Category ముఖ్యాంశాలు

ఇండియా కూటమికి 295 సీట్లు

ప్రభుత్వం ఎగ్జిట్‌ పోల్స్‌లో తమ సీట్లను పెంచి చూపించే ప్రయత్నం కౌంటింగ్‌ రోజున ఏజంట్లు కేంద్రం నుంచి బయటకు రావొద్దు ఇండియా కూటమి నేతల సమావేశం  అనంతరం మీడియాతో ఖర్గే   ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జూన్‌ 1 : లోక్‌సభ ఎన్నికల్లో భారత కూటమి పార్టీలకు 295 సీట్లకు పైగా వొస్తాయని, ప్రజల నుంచి…

ఇండియా కూటమికి 295 సీట్లు

ప్రభుత్వం ఎగ్జిట్‌ పోల్స్‌లో తమ సీట్లను పెంచి చూపించే ప్రయత్నం కౌంటింగ్‌ రోజున ఏజంట్లు కేంద్రం నుంచి బయటకు రావొద్దు ఇండియా కూటమి నేతల సమావేశం  అనంతరం మీడియాతో ఖర్గే   ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జూన్‌ 1 : లోక్‌సభ ఎన్నికల్లో భారత కూటమి పార్టీలకు 295 సీట్లకు పైగా వొస్తాయని, ప్రజల నుంచి…

స్వరాష్ట్రానికి సంపూర్ణ విముక్తి

ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాం రాష్ట్ర ప్రజలకు సిఎం రేవంత్‌ రెడ్డి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 1 : తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దశాబ్ధి వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తయి…

స్వరాష్ట్రానికి సంపూర్ణ విముక్తి

ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాం రాష్ట్ర ప్రజలకు సిఎం రేవంత్‌ రెడ్డి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 1 : తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దశాబ్ధి వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తయి…

ముగిసిన మోదీ ధ్యాన ముద్ర

తిరువళ్లూరు విగ్రహం వద్ద నివాళి దిల్లీకి తిరుగు ప్రయాణం కన్యాకుమారి, జూన్‌ 1 : తమిళనాడులోని కన్యాకుమా రిలో స్వామి వివేకానంద శిలాస్మారకం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన సుదీర్ఘ ధ్యానం ముగిసింది. గురువారం సాయంత్రం ప్రారంభమైన ధ్యానం.. 45 గంటలపాటు కొనసాగింది. ఈ క్రమంలోనే ఉదయం సూర్యుడికి అర్ఘ్యం వదిలారు.   ధ్యానం…

ముగిసిన మోదీ ధ్యాన ముద్ర

తిరువళ్లూరు విగ్రహం వద్ద నివాళి దిల్లీకి తిరుగు ప్రయాణం కన్యాకుమారి, జూన్‌ 1 : తమిళనాడులోని కన్యాకుమా రిలో స్వామి వివేకానంద శిలాస్మారకం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన సుదీర్ఘ ధ్యానం ముగిసింది. గురువారం సాయంత్రం ప్రారంభమైన ధ్యానం.. 45 గంటలపాటు కొనసాగింది. ఈ క్రమంలోనే ఉదయం సూర్యుడికి అర్ఘ్యం వదిలారు.   ధ్యానం…

వేలాదిమంది బలిదానాలకు కాంగ్రెస్సే కారణం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 31 : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేశారు.  తెలంగాణలో వేలాది మంది అమరులు అయ్యింది ఎవరి వల్ల? అమరులస్తూపం నిర్మించాల్సి వచ్చింది ఎవరివల్ల? 1952 లోనే ఉమ్మడి రాష్ట్రం వద్దని, హైదరాబాద్‌ స్టేట్‌ ప్రత్యేక రాష్ట్రంగానే ఉండాలని పోరాటం చేస్తున్న విద్యార్ధులపై సిటీ…

20 కోట్ల పెండింగ్ క్యాంటీన్‌ బిల్లులను చెల్లించాలి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 31 : ప్రభుత్వ హాస్పిటళ్లను కాంగ్రెస్‌ నిర్లక్ష్యం చేస్తుందని మాజీ మంత్రి హరీష్‌ రావు విమర్శించారు. హాస్పిటల్‌ క్యాంటీన్లకు బిల్లులను చెల్లించకుండా పెండిరగ్‌లో ఉంచిందని తెలిపారు. రూ.20 కోట్ల బిల్లులు చెల్లించకపోవడంతో రోగులు, వైద్యులు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణలోని ప్రభుత్వ దవాఖానాల్లో రోగులు, డ్యూటీ డాక్టర్లకు ఆహారం సరఫరా చేస్తున్న…

ఫోన్‌ ట్యాపింగ్‌ను పక్కదారి పట్టించే కుట్ర

బిజెపి ఇందిరాపార్క్‌ ధర్నాపై మండిపడ్డ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంఎల్‌సి జీవన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 31 : ఫోన్‌ ట్యాపింగ్‌ అంశంపై జరుగుతున్న దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు బీజేపీ యత్నిస్తుందని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ను పక్కదారి పట్టించే కుట్ర జరుగుతుందన్నారు. కెసిఆర్‌ను రక్షించడమే బిజెపి…