ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దేశద్రోహం వంటిదే..

ఈ కేసులో సూత్రధారి పై చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవడంలో సీఎం రేవంత్ వెనకడుగు దిల్లీ పెద్దల ఒత్తిడితో రాజీకి యత్నం ఎన్నికల తర్వాత ఇండీ కూటమిలోకి బిఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మే 29 : తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దేశద్రోహం వంటిదేనని ఇందులో…








