ఎమ్మెల్సీ కవితకు ఎయిమ్స్లో పరీక్షలకు కోర్టు ఆదేశం
జ్యుడీషియల్ కస్టడీ జూలై-22 వరకు పొడిగింపు న్యూ దిల్లీ,జూలై18(ఆర్ఎన్ఎ): దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయ్యి తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎయిమ్స్లో చికిత్స పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. అలాగే కవిత జ్యుడీషియల్ కస్టడీ జులై-22 వరకు మరోసారి న్యాయస్థానం పొడిగించింది. కవిత .అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. జ్వరంతో…







