Category ముఖ్యాంశాలు

గెలిస్తే అధికారం.. ఓడితే ఫాంహౌస్‌…

ఇదీ కేసీఆర్ నైజం.. ప‌దేళ్ల పాల‌న‌పై అసెంబ్లీ వేదిక‌గా చ‌ర్చ‌కు సిద్ధం మోదీ తెలంగాణ ద్రోహి, కిష‌న్ రెడ్డి మోదీకి గులాం విశ్వ‌న‌గ‌రంగా వ‌రంగ‌ల్ ఓరుగ‌ల్లు అభివృద్ధికి 6వేల కోట్లు ప‌ది నెల‌ల్లో ప్ర‌జారంజ‌క పాల‌న‌ రాష్ట్రంలో స‌మ‌పాళ్ల‌లో అభివృద్ధి, సంక్షేమం మ‌హిళా వికాసానికి కాంగ్రెస్ ప్రొత్సాహం మూసి ప్ర‌క్షాళ‌న చేసి తీరుతాం.. ఇంచార్జి మంత్రి,…

రాష్ట్రంలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 19 : ‌రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. దీంతో పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 9.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్‌లో రాష్ట్రంలో సింగిల్‌ ‌డిజిట్‌ ఉష్ణోగ్రతలు నమోదవడం ఇదే మొదటిసారి. రంగారెడ్డి, వికారాబాద్‌, ‌సంగారెడ్డి, కామారెడ్డి, ఆదిలాబాద్‌, ‌సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్‌ ‌జిల్లాల్లో 10…

మహిళా సంఘాల నేతలపై పోలీసుల దౌర్జన్యం

దుస్తులు చించేసి లగచర్ల వెళ్లకుండా అడ్డగింత హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 19: ‌మహిళా సంఘాల జేఏసీ నేతలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఫ్యాక్ట్ ‌ఫైండింగ్‌ ‌కోసం వికారాబాద్‌ ‌జిల్లాలోని లగచర్లకు వెళ్తుండగా బొమ్రాస్‌ ‌పేట మండలం తుంకిమెట్ల గ్రామం వద్ద మహిళా సంఘాల జేఏసీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పెనుగులాటలో మహిళా నేతల దుస్తులను పోలీసులు…

ఎడతెగని సంఘర్షణ ఎదుర్కొంటున్న మణిపూర్ ప్రజలు

Manipur peoples

మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి విధ్వంసానికి పాల్పడ్డారు. ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్‌ సహా పలువురు ఎమ్మెల్యేల నివాసాలపై దాడి చేశారు. మహిళలు, చిన్నారులను పొట్టనపెట్టుకుంటున్న వారిని శిక్షించలేకపోతే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఉగ్రవాదుల దుశ్చర్యను నిరసిస్తూ పలు వాహనాలకు నిప్పు పెట్టారు. జిరిబామ్‌లో ఉగ్రవాదులు అపహరించి హత్య చేసిన ఆరుగురి…

ప్ర‌జాపాల‌న‌లో ఎన్నో స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం..

ఆందోల్ – జోగిపేట లో ప్రజా విజయోత్సవ సంబరాలు   కుటుంబ పాలనలో రాష్ట్రం అప్పుల పాలైంది  11 నెలల్లో 56 వేల కోట్ల అప్పు తీర్చాం.. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడి ఆందోల్, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 17 : ప‌దేళ్ల కుటుంబ‌పాల‌న‌లో ప్ర‌జ‌లు అనేక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొన్నార‌ని, కానీ ప్ర‌జాప్ర‌భుత్వం…

వీరుల గ‌డ్డ‌లో విద్రోహులు శిందే.. అజిత్ ప‌వార్‌… అశోక్ చ‌వాన్‌…

Chief Minister Revanth Reddy in Maharashtra election campaign meetings

అబ‌ద్దాల పోటీలో నెంబ‌ర్ వ‌న్‌గా నిలిచే వ్య‌క్తి ప్ర‌ధాన‌మంత్రి మోదీ… రైతుల రుణ‌మాఫీకి రూ.18 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశాం.. మ‌హారాష్ట్రలో రైతుల‌కు రూ.3 ల‌క్ష‌ల రుణ‌మాఫీ… కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌ను భారీ మెజారిటీతో గెలిపించండి.. మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి న‌యాగామ్‌.. భోక‌ర్‌.. సోలాపూర్‌: ఛ‌త్ర‌ప‌తి శివాజీ… జ్యోతి బాపూలే..…

కళల సౌధం కళ్ల ముందుకు..

19న కాళోజీ కళాక్షేత్రానికి ముహూర్తం  నెరవేరబోతున్న దశాబ్దాల కల ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి  ప్రజాకవి కాళోజీకి ప్రతినిత్యం నిలువెత్తు నివాళి  (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) ఓరుగల్లు అంటేనే కళలు, కళాకారులకు పుట్టినిల్లు. కాని, వారి కళా ప్రదర్శనకు నేటికీ సరైన ఆడిటోరియం లేకపోవడంతో వేలాది మంది కళాకారులు దశాబ్దాలుగా తీవ్ర అసంతృప్తికి…

ముఖ్య‌మంత్రి బుల్డోజ‌ర్ ప్ర‌క‌ట‌న‌తో ప్ర‌జ‌ల్లో భ‌యం..

నిరుపేద‌ల్లో భ‌రోసా నింపేందుకే ముసీ నిద్ర‌ కేంద్ర మంత్రి జి.కిష‌న్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 16 : హైదరాబాద్ నగరంలో మూసీనదికి ఇరువైపులా నివాసముంటున్న ప్రజల ఇండ్లను కూల్చాలని ప్రభుత్వం ప్రకటనలు చేస్తోందని, బుల్డోడర్ కు అడ్డం వొచ్చినా ఇండ్లు కూల్చడం ఆగదని , పేదప్రజల ఇండ్లు కూల్చడమే త‌మ లక్ష్యం అన్నట్లుగా ముఖ్యమంత్రి…

సాంస్కృతిక సారథి ఛైర్మన్‌గా గద్దర్ కూతురు

గుమ్మ‌డి వెన్నెల‌కు కీల‌క ప‌ద‌వి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 16 :  ప్రజా గాయకుడు గదర్ కుమార్తె  కాంగ్రెస్ నేత గుమ్మడి వెన్నెలను తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్ పర్సన్ గా నియమించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గదర్ మరణానంతరం ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా…