Category ముఖ్యాంశాలు

నిబంధనల ప్రకారమే విద్యాసంస్థల బస్సులకు అనుమతులు

స్కూల్‌ ‌బస్సులకు ఫిట్‌ ‌నెస్‌ ‌సర్టిఫికెట్లు తప్పనిసరి అప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు అఆర్టీసీ కార్మికులకు అండగా కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అకార్మికుల గురించి మాట్లాడే హక్కు బిఆర్‌ఎస్‌ ‌నేతలకు లేదు. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 24 :  నిబంధనల ప్రకారమే విద్యాసంస్థలకు అనుమ తులు ఇస్తున్నామని,…

తెలంగాణ పేరు కూడా ప్రస్తావించరా

బడ్జెట్‌లో ఇంతగా వివక్ష చూపడం దారుణం కేంద్ర బడ్జెట్‌ తీరుపై మండిపడ్డ మాజీ మంత్రి హరీష్‌ రావు అసెంబ్లీ సమావేశాలను కుదించడంపై ఆగ్రహం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 23 : కేంద్ర బడ్జెట్‌లో మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలంగాణ పేరు కనీసం కూడా ప్రస్తావించలేదని..రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని కేంద్రబడ్జెట్‌లో మొత్తంగా గుండు సున్న ఇచ్చారని…

స్మితా సభర్వాల్‌లో ఫ్యూడల్ భావజాలం: మంత్రి సీతక్క

దివ్యాంగులపై ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు తగవని మంత్రి సీతక్క అన్నారు. ఆమె వ్యాఖ్యలు దివ్యాంగులను కించపరిచేలా ఉన్నాయని, దీని వెనుక వేరే ఆలోచన కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎల్పీ కార్యాలయం వద్ద మంగళవారం మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడారు. స్మితా సభర్వాల్‌లో ఫ్యూడల్ భావజాలం ఉందని, ఆమె తన ఆలోచనా…

బడ్జెట్‌లో తెలంగాణ పదమే నిషేధం

రాష్ట్రంపై కేంద్రం కక్షపూరిత వైఖరి మూడు సార్లు ప్రధానిని కలిసి నిధులివ్వాలని కోరా నిష్పక్షపాతంగా పెద్దన్నలా వ్యవహరించాలని చెప్పా వికసిత్‌ భారత్‌ బడ్జెట్‌ కాదు, కుర్చీ బచావో బడ్జెట్‌ కాంగ్రెస్‌తో కలిసి పార్లమెంటులో నిరసన తెలపాలి నేడు కేంద్ర బడ్జెట్‌లో అన్యాయంపై అసెంబ్లీ చర్చ బడ్జెట్‌పై సిఎం రేవంత్‌ తీవ్ర అసంతృప్తి…కేంద్రం వైఖరిపై మండిపాటు హైదరాబాద్‌,…

బడ్జెట్‌లో తెలంగాణకు తీరని అన్యాయం

ఎపి, బీహార్‌ల కోసమే పెట్టారు మండిపడ్డ రాష్ట్ర కాంగ్రెస్‌ ఎంపిలు న్యూదిల్లీ, జూలై 23 : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం చేశారని కాంగ్రెస్‌ ఎంపీలు మల్లు రవి, కడియం కావ్య, గడ్డం వంశీకృష్ణలు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాల కోసమే బడ్జెట్‌ పెట్టినట్లు ఉందని విమర్శించారు. వాళ్ల ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకే…

అన్ని వర్గాలకు మేలు…మధ్య తరగతికి భరోసా

న్యూ దిల్లీ, జూలై 23 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ 2024`25లో మధ్యతరగతి ప్రజలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రైతులు, పేదలను దృష్టిలో పెట్టుకుని నిర్మలా సీతారామన్‌ ఈ పద్దుని రూపొందించారని వెల్లడిరచారు. ఈ పద్దుతో యువతకు భారీ స్థాయిలో ఉద్యోగావకాశాలు వొస్తాయని…

కుర్చీని కాపాడుకునే బడ్జెట్‌

మిత్రపక్షాలను సంతోష పెట్టే యత్నం ప్రయోజనం అదానీ..అంబానీలకే సామాన్యుడికి లభించని ఉపశమనం కాపీ పేస్ట్‌ బడ్జెట్‌…కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో, గత బడ్జెట్‌లను కాపీ కొట్టే యత్నం బడ్జెట్‌ ప్రతిపాదనలపై కాంగ్రెస్‌ పెదవి విరుపు కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌, ఖర్గే, తదితరుల విమర్శలు న్యూదిల్లీ, జూలై 23 : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన…

జీఎస్టీ ఘన విజయం

సామాన్యులపై పన్ను భారాన్ని తగ్గించింది: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ న్యూ దిల్లీ, జూలై 23 : కేంద్ర ఆర్థిక, కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం పార్లమెంటులో ‘కేంద్ర బడ్జెట్‌ 2024-25’ను ప్రవేశపెడుతూ, జిఎస్టి వాణిజ్యం, పరిశ్రమలకు సమ్మతి భారం కలిగించడంతో పాటు, లాజిస్టిక్స్‌ ఖర్చును తగ్గించిందని, అదే సమయంలో సామాన్యుడిపై పన్ను…

9 ప్రాధాన్య అంశాల ఆధారంగా… వ్యవసారంగానికి పెద్దపీట

న్యూ దిల్లీ, జూలై 23 : కొన్ని మెరుపులు..మరికొన్ని విరుపులు..కొన్ని ఆశలు..మరికొన్ని ఆకాంక్షలతో ఎప్పటిలాగే ఉద్యోగుల ఇన్‌కమ్‌ ట్యాక్స్‌పై పెద్దగా సడలింపులు లేకుండా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రతిపాదనలను ప్రవేశ పెట్టారు. కేంద్ర ప్రభుత్వం 9 ప్రాధాన్య అంశాల ఆధారంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఆర్థిక వ్యవస్థలో అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా ప్రాధాన్య అంశాలను…