Category ముఖ్యాంశాలు

జనవరి-మార్చి త్రైమాసికంలో జిడిపి వృద్ధి రేటు 7.8 శాతం

2023-24 ఆర్థిక సంవత్సరాపికి 8.2 శాతం ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, మే 31 : 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జనవరి-మార్చి త్రైమాసిక కాలంలో జిడిపి వృద్ధి రేటు 7.8 శాతంగా ఉంది. అయాతే జిడిపి వృద్ధి డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఉన్న 8.6 శాతం కంటే తక్కువగా ఉంది. కాగా 2022-23 ఆర్థిక సంవత్సరంటో…

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును సీబీఐకి అప్పగించాలి

దోషులకు శిక్షపడేవరకూ పోరాటం ఆగదు.. నిందుతులు వాంగ్మూలం ఇచ్చినా వారిని ఎందుకు అరెస్ట్‌ చేయడం లేదు లోక్‌ సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్‌ విలీనం పోలీస్‌ వ్యవస్థను దుర్వినియోగం చేసిన కేసీఆర్‌ కేసీఆర్‌, హరీష్‌రావు డైరెక్షన్‌లోనే ఫోన్‌ ట్యాపింగ్‌ ఇందిరా పార్కు వద్ద బీజేపీ ధర్నాలో రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ లక్ష్మణ్‌.. పాల్గొన్న కేంద్ర…

అట్టహాసంగా దశాబ్ది వేడుకల ఏర్పాట్లు

ట్యాంక్‌బండ్‌, పరేడ్‌ గ్రౌండ్స్‌లో ముమ్మరంగా పనులు నేటి సాయంత్రమే ట్యాంక్‌బండ్‌పై ఫుడ్‌ కోర్టులు అధికారులతో  కలిసి ఏర్పాట్లను పరిశీలించిన సిఎస్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 31 : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ట్యాంక్‌బండ్‌తో పాటు సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. జూన్‌ 2వ తేదీన రాష్ట్ర దశాబ్ది…

కెసిఆర్‌తో హర్కర వేణుగోపాల్‌ భేటీ

సిఎం తరఫున దశాబ్ది ఉత్సవాలకు ఆహ్వానం అందచేత హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 31 : మాజీ సీఎం కెసిఆర్‌ను ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్‌ కలిశారు. బంజారాహిల్స్‌ లోని కేసీఆర్‌ నివాసానికి వెళ్లిన వేణుగోపాల్‌..జూన్‌ 2 జరిగే రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో పాల్గొనాలని ప్రభుత్వం తరపున ఆహ్వానించారు. సిఎం రేవంత్‌ ఆదేశాలతో వేణుగోపాల్‌ వెళ్లి ఆహ్వాన పత్రికను…

నేటి నుంచి ఇంటర్‌ తరగతులు పున: ప్రారంభం

జూనియర్‌ కాలేజీలకు ముగిసిన సెలవులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 31 : వేసవి సెలవులు ముగియడంతో జూన్‌ 1 నుంచి జూనియర్‌ కాలేజీలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరానికిగాను జూన్‌ 1 నుంచి ఇంటర్‌ తరగతులు పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్‌ విద్యా మండలి వార్షిక అకడమిక్‌ క్యాలెండర్‌ను…

జూన్‌ 7, 8‌న ప్రపంచ వరి సదస్సు

దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌ ‌కేంద్రంగా సదస్సు తాజ్‌కృష్ణా హోటల్‌లో నిర్వహణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి హైదరాబాద్‌,‌మే31 : ‌దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌ ‌కేంద్రంగా ప్రపంచ వరి సదస్సును జూన్‌ 7, 8‌వ తేదీల్లో తాజ్‌ ‌కృష్ణా హోటల్‌లో నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ…

రాష్ట్రంలో మండిపోతున్న ఎండలు

47 డిగ్రీలకు పైనే నమోదు ప్రజలు వడ దెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 31 : తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఒకవైపు మాడు పగిలే ఎండ, వడగాల్పులు.. మరోవైపు చెమటలు కారేలా ఉక్కపోతతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఈ సారి రాష్ట్రంలో ఎండలు భగ్గుమంటున్నాయి. రికార్డు స్థాయిలో…

టెస్కాబ్‌ ‌ఛైర్మన్‌ ‌పదవికి కొండూరి రవీందర్‌ ‌రావు రాజీనామా

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 31 : తెలంగాణలో మరో కీలక పరిణామం జరిగింది. టెస్కాబ్‌ ‌ఛైర్మన్‌ ‌పదవికి కొండూరి రవీందర్‌ ‌రావు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన అనంతరం రవీందర్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. సహకార సంఘంలోని కొంత మంది కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరడం వల్ల తాను పదవిలో కొనసాగలేనని చెప్పుకొచ్చారు. ఇన్ని రోజులుగా తనకు అండగా…

రాజముద్రలో చార్మినార్‌ తొలగింపుపై.. చార్మినార్‌ వద్ద బిఆర్‌ఎస్‌ ఆందోళన

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 30 : తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన కొత్తలోగోలో చార్మినార్‌ తొలగించడాన్ని నిరసిస్తూ బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కెటి రామారావు ఆందోళనకు దిగారు. పార్టీ శ్రేణులతో కలసి చార్మినార్‌ వద్ద నిరసన చేపట్టారు. రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పుల నేపథ్యంలో మాజీ మంత్రులు పద్మారావు గౌడ్‌, రాజయ్య, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, పార్టీ…