Category ముఖ్యాంశాలు

సినిమా తర్వాతనే ప్రపంచానికి గాంధీ గురించి తెలిసిందా..?

మన ప్రధానికి తెలువదు..కానీ ప్రపంచానికి తెలుసు ఎన్నికల ఫలితాల తర్వాత మహాత్ముడి ఆత్మకథను చదువండి ఎన్‌డిఏకు మళ్లీ అవకాశం ఇస్తే ప్రజాస్వామ్యం అంతమే.. మా అభిప్రాయానికి ప్రజల ఆమోదం ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన మోదీ ‘ధ్యానం’ మీడియా సమావేశంలో ప్రధాని మోదీపై మండిపడ్డ కాంగ్రెస్‌ చీఫ్‌ ఖర్గే ఇండియా కూటమికి స్పష్టమైన మెజారిటీ వొస్తుందని విశ్వాసం…

జూన్‌ 1న కాశీ ప్రజలు కొత్త రికార్డును సృష్టించాలి

వేసే ఒక్కో వోటు నన్ను మరింత బలపరుస్తుంది పోలింగ్‌లో పెద్ద ఎత్తున పాల్గొనాలి˜ విశ్వనాథుని కృప వల్లే కాశీకి ప్రాతినిథ్యం గంగా నది నన్ను అక్కున చేర్చుకున్నది ˜ ప్రధాని మోదీ  వీడియో సందేశం వారణాసి లోక్‌సభ నుంచి పోటీలో ప్రధాని మోదీ న్యూదిల్లీ, మే 30 : దేశంలో లోక్‌ సభ ఎన్నికలు జరుగుతున్న…

విచ్ఛిన్నకర శక్తుల నుండి దేశాన్ని రక్షించే సమయం

ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పరిరక్షణకు కాంగ్రెస్‌కు వోటేయండి విద్వేషపూరిత ప్రసంగాలతో పిఎంఓ గౌరవాన్ని తగ్గించిన మోదీ పూర్తి విభజన స్వభావం కలిగి ఉన్నాయి పంజాబ్‌ వోటర్లకు మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ విజ్ఞప్తి   ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, మే 30 : దేశాన్ని విచ్ఛిన్నకర శక్తుల నుండి రక్షించాల్సిన సమయం ఆసన్నమైందని మాజీ ప్రధాని, ఆర్థిక…

రాష్ట్ర గీతం..‘జయ జయహే తెలంగాణ’..!

ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ధి ముగింపు వేడుకలు అందరికీ ఆమోదయోగ్యంగా అధికారిక చిహ్నం : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వెల్లడి స్పీకర్‌, మండలి చైర్మన్‌, మంత్రులు, ప్రొ. కోదండరామ్‌, కవి అందెశ్రీ, తదితరులతో సమావేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 30 : ’జయ జయహే తెలంగాణ’ గేయాన్ని ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదించినట్లు…

రేపటి ఆఖరి దశ ఎన్నికలకు ముగిసిన ప్రచారం

7వ దశలో 57 లోక్‌ సభ స్థానాలకు పోలింగ్‌ 2019లో వీటిలో కేవలం 25 స్థానాలను మాత్రమే గెలుచుకున్న బిజెపి 543 స్థానాలకు జూన్‌ 4న కౌంటింగ్‌ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, మే 30 : రేపు జూన్‌ 1న జరుగనున్న చివరి మరియు 7వ దశ ఎన్నికలకు ప్రచారం గురువారం సాయంత్రంతో ముగిసింది. శనివారం…

భాష పై పట్టు కోల్పోతున్న నేటి యువత.

మానవుడు అనాగరిక దశ నుంచి నాగరికుడిగా రూపాంతరం చెందడంలో మానవుడు సృష్టించిన  భాష కీలక పాత్ర పోషించిందనడంలో సందేహం లేదు. మానవులు తమ ఆలోచనలను, భావవేశాలను సంజ్ఞలు ద్వారా వ్యక్తీకరించే దశ నుంచి ఒక భాష ద్వారా వ్యక్తపరచుకునే పరిపక్వతను సాధించిన తరువాత, మానవుల మధ్య సంబంధాలు మెరుగుపడి వారి అభివృద్ధి మొదలైంది. భాష మానవజాతి…

రాష్ట్రంలో విద్యుత్‌ సమస్య లేదు

వినియోగం పెరగడంతో అవాంతరాలు ఫోన్‌ ట్యాపింగ్‌పై మౌనమెందుకు?  కేసీఆర్‌ అసెంబ్లీకి వొస్తే అన్నీ చర్చిస్తాం మేడిగడ్డ ప్రాజెక్టు వెన్నెముక ఇరిగింది..అది నేను ముందే చెప్పా నీళ్లను సముద్రంలోకి విడిచిన గత ప్రభుత్వం.. ఆ నీళ్లకు కరెంట్‌ బిల్లు కట్టాం:  మీడియా చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌ న్యూదిల్లీ, మే 28 : రాష్ట్రంలో విద్యుత్‌ సమస్య లేదని…

జూన్‌1న తెలంగాణ ఉద్యమ కవాతు

గన్‌పార్క్‌ నుంచి అమరవీరుల స్థూపం వరకు ర్యాలీక బీఆర్‌ఎస్‌ నేత కర్నె ప్రభాకర్‌ వెల్లడి తెలంగాణ చిహ్నాల మార్పు తగదన్న మరో నేత దాసోజు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 29 : తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన కవాతు గుర్తుకు వొచ్చేలా ర్యాలీ జరుపుతామని బీఆర్‌ఎస్‌ నేత కర్నె ప్రభాకర్‌ అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల…

సుమారు 1200 మంది ఫోన్లు ట్యాప్‌

ప్రధానంగా ప్రతిపక్ష నేతలపైనే దృష్టి నేతలు, జడ్జిలు, స్థిరాస్థి వ్యాపారుల పోన్ల ట్యాప్‌ వాంగ్మూలంలో పేర్కొన్న ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 29 : సుమారు 1200 మంది ఫోన్లు ట్యాప్‌ చేసినట్లు ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు అంగీకరించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుకు సంబంధించి ఆయన వాంగ్మూలంలో పేర్కొన్న కీలక…