Category ముఖ్యాంశాలు

హెచ్ఎంపివి వైర‌స్ ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలి

భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేదు.. జాగ్ర‌త్త‌గా ఉంటే స‌రి.. వైద్య‌ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర, జ‌న‌వ‌రి 6 :   హెచ్ఎంపివి వైర‌స్  అనేది కొత్త వైరస్ కాదు. 2001లోనే ఈ వైరస్ ఉనికిని కనుగొన్నారని, నాటి నుంచే ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ వ్యాప్తిలో ఉంద‌ని వైద్య‌ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్ల‌డించారు.…

హైదరాబాద్ అభివృద్ధికి ఎవరితోనైనా క‌లిసి ప‌నిచేస్తాం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  

ఆరాంఘర్- జూపార్కు ఫ్లైఓవర్ ప్రారంభించిన సీఎం హైదరాబాద్ అభివృద్ధికి ఎవరితో కలిసి పనిచేయడానికైనా తాము సిద్ధమ‌ని, అవ‌స‌ర‌మైతే ఎంఐఎంను కలుపుకుని ముందుకు వెళతామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమ‌వారం ఆరాంఘర్-జూపార్క్ ఫ్లైఓవర్ ను  సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. వైఎస్ హయాంలో అతి పెద్ద ఫ్లైఓవర్ పీవీ ఎక్స్‌ప్రెస్ వే…

ఛత్తీస్‌గ‌ఢ్‌లో భారీ మందుపాతర పేల్చిన మావోయిస్టులు

తునాతునక‌లైన‌ జవాన్‌ల వాహనం ఒక డ్రైవర్‌తో సహా 8 మంది జవాన్లు మృతి మరో ఆరుగురికి తీవ్రగాయాలు.. బీజాపూర్‌ హాస్పిటల్‌కు  తరలింపు భద్రాచలం, ప్రజాతంత్ర, జనవరి  6 : తెలంగాణకు సరిహద్దున ఉన్న ఛత్తీస్‌గ‌ఢ్‌ ‌రాష్ట్రంలోని బీజాపూర్‌ ‌జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జవాన్‌ల వాహనాన్ని లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఐఇడి మందుపాతర పేలి ఒక…

న్యూ ఎనర్జీ పాలసీ

దేశ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు దోహదం మిగులు విద్యుత్‌తో దేశానికి ఆదర్శంగా తెలంగాణ 2030 నాటికి 22,448 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి బిఆర్ఎస్ దుష్ప్రచారాన్ని నమ్మని ప్రజలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 6 :  దేశ, విదేశీ పెట్టుబడులు…

కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 6 : ‌బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. విచారణకు రాకపోవడంతో మళ్లీ నోటీసులు ఇవ్వాలని ఏసీబీ నిర్ణయించినట్లు సమాచారం. నోటీసులు ఇచ్చి విచారించాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. న్యాయవాది సమక్షంలో విచారణ చేయాలని కేటీఆర్‌ ‌కోరుతున్నారు. ఇప్పటికే కేటీఆర్‌ ‌క్వాష్‌ ‌పిటిషన్‌ ‌తీర్పును హైకోర్టు…

తెలంగాణలో రైల్వే నెట్ వర్క్ విస్తరణకు ప్రాధాన్యతనివ్వండి

ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ మంత్రి శ్రీధర్ బాబు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర,  జ‌న‌వ‌రి 6 : భౌగోళికంగా ఉత్తర, దక్షణ ప్రాంతాలను కలుపుతున్న తెలంగాణ రాష్ట్రం రైల్వే కనెక్టివిటీలో మాత్రం పదో స్థానంలో ఉందని, జిల్లాలు, గ్రామాలను కలుపుతూ నెట్‌వర్క్ ను మరింత విస్తరించేందుకు కేంద్రం చొరవ చూపాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్…

రైల్వేలు రవాణా వ్యవస్థకు జీవనాడి

గత పదేళ్లుగా శరవేగంగా రైల్వేల అభివృద్ధి చర్లపల్లి రైల్వే టెర్మినల్ ఒక ట్రయల్ మాత్రమే. అసలు పండుగ ముందుంది.. చర్లపల్లి నుంచి ఎంఎంటీఎస్ రైళ్లు   రూ. 720 కోట్లతో సికింద్రాబాద్, రూ. 350 కోట్లతో నాంపల్లి రైల్వేస్టేషన్ల‌ అభివృద్ధి కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 6…

వికసిత భారత్ సంకల్పంలో రైల్వేల అభివృద్ధి కీలకం..

గుర్తుండిపోయే మధుర స్మృతిగా  రైలు ప్రయాణం ఇది కేవలం ప్రారంభం మాత్రమే.. దేశంలో త్వ‌ర‌లో మొదటి బుల్లెట్ రైలు 2014లో 4 నగరాల్లో మెట్రోలు.. ఇప్పుడు.. 17 నగరాల‌కు విస్త‌ర‌ణ‌ వేల సంఖ్యలో ఆర్వోబిలు, అండర్ బ్రిడ్జ్‌ల‌ నిర్మాణం   చ‌ర్ల‌ప‌ల్లి రైల్వే టెర్మిన‌ల్ ను వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించిన మోదీ హాజ‌రైన కేంద్ర రైల్వేశాఖ‌ మంత్రి…

మలిదశ ఉద్యమంలో ‘ప్రజాతంత్ర’దినపత్రిక పాత్ర ప్రశంసనీయం

‘ప్రజాతంత్ర’ దినపత్రిక నిజాయితీకి నిలువుటద్దం ప్రజాతంత్ర-2025క్యాలెండర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే హరీష్‌రావు తెలంగాణ మలిదశ ఉద్యమంలో ‘ప్రజాతంత్ర’తెలంగాణ దినపత్రిక పాత్ర చాలా ఉందని మాజీమంత్రి, సిద్ధిపేట శాసనసభ్యుడు తన్నీరు హరీష్‌రావు కొనియాడారు. ప్రజాతంత్ర తెలంగాణ దినపత్రిక-2025 ఆంగ్ల నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆదివారం సిద్ధిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ‘ప్రజాతంత్ర’ దినపత్రిక స్టాఫ్‌ ‌రిపోర్టర్‌ అయ్యమ్మగారి సత్యనారాయణరెడ్డి…