Category ముఖ్యాంశాలు

స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌కు సంపూర్ణ స‌హకారం..

మహావీర్ జైన్ సంస్థ సేవ‌లు అభినంద‌నీయం మాది పీపుల్స్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా సేవలు అందిస్తున్న సామాజిక సంస్థలకు ప్రజా ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం ఆయన శంషాబాద్ రోడ్ లోని సిటాడెల్ కన్వెన్షన్…

పోలవరంతో భద్రాచాలనికి ముప్పు

ఐఐటి హైదరాబాద్‌ ‌బృందంతో అధ్యయనం బనకచర్లకు అనుమతులు లేవన్న అధికారులు అవసరమైతే గోదావరి బోర్డుకు ఫిర్యాదు ఉన్నతాధికారులతో సిఎం రేవంత్ సమీక్ష పోలవరం ప్రాజెక్టు కారణంగా తెలంగాణపై పడే ప్రభావాన్ని అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఐఐటీ హైదరాబాద్‌ ‌బృందంతో అధ్యయనం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నెల రోజుల్లో సమగ్ర…

ఆర్ఆర్ఆర్‌కు భూ సేక‌ర‌ణ వేగవంతం చేయాలి

రైతుల‌కు మెరుగైన ప‌రిహారం చెల్లించండి..  పంట పొలాల‌కు సులువుగా చేరేలా ఎన్‌హెచ్‌ల్లో అండ‌ర్‌పాస్‌లు  ఆర్అండ్‌బి, అట‌వీ శాఖ స‌మ‌న్వ‌యంతో ముందుకు సాగాలి.. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్‌) ఉత్త‌ర భాగానికి సంబంధించి భూ సేక‌ర‌ణ‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రైతుల‌కు ప‌రిహారం నిర్ణ‌యించే విష‌యంలో ఉదారంగా…

సోకాల్డ్ ప్రజా పీడనగా ప్ర‌భుత్వ‌ పాలన

harees rao

ప్రజావాణి ఉత్త ప్రహసనం మాత్రమే.. ఔట్ సోర్సింగ్ సిబ్బందితో తూతూ మంత్రంగా నిర్వ‌హ‌ణ‌ 50 శాతం విన‌తుల‌ను తిర‌స్క‌రించారు.. మాజీ మంత్రి హరీష్ రావు విమ‌ర్శ‌లు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజూ ప్రజాదర్బార్ నిర్వహిస్తామని కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టోలో డబ్బా కొట్టార‌ని కానీ, సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ ను జరపకపోగా పేరు మార్చి…

రైతు ఆత్మహత్యల్లో 75 శాతం కౌలు రైతులవే..

కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకిచ్చిన హామీలను నెరవేర్చాలి 2011 సాగుదారుల చట్టాన్ని  అమలు చేసి కౌలు రైతులను గుర్తించాలి గత డిసెంబర్ 4న ధర్నా చేపట్టినా కౌలు రైతుల గుర్తింపుకు చర్యల్లేవు.. రైతు, వ్యవసాయ కూలీ సంఘాలను సంప్రదించకుండానే సబ్ కమిటీ నిర్ణయం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు సంఘాలు, వ్యవసాయ కూలీ సంఘాల…

రైతుబంధు పథకాన్ని బొంద పెట్టేందుకు కుట్ర‌

బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ కేసీఆర్‌ ‌ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని బొంద పెట్టేందుకు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం కుట్ర చేస్తుందని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ఆరోపించారు.  రైతులు యాచించాలని రేవంత్‌ ‌రెడ్డి అంటున్నారని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ ‌మీడియాతో మాట్లాడారు..తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌నాయకత్వంలో 2014లో…

హామీలు నెర‌వేర్చ‌లేని నిస్స‌హాయ స్థితిలో రాష్ట్ర‌ స‌ర్కారు

రైతు భరోసా పేరిట కొర్రీలు పెట్టే యత్నం రెండో వారంలో రైతుల కోసం నిర‌స‌న‌లు చేప‌డ‌తాం.. కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు, తర్వాత అనేక రకాల హామీలిచ్చింద‌ని, కానీ. ఏ ఒక్క హామీని అమలు చేయలేదని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్య‌క్షుడు జి.కిష‌న్‌రెడ్డి…

ఇబ్బందులు ఎన్నొచ్చినా హామీలు అమలు చేస్తాం

నియోజకవర్గాన్ని అబివృద్ధి పథంలో నిలుపుతాం రూ. 657 కోట్లతో ఆదర్శ పాఠశాలల్లో మౌలిక వసతులు కొత్త‌గూడెం జిల్లాలో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన ఏజెన్సీ జిల్లా అయిన భద్రాద్రి క్తొతగూడెంను అభివృద్ధి పథంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజలకు ఇచ్చి హామీలను అమలు చేసి తీరుతామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి…

గ్రీన్ ఎనర్జీ హ‌బ్‌గా  తెలంగాణ

2030 నాటికి 20వేల‌ మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యం రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఏఐ, ఫ్యూచర్ సిటీలు, రీజినల్ రింగ్ రోడ్డు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ స‌మావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 3 : తెలంగాణ రాష్ట్రం గ్రీన్ పవర్ రంగంలో అద్భుత విజయాలను సాధించి,…