Category ముఖ్యాంశాలు

నిరుద్యోగుల పట్ల పోలీసుల తీరు ఇదేనా

పరామర్శకు వెళ్లిన వారిపై లాఠీఛార్జీయా గాంధీ హాస్పిటల్‌ ఘటనపై బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ ఆగ్రహం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 1 : తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్న నిరుద్యోగుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ హాస్పిటల్‌ వద్ద నిరుద్యోగ…

గవర్నర్‌ ‌రాధాకృష్ణన్‌తో సిఎం రేవంత్‌ ‌రెడ్డి భేటీ

కేబినేట్‌ ‌విస్తరణ, అసెంబ్లీ సమావేశాలపై ఊహాగానాలు నామినేటెడ్‌ ఎమ్మెల్సీలపైనా చర్చించి ఉంటారని చర్చ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 1 : సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి గవర్నర్‌ ‌రాధాకృష్ణన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్ర కేబినెట్‌ను విస్తరించ వొచ్చునని ఊహాగానాల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ముఖ్యమంత్రి గత వారం దిల్లీకి వెళ్లి అక్కడ కాంగ్రెస్‌…

హైకోర్టులో బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌కు చుక్కెదురు

విద్యుత్‌ ‌విచారణ కమిషన్‌ ‌రద్దు పిటిషన్‌ ‌కొట్టివేత హైదరాబాద్‌, ‌జూలై 1  : ‌తెలంగాణ హైకోర్టులో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. విద్యుత్‌ ‌విచారణపై వేసిన కమిషన్‌ ‌ను రద్దు చేయాటంలూ కేసీఆర్‌ ‌వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ప్రభుత్వ వాదనలకు న్యాయస్థానం ఏకీభవించింది. విద్యుత్‌ అవకతవకలపై జ్యుడిషియరీ కమిషన్‌ ‌విచారణపై…

పీయూష్‌గోయల్‌ను ఆహ్వానించిన సీఎం రేవంత్‌

‌మర్యాదపూర్వక భేటీలో పలు అంశాలు చర్చ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై1: కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ ‌గోయల్‌ ‌తో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్‌ ‌కు వచ్చిన కేంద్ర మంత్రి పీయూష్‌ ‌గోయల్‌ ‌ను సీఎం రేవంత్‌ ‌తన నివాసానికి ఆహ్వానించారు. ఈక్రమంలో జూలై 1వ తేదీ సోమవారం జూబ్లీహిల్స్ ‌లోని తన…

నార్సింగ్‌లో ఇంజనీర్‌ హత్య కేసు ఛేదన

అక్రమ సంబంధం కాణంగానే హత్య వివరాలు వెల్లడిరచిన పోలీసులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 1 : నార్సింగిలో దారుణ హత్యకు గురైన ఇంజనీర్‌ ఇదాయత్‌ ఆలీ హత్య కేసులో విస్తుపోయే నిజాలను పోలీసులు బయటపెట్టారు. పోలీసులు వెల్లడిరచిన వివరాల ప్రకారం.. దుబాయ్‌లో ఇంజనీర్‌ గా పనిచేస్తున్న ఆలీకి గోల్కండ ప్రాంతానికి చెందిన  సీమా బేగంతో అక్రమ…

 ఎంగిలిమెతుకుల కోసం ఎగిరి పోయిన సంజయ్‌

‌పార్టీ వీడడంతో జగిత్యాలకు శని వదిలింది లీడర్‌ ‌కావడంలో కవిత సహా అనేక మంది కృషి జీవన్‌ ‌రెడ్డి కూడా చేరికలను ఆహ్వానించడం లేదు దమ్ముంటే ఆరుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి గతంలో మేము బీజేపీనిని విలీనం చేయించాం జగిత్యాల బిఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌జగిత్యాల, ప్రజాతంత్ర, జూలై 1…

ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు

బెయిల్‌ ‌పిటిషన్‌ ‌తిరస్కరించిన దిల్లీ హైకోర్టు సుప్రీమ్‌ ‌కోర్టును ఆశ్రయించే యోచనలో లాయర్లు న్యూ దిల్లీ, జూలై 1(ఆర్‌ఎన్‌ఎ) : ‌దిల్లీ హైకోర్టులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురైంది. దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌ ‌కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌ ఆశలపై దిల్లీ హైకోర్టు నీళ్లు చల్లింది. ఆమె బెయిల్‌…

తెలంగాణ ఆత్మగౌరవం దిల్లీలో తాకట్టు

వైద్యానికి పెద్దపీట వేస్తానని..కార్పొరేట్‌కు దాసోహం వి•డియాపై ఆంక్షలు, విద్యార్థులపై లాఠీ చార్ఝ్ అ‌ప్రజాస్వామికం సిఎం రేంవత్‌ ‌తీరుపై మండిపడ్డ బిజెపి శాసన సభా పక్ష నేత ఏలేటి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 1 : తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని సీఎం రేవంత్‌ ‌రెడ్డి దిల్లీలో తాకట్టు పెట్టారని భాజపా శాసన సభా పక్ష నేత…

బీజేపీలో పాత కొత్త కలహాలు

‘పార్టీ విత్‌ ఏ డిఫరెన్స్‌’అని గర్వంగా చెప్పుకునే బీజేపీలో నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణతో మెలుగుతారనేది ఒకప్పటి మాట. ఇప్పుడు అధికారమే లక్ష్యంగా పావులు కదపడంతో బీజేపీకి ఇతర పార్టీల్లో ఉండే అన్ని రకాల జాడ్యాలు అంటుకున్నాయి. అందలమెక్కడమే లక్ష్యంగా సిద్ధాంతాలను అటకెక్కించి అరువు నేతలను పార్టీలో చేర్చుకోవడంతో కొత్త, పాత నేతల మధ్య పొసగట్లేదు..