లను ఎన్నికల సంఘం కోరింది. ఎన్నికల కొరకు భారతదేశ…

విద్వేష పూరిత ప్రసంగాలు ..!

సార్వత్రిక ఎన్నికల ఐదవ  దశ పోలింగ్‌ ‌సోమవారం  ముగియడంతో దాదాపు 80 శాతం నియోజకవర్గాల ఫలితాలు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నాయి.. ఆరవ దశ పోలింగ్‌ ‌మే 25..ఆఖరి దశ పోలింగ్‌ ‌జూన్‌ 1‌న జరగనుంది. మిగిలిన 20 శాతం సీట్లపై దృష్టి మళ్లడంతో తాజా వాదనలు మరియు వాగ్దానాలతో ప్రధాన రాజకీయ పార్టీల ఉపన్యాసాలు తారాస్థాయికి…

సెక్యులర్‌ వాదులను ఎన్నుకుందాం ..!

భారతదేశంలో ప్రజాస్వామ్య పండగ వేడుకలు ఏప్రిల్‌ 19వ తేదీన ఘనంగా ఆరంభమయ్యాయి. ఈ ప్రస్థానం జూన్‌ 1వ తేదీ వరకు కొనసాగుతుంది. ప్రజలు 18వ పార్లమెంటుకు తమకు ఇష్టమైన పార్టీకి వోట్లు వేసి గెలిపిస్తారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ తమ పార్టీ 400కు పైగా సీట్లు సాధించాలనే లక్ష్యంతో ప్రచారాన్ని ఉధృతం చేసింది. మరో…

ప్రతి గింజకు బోనస్‌..బోగస్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 21 : కాంగ్రెస్‌ది ప్రజాపాలన కాదు..రైతు వ్యతిరేక పాలన అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా విమర్శించారు. ప్రచారంలో ప్రతిగింజకు బోనస్‌ అని ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే అంటారా..అంటూ ప్రశ్నించారు. ఇది కపట కాంగ్రెస్‌ మార్కు మోసం, దగా, నయవంచన అని ఆయన దుయ్యబట్టారు. నీరివ్వరు..కరెంట్‌ ఇవ్వరు..పంట…

అప్పుడేమో వరి ధాన్యానికి బోనస్‌ అన్నారు…

ఇప్పుడేమో సన్నవడ్లకే అంటున్నారు… మాట మార్చడం సరికాదని ఎమ్మెల్యే హరీష్‌ రావు విమర్శ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 21 : ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ తమ మేనిఫెస్టోలో వరి ధాన్యానికి రూ.500 బోనస్‌ ఇస్తానని ప్రకటించిందని, ఇప్పుడు మాట మార్చి సన్న వడ్లకు మాత్రమే ఇస్తాననడం సరికాదని బిఆర్‌ఎస్‌ ముఖ్య నేత, ఎంఎల్‌ఏ హరీష్‌…

ఎన్నికల కోడ్‌ ముగిసాక ఎక్సైజ్‌ శాఖ ప్రక్షాళన

కొత్త బ్రాండ్లు తీసుకొచ్చే ఆలోచన లేదు బిఆర్‌ఎస్‌వి పనీపాటలేని ఆరోపణలు మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 21 : తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లు తీసుకొస్తున్నామనేది దుష్ప్రచారమేనని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కొత్త బ్రాండ్ల కోసం ఎవరూ దరఖాస్తు చేయలేదని, అసలు పరిశీలనే జరగలేదని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్‌ ముగిసిన…