Category ముఖ్యాంశాలు

క్షమాభిక్షపై 213 మంది ఖైదీల విడుదల

సత్ప్రవర్తన కారణంగా చేస్తున్నట్లు జైళ్ల శాఖ ప్రకటన రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జైళ్లలో శిక్షను అనుభవించిన ఖైదీలు బంధువుల రాకతో సందడిగా చర్లపల్లి జైలు ప్రాంగణం నేర రహిత జీవితం గడపి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి : జైళ్ళ  శాఖ డైరెక్టర్‌ ‌జనరల్‌ ‌డాక్టర్‌ ‌సౌమ్య మిశ్రా మేడ్చల్‌ , ‌ప్రజాతంత్ర జూలై 3 :…

గతమంతా కుంభకోణాలు.. అవినీతిమయం

కాంగ్రెస్‌ ‌పాలనలో దేశాన్ని దివాలా దశాబ్దాలుగా బుజ్జగింపు రాజకీయాలు ఈ పదేళ్లలో అన్ని రంగాల్లో దూసుకు పోతున్న దేశం రక్షణరంగం ఆధునీకతను సంతరించుకుంది కోట్లాది మందిని పేదరికం నుంచి బయటపడేశాం వికసిత్‌ ‌భారత్‌ ‌లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం రాహుల్‌గాంధీవి పిల్ల చేష్టలు..హిందువులను అవమానించారు ఈ దేశం రాహుల్‌ను ఎప్పటికీ క్షమించదు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో…

నీట్‌పై ఈ రోజైనా చర్చ జరిగేలా చూడండి..

విద్యార్థుల్లో విశ్వాసం కలిగించాలి ప్రధాని మోదీకి కాంగ్రెస్‌ ‌లోక్‌ ‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ లేఖ మోదీ ప్రపంచంలో అవన్నీ సాధ్యమే : లోక్‌సభలో తన ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలను తొలగించడంపై రాహుల్‌ ‌న్యూ దిల్లీ, జూలై 2 : నీట్‌ ‌వ్యవహారంపై లోక్‌సభలో బుధవారం చర్చ జరిగేలా చూడాలని, విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా…

వినూత్నంగా ఆలోచించండి

ప్రజలకు జవాబుదారీగా ఉండాలి తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దాలి వారానికో రోజు క్షేత్ర స్థాయి పర్యటన నెలకోసారి జిల్లా అధికారులతో సమీక్ష ఐఏఎస్‌ అధికారులకు సీఎం దిశానిర్దేశం త్వరలోనే సీఎం జిల్లాల పర్యటనలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 2 : ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పని చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ ‌రెడ్డి రాష్ట్రంలోని అన్ని విభాగాల ఉన్నతాధికారులకు…

కెసిఆర్‌ ‌దీక్ష చేస్తే రాష్ట్రం వొచ్చింది…

నేను దీక్షచేస్తే ఒక్క ఉద్యోగం పెరుగ లేదు 9 రోజుల నిరాహార దీక్షను విరమించిన మోతీలాల్‌ ‌రాష్ట్రం ప్రభుత్వం స్పందించలేదని ఆగ్రహం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 2 : నిరుద్యోగుల డిమాండ్ల కోసం గత తొమ్మిది రోజులుగా తాను దీక్ష చేస్తున్నానని, కేసీఆర్‌ 9 ‌రోజులు దీక్ష చేస్తే రాష్ట్రం వొచ్చింది కానీ.. తాను దీక్ష…

మెగా డిఎస్‌సి..గ్రూప్‌ 2, 3 ‌పోస్టుల పెంపు..జాబ్‌ ‌క్యాలెండర్‌

‌డిమాండ్‌ ‌చేస్తూ టిఎస్‌పిఎస్‌సి ముట్టడికి ఎబివిపి యత్నం కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 2 : టీజీపీఎస్సీ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోస్టులు పెంచాలని డిమాండ్‌ ‌చేస్తూ ఏబీవీపీ నాయకులు నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు…

చర్చించుకుందాం…పరిష్కరించుకుందాం

విభజన సమస్యల పరిష్కారానికి సన్నద్ధమవుతున్న ఇద్దరు సిఎంలు హైదరాబాద్‌ ‌వేదికగా జూలై 6న ముఖాముఖి చర్చలు ఎజెండాపై కసరత్తు చేస్తున్న ఇరు రాష్ట్రాల అధికారులు రేవంత్‌కు చంద్రబాబు లేఖతో ముందడుగు చర్చల ద్వారానే సమస్యల పరిష్కారం.. : స్వాగతించిన కోదండరామ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 2: విబజన సమస్యలపై దాదాపు పదేళ్ల తరవాత ఇప్పుడు అడుగు…

ఆర్టీTRసీలో ఖాలీగా ఉన్న 3035 పోస్టుల భర్తీ

RTC strike

ప్రభుత్వం అనుమతి…మంత్రి పొన్నం హర్షం వీలైనంత త్వరగా భర్తీకి హామీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 2 : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఖాలీగా ఉన్న 3035 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపిన అన్ని పోస్టుల భర్తీకి గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ 3035 పోస్టుల్లో 2000…

అనుమతి లేని బిఆర్‌ఎస్‌ కార్యాలయం కూల్చేయండి

అధికారులకు మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలు నల్లగొండ: ఎలాంటి అనుమతి లేకుండా ప్రభుత్వ స్థలంలో నిర్మించిన బీఆర్‌ఎస్‌ పార్టీ ఆఫీసును కూల్చివేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం నల్గొండ డీసీసీబీ చైర్మన్‌ కుంభం శ్రీనివాస్‌ రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ.. పేదలకు ఇండ్లు కట్టుకుంటే అధికారులు ఊరుకోరని, బీఆర్‌ఎస్‌…