Category ముఖ్యాంశాలు

పారిశ్రామికవేత్తలుగా ఇందిరా మహిళా శక్తి సభ్యులు

వారి ద్వారా 4వేల మెగావాట్ల సోలార్‌ ‌విద్యుత్‌ ఉత్పత్తి స్థల సేకరణ, బ్యాంకు రుణాల్లో చేయూతనందించాలి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌15: ఇం‌దిరా మహిళా శక్తి పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల సభ్యులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం…

‘‌హైడ్రా’ రంగనాథ్‌ ‌సారు.. జర ఇదర్‌ ‌దేఖో..!

జూబ్లీ హాల్‌ ‌పక్కన, తెలంగాణ శాసన మండలి భవనం వద్ద శిథిలావస్తకు చేరిన పూరతన బావి మురుగు నీటి కూపంగా మారిన వైనం పునరుద్దరించాలని సామాజిక కార్యకర్తల డిమాండ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,నవంబర్‌15: ‌నాంపల్లి పబ్లిక్‌ ‌గార్డెన్‌లో ఉన్న జూబ్లీ హాల్‌ ‌పక్కన, తెలంగాణ శాసన మండలి భవనం వద్ద ఉన్న చారిత్రక బావి శిథిలమై నీరు…

కాలపరిమితిలో సర్వే పూర్తి చేయాలి

survey should be completed within the time limit says cm revanth reddy

అధికారులకు  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ప్రధాన కార్యదర్శితో కలిసి క్యాంపు కార్యాలయంలో సమీక్ష రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న సామాజిక, ఆర్థిక, విద్యా,ఉద్యోగ, రాజకీయ, కుల సర్వేను దేశానికే ఆదర్శవంతంగా అయ్యేవిధంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఇంటింటి కుటుంబ సర్వే జరుగుతున్న తీరుపై అధికారులతో…

త్వరలోనే బిఆర్‌ఎస్‌ ‌నుంచి మరిన్ని చేరికలు

- PCC President Mahesh Kumar Goud

కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీగా ఎమ్మెల్యేలు – పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌15: ‌కాంగ్రెస్‌ ‌పార్టీలోకి త్వరలో బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఎమ్మెల్యేల చేరికలు ఉంటాయని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌వెల్లడించారు. బీఆర్‌ఎస్‌ ‌పార్టీలోని అగ్ర నాయకులు, మాజీ మంత్రులు హరీష్‌ ‌రావు, కేటీఆర్‌ ఒకే పార్టీలో ఉండరని…

మూసీని పునరుజ్జీవింపజేయాల్సిందే..

మేధావులు, సామాజికవేత్తలు, సిపిఐ నాయకుల విజ్ఞప్తి నగరంలో ఒక సుస్థిర అభివృద్ధి జరగాలి : ఎమ్మెల్సీ కోదండరామ్‌ ‌పునరుజ్జీవంపై ప్రజలకు అవగాహన కల్పించాలి : ప్రొఫెసర్‌ ‌హరగోపాల్‌ ఈ ‌దుస్థితికి గత కాంగ్రెస్‌, ‌టిడిపి, బిఆర్‌ ఎస్‌ ‌ప్రభుత్వాలే కారణం : కె.శ్రీనివాస్‌ ‌హిమాయత్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 14 : ‌సజీవ నది అయిన మూసీ…

క‌లెక్ట‌ర్ పై దాడికి ఉసిగొల్పిన‌ వారిని వ‌దిలిపెట్టేది లేదు..

Revanth

ఎంతటి వారైనా ఊచలు లెక్కపెట్టాల్సిందే గవర్నర్ నుంచి అనుమతి రాగానే కేటీఆర్‌పై చర్యలు   ఫార్ములా ఈ రేసు స్కామ్‌లో గవర్నర్ నుంచి అనుమతి రాగానే కేటీఆర్‌పై చర్యలు తీసుకుంటామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఓ మీడియా ఛానల్‌తో ఆయన మాట్లాడారు. వికారాబాద్ కలెక్టర్‌పై దాడి ఘటనపై సీఎం రేవంత్…

కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటి

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, నవంబర్‌ 12 : ‌దేశ రాజధాని దిల్లీ నగరంలో మంగళవారం కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి అధ్యక్షతన, రాష్ట్రాల, కేంద్రపాలితప్రాంతాల విద్యుత్‌ ‌శాఖ మంత్రుల సమావేశం జరిగింది. ఇండియా ఇంటర్నేషనల్‌ ‌కన్వెన్షన్‌ అం‌డ్‌ ఎక్స్పో సెం టర్‌లో నిర్వహించిన ఈ కార్య క్రమానికి తెలం గాణ రాష్ట్రం తరఫున  ఉప ముఖ్య మంత్రి, విద్యుత్‌…

దిల్లీకి అమృత్‌ టెండర్ల పంచాయితీ..

revanth reddy vs KTR

కాంగ్రెస్, బిజెపీని టార్గెట్ చేస్తూ కెటిఆర్ ఆరోప‌ణ‌లు రేవంత్‌ ఉండగానే దిల్లీలో కెటిఆర్ విమర్శనాస్త్రాలు.. ఈ కార్ ఫార్మలా స్కాంపై కేటీఆర్ పై కాంగ్రెస్ ప్రతిదాడి మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర ప్ర‌తినిధి : విచిత్రంగా ప్రత్యర్థులిద్దరూ దిల్లీ చేరుకున్నారు. వీరి దిల్లీ పర్యటనపై ఆయా పార్టీల నాయకులు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ముఖ్యంగా బిఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్…

బిఆర్‌ఎస్‌ ‌కుట్రలను సహించేది లేదు

Minister Sridhar Babu's warning in a media conference

కలెక్టర్‌పై భౌతిక దాడి దుర్మార్గపు చర్య అభివృద్దిని అడ్డుకోవ‌డ‌మే బిఆర్ఎస్ ల‌క్ష్యం అధికారం పోవడంతో ఉన్మాద చర్యలకు ప్రేరేపణ మీడియా సమావేశంలో మంత్రి శ్రీధర్‌ ‌బాబు హెచ్చరిక : ‌లగచర్ల ఘటన వెనక ఎవరున్నా వొదిలి పెట్టే ప్రసక్తే లేదని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌ ‌బాబు హెచ్చరించారు. దీని వెనక బిఆర్‌ఎస్‌ ‌నేతల హస్తం…