Category ముఖ్యాంశాలు

నేడు హైదరాబాద్‌కు రాహుల్‌ ‌గాంధీ..

Rahul Gandhi comming Hyderabad today

కులగణనపై  సంప్రదింపుల సదస్సుకు హాజరు.. హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 4 :  ‌కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ నేడు హైదరాబాద్‌ ‌కు రానున్నారు.  రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కులగణనకు శ్రీకారం చుట్టబోతోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌ ‌బోయిన్‌పల్లి లోని గాంధీ నాలెడ్జ్ ‌సెంటర్‌ ‌లో కులగణనపై సంప్రదింపుల సదస్సును మంగళవారం నిర్వహించనుంది. అయితే, ఈ…

డిగ్రీ విద్యార్థిని చెయ్యిని కోసిన ప్రేమోన్మాది

మెదక్‌లో ప్రేమోన్మాది ఘాతుకం… మెరుగైన చికిత్సకు హైదరాబాద్‌కు తరలింపు పరారీలో నిందితుడు, పోలీసుల గాలింపు సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 4: ‌ప్రేమోన్మాదులు రోజు రోజుకూ రెచ్చిపోతున్నారు. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక మూల యువతులపై దాడులు పెట్రేగిపో తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి  మెదక్‌ ‌పట్టణంలోని  ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద…

ఛత్తీస్‌ఘడ్, సుక్మా జిల్లాలో బద్రతా బలగాల పై మావోయిస్టుల మెరుపు దాడి..

Maoists attack on army forces in Chhattisgarh

 భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్ 03 : ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని సుప్మా జిల్లాలో ని జాగరగుండ వారపు సంతలో విధులు నిర్వహిస్తున్న సైనికులపై మావోయిస్టులు మరణాయుధాలతో విరుచుకుపడ్డారు.. గాయపడిన సైనికులు కరటం దేవా, సోధి కన్నగా పోలీసులు ధ్రువీకరించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు జవాన్లను ప్రధమ చికిత్స కోసం జాగురుగుండ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. సుక్మా…

ఎన్ని అక్ర‌మ కేసులు పెట్టినా వెనుక‌డుగు వేయం..

ప్రతిపక్షం గొంతు నొక్కడమేనా ప్రజాపాలన? శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌తదితరులపై కేసులు దారుణం ప్రభుత్వ తీరుపై మండిపడిన‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు ‌ప్రజాపాలన అంటే ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తున్న ప్రతిపక్షాల గొంతు నొక్కడమేనా అని సిద్దిపేట బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ ‌పార్టీ నాయకులకు కేసులు కొత్త కాదని, ఎన్ని బెదిరింపులకు…

త‌ల తాక‌ట్టు పెట్టైనా ఇందిర‌మ్మ ఇళ్లు పూర్తిచేస్తాం..

ఇండ్ల నిర్మాణం ప్ర‌భుత్వానికి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కం ఈనెల 5, 6 తేదీల నుంచి ల‌బ్దిదారుల ఎంపిక‌ మీడియాతో మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి చిట్ చాట్ రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి కాస్త ఇబ్బందిక‌రంగా ఉన్నా కూడా త‌ల తాక‌ట్టు పెట్టైనా స‌రే ఇందిర‌మ్మ ఇళ్లు పూర్తి చేసి తీరుతామ‌ని, ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణం త‌మ ప్ర‌భుత్వానికి ఎంతో…

కాంగ్రెస్ పాల‌న‌తో ప్ర‌తీ ఇంటా వెలుగులు..

బిజెపి పాల‌న‌లో రాష్ట్రాల్లో అంధ‌కారం.. పేదలకు ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచాం ప్రధాని మోదీ విమర్శలకు ఎక్స్ ‌వేదికగా సీఎం రేవంత్‌ ‌రెడ్డి రియాక్ష‌న్‌ కాంగ్రెస్‌ ‌హయాంలో చీకట్లను తరిమేసి వెలుగులు నింపామని సిఎం రేవంత్‌ ‌రెడ్డి తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా, రుణమాఫీ, తక్కువ ధరకే గ్యాస్‌ ‌సిలిండర్‌ ఇలా తదితర…

సీతారామ ప్రాజెక్ట్ లిఫ్ట్ పనులు వేగవంతం చేయాలి

ప్రాజెక్ట్ పూర్తి అయితే సాగులోకి 3.28 లక్షల కొత్త ఆయకట్టు అదనంగా 1.16 లక్షలకు సాగునీరు  ఇప్పటి వరకు ప్రాజెక్ట్ పై ప్రభుత్వం చేసిన వ్యయం 6,401.95 కోట్లు సీతారామ లిఫ్ట్ నిర్మాణంపై జలసౌద లో సమీక్ష _ పాల్గొన్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు రావు లు  ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం,…

నాగార్జునసాగర్ నుండి శ్రీశైలం వరకు లాంచ్ ప్రయాణం

ప్రారంభించిన పర్యాటకశాఖ నాగార్జున కొండ, నందికొండ, సలేశ్వరం నల్లమల్ల అటవీ అందాల మధ్య సాగే 120 కి మీ 6 గంటల అద్భుత ప్రయాణం హైదరాబాద్, నవంబర్ 2 ( నాగార్జునసాగర్ లాంచ్ ప్రయాణం నుండి కే వెంకటరమణ, జాయింట్ డైరెక్టర్, ఐ ఎన్ పి ఆర్ రిపోర్టింగ్) తెలంగాణ ప్రకృతి పర్యాటకులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న…

జన్వాడ ఫామ్‌ ‌హౌస్‌ కేసు.. చేవెళ్ల ఎక్సైజ్‌ ‌విచారణకు రాజ్‌పాకాల హాజరు

Janwada Farm House Case updates

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌1: ‌తెలంగాణలో కాకరేపిన జన్వాడ ఫామ్‌ ‌హౌస్‌ ‌కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఆధారాలు సేకరించిన చేవెళ్ల ఎక్సైజ్‌ ‌పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే జన్వాడ ఫామ్‌ ‌హౌస్‌ ‌కేసులో కీలక నిందితులైన కేటీఆర్‌ ‌బామ్మర్ది రాజ్‌ ‌పాకాల, విజయ్‌ ‌మద్దూరిలను శుక్రవారం చేవెళ్ల ఎక్సైజ్‌ ‌పోలీసులు విచారిస్తున్నారు. రాజ్‌ ‌పాకాల ఇంట్లో జరిగిన పార్టీలో…