ఆదిలాబాద్లో విత్తనాల కోసం రైతులు బారులు

దుకాణాల వద్ద స్వల్ప ఉద్రిక్తత…తోపులాట.. పోలీసులు లాఠీ చార్జ్ పలు జిల్లాల్లోనూ విత్తనాల కోసం రైతులకు కష్టాలు లాఠీచార్జ్పై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం రైతులపై పోలీసులు లాఠీచార్జ్ జరపలేదన్న జిల్లా ఎస్పీ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 28 : ఆదిలాబాద్లో పత్తి విత్తనాల కొనుగోలు కోసం విత్తన దుకాణాల వద్ద రైతులు బారులు…







