Category ముఖ్యాంశాలు

ట్యాంక్‌ ‌బండ్‌ ‌పై ఒద్దిరాజుల విగ్రహాలు ఏర్పాటు చేయాలి

తెలుగు సాహిత్యంలో ఒద్దిరాజులది ప్రత్యేక స్థానం •వారి రచనలు, సాహిత్యం, నవలలు మెచ్చని వారులేరు.. •ఒద్దిరాజుల పాండిత్యానికి పీవీ సాష్టాంగం.. •తెనుగు పత్రిక నడిపిన తీరు అమోఘం •పత్రిక ద్వారా నిజాం, బ్రిటిషర్ల దురాగతాలను వెలుగులోకి.. •సీనియర్‌ ఎడిటర్‌ ‌దేవులపల్లి అమర్‌ •మానుకోటకు వారి పేరు పెట్టాలి : ఒద్దిరాజు చారిటబుల్‌ ‌ట్రస్ట్ ‌చైర్మెన్‌ ఒద్దిరాజు…

Breaking: కవితకు బెయిల్

దిల్లీ మద్యం పాలసీ కేసులో బిఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత కు సుప్రీమ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గత మార్చ్ 15 న ఈడీ కవితను అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి తిహాడ్ జైలులో ఉన్న కవితకు మంగళ వారం దేశ అత్యున్నత న్యాయ స్థానం బెయిల్ మంజూరు చేసింది. సొంత పూచి కత్తు,…

ఎమ్మెల్యేలు పార్టీ మారితే పదవిని రద్దు చేయాలి

కాంగ్రెస్ తో ఐక్యత ఉన్నా సమస్యలపై పోరాటం హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చొద్దు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హనుమకొండ : ఒక పార్టీ నుండి గెలిచి మరో పార్టీలోకి మారే ఎమ్మెల్యేల పదవిని తక్షణమే రద్దు చేసే విధానం రావాలని సీపీఐ (CPI) రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని…

కొత్త నేరాల చట్టాల్లో మార్పులేవీ?

దేశంలో ఎవరు అధికారంలోకి వొచ్చినా వ్యవస్థల స్వభావం మారదనేది చారిత్రక సత్యం.  న్యాయవ్యవస్థ పలుకుబడి గల వారికి అనుకూలంగా మారడం, సాక్ష్యాలను తారుమారు చేయడం.. సమాజంలో శక్తిమంతులే చివరకు గెలుపు సాధిస్తున్నారు.  1825లో మెకాలే తొలి భారతీయ శిక్షా స్మృతిని రూపొందించారు. 1872లో జేమ్స్‌ స్టీఫెన్‌ భారతీయ సాక్ష్యాధార చట్టాన్ని లిఖించారు. రాజ్యాంగాన్ని లిఖించుకున్న ఏడు…

ఆర్ధిక మూలాలపైనా ఆరా తీయాలి!

పారదర్శకతకు దూరంగా రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే ఆయా పార్టీల ప్రతినిధులు ఎన్నికల్లో పోటీ చేస్తారు. ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తారు. విధానాలను రూపొందిస్తారు. పాలనను అందించడానికి, సామాన్యుల జీవితాలను మెరుగుపర్చడానికి బాధ్యత వహిస్తారు. రాజకీయ పార్టీలకు వోటర్లను చేరుకోవడానికి, వారి లక్ష్యాలను, విధానాలను వివరించడానికి, ప్రజల నుండి…

ఆర్టీసీ అభివృద్ధికి అహర్నిశలు కృషి

అందుబాటులోకి మరిన్ని కొత్త బస్సులు ఉద్యోగ నియామకాలు చేపడతాం.. ఆర్టీసి లో రాజకీయ జోక్యం ఉండదు.. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఉత్తమ ఉద్యోగులకు ప్రగతి చక్రం పురస్కారాల ప్రదానం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 24 : ‌టిజిఆర్టీసీ అభివృద్ధికి ప్రభుత్వం అహర్నిశలు కృషిచేస్తుందని, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు విస్తృత…

వయనాడ్‌ ‌బాధితులకు సీతక్క పరామర్శ

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్24: ఆపదలో ఉన్నామంటే నేనున్నాంటూ ఆదుకునే మంత్రి సీతక్క మరోసారి తన మంచి మనస్సును చాటుకున్నారు. ఇటీవల ప్రకతి భీభత్సానికి అతలాకుతులమైన కేరళ రాష్ట్రంలోని వయనాడ్‌ ‌బాధితులకు ఆమె ఆర్థిక సహయం చేశారు. వయనాడ్‌ ‌జిల్లాలో శనివారం మంత్రి సీతక్క పర్యటించారు. ములుగు జిల్లా డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్‌తో కలిసి ఆమె ప్రభావిత ప్రాంతాలను…

పుణె సమీపంలోకుప్పకూలిన హెలికాప్టర్‌

పుణె,ఆగస్ట్24: ‌మహారాష్ట్రలో ప్రమాదం చోటుచేసుకుంది. పుణె లోని పౌద్‌ ‌సపంలో ఓ ప్రైవేటు హెలికాప్టర్‌ ‌కూలిపోయింది. ముంబయి నుంచి హైదరాబాద్‌  ‌వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం సమయంలో హెలికాప్టర్‌లో నలుగురు ప్రయాణికు లున్నట్లు పుణె రూరల్‌ ఎస్పీ పంకజ్‌ ‌దేశ్‌ముఖ్‌ ‌వెల్లడించారు. అదృష్టవశాత్తూ వీరంతా ప్రాణాలతో బయటపడ్డారు. వీరిలో కెప్టెన్‌ ‌తీవ్రంగా గాయపడగా ఆయనను…

ప్రజాస్వామ్యానికి సవాలుగా మావోయిస్టుల హింస

ఇప్పటి వరకు తీవ్రవాదానికి 17 వేల మంది బలి కేంద్ర హోమ్‌ ‌శాఖ మంత్రి అమిత్‌ ‌షా వెల్లడి రాయ్‌పుర్‌, ఆగస్ట్ 24 : ‌మావోయిస్టుల హింస ప్రజాస్వామ్యానికి సవాలుగా మారిందని కేంద్ర హోమ్‌ ‌మంత్రి అమిత్‌ ‌షా పేర్కొన్నారు. ఇప్పటి వరకు 17 వేల మంది తీవ్రవాదానికి బలయ్యారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే నక్సల్స్…