Category ముఖ్యాంశాలు

వ్యాపారాలకు నేను వ్యతిరేకిని కాను..

కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ బిజెపి విమర్శలపై రాహుల్‌ ‌స్పష్టత న్యూదిల్లీ, నవంబర్‌7:  ‌తాను వ్యాపార వ్యతిరేకిని కాదని, కేవలం గుత్తాధిపత్యాన్ని మాత్రమే వ్యతిరేకిస్తానని కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ పేర్కొన్నారు. తనను వ్యాపార వ్యతిరేకిగా చిత్రీకరించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్నారు. అందుకే ‘ఓ విషయంపై స్పష్టతనివ్వాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. వ్యాపారంలో గుత్తాధిపత్యం కారణంగా మిగతా…

వరంగల్‌ ‌మహా నగరానికి మహర్దశ

2050 విజన్‌తో మాస్టర్‌ప్లాన్‌కు అడుగులు మంత్రి పొంగులేటి ప్రకటనతో ప్రజల్లో ఆశలు.. వరంగల్‌ ‌వాసుల దశాబ్దాల కల సాకారమయ్యేందుకు అడుగులు వడివడిగా పడుతున్నాయి. వరంగల్‌ ‌మహానగర అభివృద్ధికి మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌రూపుదిద్దుకుం టోంది. 2050 లో వరంగల్‌ ‌జనభాను దృష్టిలో పెట్టుకుని మాస్టర్‌ ‌ప్లాన్‌ను తయారు చేశారు. అయితే వివిధ రంగాల్లో అత్యంత త్వరితగతిన ముందుకు…

బిఆర్‌ఎస్‌ ‌పాలనలో 60 మంది సర్పంచుల ఆత్మహత్యలు

60 Sarpanchs committed suicide during BRS rule

వాళ్లకు చెల్లించాల్సిన బిల్లులను దారి మళ్లించారు.. ఇప్పుడు సానుభూతి కోసం బిఆర్‌ఎస్‌ ‌ధర్నాలు చేయడం సిగ్గుచేటు.. సర్పంచులు ఎవరి మాటలు నమ్మోద్దు.. దశలవారీగా బిల్లులు చెల్లిస్తామన్న  మంత్రి శ్రీధర్‌ ‌బాబు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబ్‌ 7 : ‌బిల్లులు చెల్లించక 60 మంది సర్పంచుల ఆత్మహత్యలకు కారణమైన వారే ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని  మంత్రి…

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ‌లకు ప్రతిపాదనలు పంపాలి ఇరిగేషన్‌, ‌రిజర్వాయర్ల పనుల మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలి గ్రామీణ ప్రాంతాల్లో పెండింగ్‌ ‌పనులను పూర్తి చేయాలి తొర్రూర్‌ ‌మార్కెట్‌ ‌చైర్మన్‌ ‌తిరుపతిరెడ్డి ప్రమాణ స్వీకారోత్సవంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి పాలకుర్తి ప్రజాతంత్ర నవంబర్‌ 7 : ‌రైతు సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్‌…

నేడు యాదాద్రికి సిఎం రేవంత్‌

‌పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక పూజలు వలిగొండ వద్ద  మూసీ పునరుజ్జీవ ప్రజా చైతన్య యాత్ర ప్రారంభం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 7: ‌రాష్ట్ర సీఎం రేవంత్‌ ‌రెడ్డి తన జన్మదినం సందర్భంగా  కాంగ్రెస్‌ ‌పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు.. రాష్ట్రవ్యాప్తంగా రకరకాల కార్యక్రమాలు చేపట్టారు. అయితే.. పుట్టినరోజు వేళ.. సీఎం రేవంత్‌ ‌రెడ్డి షెడ్యూల్‌…

విషపూరిత కంపెనీలను వ్యతిరేకించడంనేరమా.!

కాంగ్రెస్ హామీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలు ఒకవైపు ఆగమవుతునే ఉన్నాయి.ఏడవ హామీ ఐన ప్రజాస్వామ్య పునరుద్ధరణను పాతర వేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధపడింది అనడానికి నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆర్.విజయ్ కుమార్ సస్పెన్షన్ ఇందుకు నిదర్శనం. ప్రజాపాలనంటే ప్రజాభిప్రాయానికి అనుగుణంగా జరగాలి. విషపూరితమైన కంపెనీలను ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పుడు పాలకులు ప్రజలతో చర్చించాలి అది…

సైబర్‌ ‌నేరస్తుల మాయ‌లో ప‌డొద్దు..

Hyderabad CP CV Anand review with officials

ఆద‌మ‌రిస్తే ఉన్నదంతా దోపిడీ సైబర్‌ ‌సెక్యూరిటీ వార్షిక సమ్మిట్‌లో మంత్రి శ్రీధర్‌ ‌బాబు సైబర్‌ ‌నేరాలు 24 శాతం పెరిగాయన్న సిపి ఆనంద్‌   ‌టెక్నాలజీ పెరిగి నేటి సమాజంలో సైబర్‌ ‌దాడులు పెరిగిపోతున్నాయని ఐటీ శాఖ మంత్రి  శ్రీధర్‌ ‌బాబు అన్నారు. ప్రజలకు మాయమాటలు చెప్పి వారి జేబులు ఖాలీ చేయాలని కేటుగాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్నారని…

టీచర్‌ను సస్పెండ్‌ చేయడం ప్రభుత్వానికి తగదు..

విజయ్‌ కుమార్‌ వెంటనే విధుల్లోకి తీసుకోవాలి ఇథనాల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుపై పునఃసమీక్షించుకోవాలి : టీపీజేఏసీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ హరగోపాల్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 6 : రాష్ట్ర విద్యా శాఖలో నిర్మల్‌లో ప్రైమరీ స్కూల్‌ ప్రధానోపాధ్షాయులుగా పనిచేస్తున్న ఆరెపల్లి  విజయ్‌ కుమార్‌ను విధుల నుంచి సస్పెండ్‌ చేయడాన్ని తీప్రంగా ఖండిస్తున్నామని, ఆయ నపై  విధించిన సస్పెన్షన్‌…

భారీ పెట్టుబడులకు ముందుకొచ్చిన 5 దిగ్గజ ఫార్మా కంపెనీలు

మంత్రి శ్రీధర్ బాబు హర్షం త్వరలో పరిశ్రమల విద్యుత్ విధానం ప్రకటన హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీలో యుద్ధ ప్రాతిపదికన మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసి ఏడాది కాలంలో పరిశ్రమల నిర్మాణానికి ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్టు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. రాష్ట్రంలోని ఐదు దిగ్గజ ఔషధ కంపెనీల ప్రతినిధులతో ఆయన బుధవారం…