Category ముఖ్యాంశాలు

డిఎస్సీ వాయిదాపై హైకోర్టులో విచారణ

BC Reservations

కేసేసిన పదిమందిలో ఒక్కరు కూడా హాల్‌టిక్కెట్లు ఇవ్వరా ప్రశ్నించిన హైకోర్టు… ఆగస్ట్ 28‌కి వాయిదా హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 18 : డీఎస్సీ వాయిదా వేయాలంటూ  హైకోర్టులో కేసు వేసిన పదిమందిలో ఒక్కరు కూడా డిఎస్సీ విద్యార్థులు కాదని తేలింది. వారు హైకోర్టుకు హాల్‌ ‌టిక్కెట్లు అందించకపోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. గురువారం డిఎస్సీ…

రాజీనామాకు కట్టుబడి ఉన్నా..

అయితే..అన్ని హామీలు అమలు చేస్తేనే రాజీనామా డిమాండ్‌పై మాజీ మంత్రి హరీష్‌ ‌రావు జవాబు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 18 : రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు, రుణమాఫీపై తాను చెప్పినట్లుగానే రాజీనామా చేస్తా కానీ రేవంత్‌ ‌ప్రభుత్వం అన్ని హామీలను అమలు చేయాలని హరీష్‌ ‌రావు సవాల్‌…

హరీష్‌ ‌రావు..ఎక్కడ నీ రాజీనామా !

రైతు రుణ మాఫీ సవాల్‌ ఏమయ్యింది కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి ప్రశ్న జగిత్యాల,ప్రజాతంత్ర, జూలై 18:హరీష్‌రావు..నీ రాజీనామా పత్రం ఎక్కడ? అంటూ ఎమ్మల్సీ జీవన్‌ ‌రెడ్డి ప్రశ్నించారు. రైతు రుణమాఫీ పై కేటీఆర్‌, ‌హరీష్‌ ‌రావు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ప్రతిపక్ష నాయకులుగా ప్రభుత్వం చేసిన మంచి పనికి హర్షం వ్యక్తం చేయాలని తెలిపారు.…

అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు కొరోనా

ఐసోలేషన్‌లో ఉన్నట్లు అధికారిక ప్రకటన ఆరోగ్యంగానే ఉన్నట్లు బైడెన్‌ ‌వెల్లడి వాషింగ్టన్‌,‌జూలై18:  అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కోవిడ్‌-19 ‌సోకింది. ఈ మేరకు వైట్‌హౌస్‌ ‌సమాచారం ఇచ్చింది. బైడెన్‌లో కోవిడ్‌ -19 ‌లక్షణాలు కనిపించాయి. త్వరగా కోలుకుని తిరిగి వస్తారు, ప్రస్తుతం క్వారంటెన్‌లో ఉన్న ఆయన, తన పనిని కొనసాగిస్తారని అధికారిక ప్రకటనలో తెలిపింది. 81…

ఫలితాలను వెబ్‌సైట్‌లో పెట్టండి

పరీక్షా కేంద్రం, నగరాల వారిగా వివరాలు ఇవ్వండి ఎన్‌ఎటిని ఆదేశించిన సుప్రీమ్‌కోర్టు న్యూదిల్లీ,జూలై18(ఆర్‌ఎన్‌ఎ):  ‌నీట్‌-‌యూజీ పేపర్‌ ‌లీకేజీ, పరీక్ష నిర్వహణలో అవకతవకలపై విచారణ జరుపుతోన్న భారత సర్వోన్నత న్యాయస్థానం.. సుప్రీం కోర్టు..పరీక్ష కేంద్రం, నగరాల వారీగా వాటి ఫలితాలు ప్రకటించాలని ఎన్‌టీఏను ఆదేశించింది. ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు వాటిని వెబ్‌సైట్‌లో…

థీమ్‌ ‌పార్కులను అభివృద్ధి చేయాలి

జూబ్లీహిల్స్ ‌సర్కిల్‌ ‌పరిధిలో చేపట్టిన వివిధ సివిల్‌ ‌వర్కస్ ‌టెండర్ల ప్రక్రియ ను వేగవంతంగా పూర్తి చేయాలని జిహెచ్‌ఎం‌సి కమిషనర్‌ ఆ‌మ్రపాలి కాట సంబంధిత ఇంజనీరింగ్‌  అధికా రులను ఆదేశించారు.గురువారం జూబ్లీహిల్స్ ‌సర్కిల్‌ ‌లో కమిషనర్‌ ‌పర్యటించి లోటస్‌ ‌పాండ్‌, ‌పాత్‌ ‌వే, మంగోలియా బేకరీ వద్ద గల పార్క్, ‌తదితరాలను పరిశీలించి ఆయా అధికారులకు…

తెరుచుకున్న పూరీ రత్నభాండాగారం

ప్రత్యేక పూజలు నిర్వహించిన పర్యవేక్షక కమిటీ స్ట్రాంగ్‌ ‌రూమ్‌లో భద్రపరిచిన అధికారులు పూరీ,జూలై18: పూరీ జగన్నాథుడి అమూల్య నిధి భద్రపర్చి ఉన్న రత్న భాండార్‌ను అధికారులు గురువారం మరోసారి తెరిచారు. 46 ఏళ్ల తర్వాత ఆదివారం తొలిసారి రత్నభాండాగారాన్ని తెరిచిన అధికారులు గురువారం మరోసారి తలుపులు తెరిచారు.  రహస్య గదిని తెరిచే ముందు పర్యవేక్షక కమిటీ…

జాతికి అంకితం కానున్న చర్లపల్లి టర్మినల్‌

98 శాతం పనులు పూర్తైన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ ‌త్వరలో జాతికి అంకితం కానున్నది. దీనితో  హైదరాబాద్‌ ‌లోని ఈ శాటిలైట్‌ ‌టెర్మినల్‌ ‌తెలంగాణలో నాల్గవ అతిపెద్ద రైల్వే స్టేషన్‌గా అవతరించనున్నది. ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై18 : ఈ టెర్మినల్‌  ‌సికింద్రాబాద్‌, ‌కాచిగూడ రైల్వే స్టేషన్‌లలో ప్రస్తుతం ఉన్న రద్దీని తగ్గిస్తుంది. రూ. 434 కోట్లుతో నిర్మిస్తున్న ఈ…