Category ముఖ్యాంశాలు

ఆదిలాబాద్‌లో విత్తనాల కోసం రైతులు బారులు

దుకాణాల వద్ద స్వల్ప ఉద్రిక్తత…తోపులాట.. పోలీసులు లాఠీ చార్జ్‌ పలు జిల్లాల్లోనూ విత్తనాల కోసం రైతులకు కష్టాలు లాఠీచార్జ్‌పై మాజీ మంత్రి హరీష్‌ రావు ఆగ్రహం రైతులపై పోలీసులు లాఠీచార్జ్‌ జరపలేదన్న జిల్లా ఎస్పీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 28 : ఆదిలాబాద్‌లో పత్తి విత్తనాల కొనుగోలు కోసం విత్తన దుకాణాల వద్ద రైతులు బారులు…

పిచ్చోడి చేతిలో రాయిలా రేవంత్‌ పాలన

జయజయహే తెలంగాణ గీతం గురించి తెలుసా..   రాజముద్రలో మార్పులపై మండిపడ్డ కెటిఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 28 : తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరు పిచ్చోడి చేతిలో రాయిలా తయారయ్యిందని, రేవంత్‌  పాలనపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రాష్ట్ర గేయంలో మార్పులకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు…

చిన్నారులను విక్రయిస్తున్న అంతర్‌ రాష్ట్ర ముఠా

పక్కా సమాచారంతో 16 మంది చిన్నారులకు రక్షణ ఆర్‌ఎంపి డాక్టర్‌తో సహా మరో ఇద్దరి అరెస్ట్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 28 : చిన్నారులను విక్రయిస్తున్న అంతర్‌ రాష్ట్ర ముఠాను రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ముఠా నుంచి 16 మంది చిన్నారులను కాపాడారు. వీరిలో కొందరు ఇతర రాష్ట్రాలకు చెందిన…

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగ్గిన పోలింగ్‌ శాతం

వోటు వేసేందుకు పట్టభద్రుల వెనుకడుగు.. అధికారుల్లో లోపించిన చిత్తశుద్ధి .. ప్రజాప్రతినిధులు, సీనియర్‌ నాయకుల్లో నిస్తేజం..   ఠారెత్తిన ఎండలు, దూరంగా పోలింగ్‌ కేంద్రాలు.. రిజిస్ట్రేషన్‌, రెన్యూవల్‌పై ప్రజల్లో అవగాహన లేమి.. పోలింగ్‌ శాతం తగ్గడానికి కారణాలు అనేకం.. వరంగల్‌, ప్రజాతంత్ర, మే 28 : తెలంగాణ గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసారి పోలింగ్‌ శాతం…

బిఆర్‌ఎస్‌ వ్యతిరేకుల ఫోన్ల ట్యాపింగ్‌

మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు సహకారంతో వ్యవహారం అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 28 : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుల్లో ఇంటెలిజెన్స్‌ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలంలో మరిన్ని సంచలన విషయాలు బయటకు వొచ్చాయి. దర్యాప్తు బృందానికి భుజంగ రావు కీలక విషయాలు వెల్లడిరచారు. బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పనిచేసే వారి ఫోన్లు ట్యాప్‌…

ఫలితాల తర్వాత ఖర్గే తన ఉద్యోగం కోల్పోతారు

ఈవీఎంలపై నెపం నెట్టి రాహుల్‌, ప్రియాంకలు తప్పుకుంటారు ఆరు నెలలకు ఒకసారి సెలవుపై థాయిలాండ్‌కు రాహుల్‌ 10 ఏళ్లలో ఒక్క రోజు కూడా సెలవు తీసుకోని మోదీ యూపీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌ షా ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, మే 27 : లోక్‌ సభ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్‌…

ప్రశాంతంగా ముగిసిన పట్టభద్రుల ఎంఎల్‌సి ఉప ఎన్నిక పోలింగ్‌

మొత్తం 600 పోలింగ్‌ కేంద్రాల్లో నిర్వహణ పోలింగ్‌ కేంద్రాల్లో బారులుతీరిన గ్రాడ్యుయేట్లు సూర్యాపేటలో వోటేసిన ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి వరంగల్‌, ప్రజాతంత్ర, మే 27 : తెలంగాణలో వరంగల్‌ – నల్గొండ – ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికల పోలింగ్‌ ముగిసింది. మొత్తం 600 పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం…

 తెలంగాణ అధికారిక చిహ్నం పై  సీఎం రేవంత్‌ రెడ్డి కసరత్తు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 27: తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంపై చిత్రకారుడు రుద్ర రాజేశంతో సీఎం రేవంత్‌ రెడ్డి సోమవారం చర్చలు జరిపారు. పలు నమూనాలను పరిశీ లించిన సీఎం.. తుది నమూనాపై కీలక సూచ నలు చేశారు. గత చిహ్నం లో చార్మినార్‌, కాకతీయ తోరణం ఉన్నాయి. అయితే, రాచరికపు ముద్రల బదులుగా ప్రజాస్వామ్యం,…

వైభవంగా రాష్ట్ర అవతరణ ఉత్సవాలు

ఉదయం పరేడ్‌ గ్రౌండ్‌లో పాల్గొననున్న సిఎం  రాష్ట్ర గీతం ఆవిష్కరణ… సిఎం సందేశం  సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై కళారూపాల ప్రదర్శన  ఏర్పాట్లపై సిఎస్‌ ఉన్నత స్థాయి సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 27 : జూన్‌ రెండవ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి…