Category ముఖ్యాంశాలు

దేశంలోనే గొప్ప న‌గ‌రంగా ఫ్యూచ‌ర్‌సిటీ

ప్ర‌పంచ న‌గ‌రాల‌తో పోటీపడేలా తీర్చిదిద్దుతాం.. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ పేరుతో దేశంలోనే ఒక గొప్ప నగరాన్ని నిర్మించాలన్నది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అన్నారు. న్యూయార్క్, లండన్, టోక్యో, సియోల్, దుబాయ్ లాంటి ప్రపంచ నగరాలతో పోటీ పడాలన్న ప్రభుత్వ ఆకాంక్షకు అనుగుణంగా పెట్టుబడులతో ముందుకు రావాలని పారిశ్రామిక వేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం…

వ‌రంగ‌ల్ మ‌హా న‌గ‌రంగా ఎదిగేలా విమానాశ్ర‌యానికి రూప‌క‌ల్ప‌న‌

Caste census

 హైద‌రాబాద్‌ను ప్ర‌తిబింబించేలా వ‌రంగ‌ల్ అభివృద్ధి ప్ర‌ణాళిక‌లు ఉండాలి..: ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  వ‌రంగ‌ల్ మ‌హా న‌గ‌రంగా ఎదిగేలా విమానాశ్ర‌యానికి రూప‌క‌ల్ప‌న చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. వ‌రంగ‌ల్ (మామూనూరు) విమానాశ్ర‌య భూ సేక‌ర‌ణ‌, ఇత‌ర ప్ర‌ణాళిక‌ల‌పై ఐసీసీసీలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గురువారం రాత్రి స‌మీక్ష నిర్వ‌హించారు. ద‌క్షిణ కొరియాతో పాటు ప‌లు దేశాలు…

సీఎం రేవంత్‌ రెడ్డిది రెండు నాల్కల ధోరణి

ఒక్కో సినిమాకు ఒక్కో తీరా..? గేమ్ చేంజర్‌కు ఎందుకు అదనపు షోలు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ధ్వ‌జం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 09 : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రెండు నాల్కల ధోరణి మరోసారి నిరూపితమైందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌ ధ్వజమెత్తారు. గేమ్‌ ఛేంజర్‌ సినిమాకు ఎందుకు అదనపు షోలు..? టికెట్‌ రేట్ల పెంపు…

టెక్నాలజీ సాయంతో ప్రజల ముంగిటకు పౌర సేవలు

ఐటి, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ మంత్రి శ్రీధర్ బాబు ఁమీ టికెట్ఁ యాప్ ను ప్రారంభించిన మంత్రి హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 9 : ఇక నుంచి టికెట్ ఏదైనా ామీ టికెట్ ్ణ యాప్ ఒక్కటి మీ దగ్గరుంటే చాలు. ఆర్టీసీ, మెట్రో టికెట్లు, తెలంగాణలోని అన్ని ప్రముఖ దేవాలయాల్లో దర్శనం, ఇతర సేవలకు సంబంధించిన…

మాజీ మంత్రి హరీష్‌ రావు హౌస్ అరెస్ట్

కోకాపేటలోని ఆయన గృహం వద్ద భారీ భ‌ద్ర‌త‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 09 : బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులపై కాంగ్రెస్‌ ప్రభుత్వం అక్రమ నిర్బంధాలు కొనసాగిస్తోంది. అక్రమ కేసులు, ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు విధిస్తూ ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగా సిద్దిపేట ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నేత హరీష్‌ రావును…

ఫార్ములా కేసులో ముగిసిన కెటిఆర్‌ ‌విచారణ

ఆరున్నర గంటలపాటు విచారించిన అధికారులు నిధుల మళ్లింపుపై ముగ్గురు అధికారుల ఆరా విచారణ సమయంలో హాజరైన అడ్వకేట్‌ ‌రామచంద్రరావు రేవంత్‌ ‌ప్రశ్నలనే ఎసిబి అడిగిందన్న బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌  కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 9 : ఫార్ములా ఈ కార్‌ ‌రేసింగ్‌ ‌కేసులో  బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మాజీ మంత్రి కేటీఆర్‌ ‌గురువారం ఏసీబీ…

ఇందిర‌మ్మ ఇండ్ల ఫిర్యాదులకు ప్ర‌త్యేక వెబ్‌సైట్‌

95 శాతం ఇందిర‌మ్మ ఇండ్ల ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న పూర్తి రెవెన్యూ, హౌసింగ్‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 9 : ఇందిర‌మ్మ ల‌బ్దిదారుల‌కు మ‌రింత పార‌ద‌ర్శ‌క‌మైన సేవ‌ల‌ను అందించాల‌నే ల‌క్ష్యంతో ఫిర్యాదుల కోసం  గ్రీవెన్స్ ను తీసుకువ‌చ్చామ‌ని రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు. గురువారం…

భూభార‌తికి గ‌వ‌ర్న‌ర్ ఆమోదం

వీలైనంత త్వ‌ర‌గా చ‌ట్టాన్ని అమ‌లులోకి తెస్తాం ప్ర‌జ‌ల‌కు మెరుగైన రెవెన్యూ సేవ‌లు అందిస్తాం రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైద‌రాబాద్, ప్రజాతంత్ర, జనవరి 09 : చారిత్రాత్మ‌క‌మైన‌ భూ భారతి చ‌ట్టాన్ని గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ ఆమోదించిన నేప‌థ్యంలో వీలైనంత త్వ‌ర‌గా ఈ చ‌ట్టాన్ని అమ‌లులోకి తీసుకొచ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని…

రాష్ట్రంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్‌

మిగులు విద్యుత్‌ ఇతర రాష్ట్రాలకు పంపిణీ పాలమూరు జిల్లాను అన్నపూర్ణ జిల్లాగా మ‌రుస్తాం.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తాం.. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వనపర్తి, ప్రజాతంత్ర, జనవరి 09: రాష్ట్రంలో 24 గంటల నాణ్యతమైన విద్యుత్‌ను ఇవ్వడంతోపాటు మిగులు విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు ఇస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి…