Category ముఖ్యాంశాలు

నేడు సంవిధాన్‌ ‌గౌరవ్‌ అభియాన్‌ ‌యాత్ర

భరతమాత ఫౌండేషన్‌ ‌ద్వారా మహా హారతి రాజ్యాంగంపై ప్రశ్నలు లేవనెత్తేవారు అర్థం చేసుకోవాలి 140 కోట్ల ప్రజలు, సైనికులకు ఈ హారతి అంకితం వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి జి.కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 25 :  భరతమాత అంటే రాజ్యాంగ స్వరూపమేనని.. భరతమాత రాజ్యాంగం వేరు కాదని కేంద్ర మంత్రి జి.కిషన్‌ ‌రెడ్డి…

‌క్షేమంగానే మావోయిస్టు అగ్రనేత దామోదర్‌..

లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ.. మావోయిస్టుల పేరుతో పోలీసులే నకిలీ ప్రెస్‌నోట్‌ ‌విడుదల చేశారు.. తేల్చి చెప్పిన మావోయిస్టు పార్టీ సౌత్‌ ‌సబ్‌జోనల్‌ ‌బ్యూరో ప్రతినిధి సమత భద్రాచలం, ప్రజాతంత్ర, జనవరి 25: ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రంలోని దక్షిణ బస్తర్‌ ‌కాంకేర్‌ ‌మారేడుబాక అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు…

మన లక్ష్యాల దిశగా నిజమైన ప్రయాణం

భారత్‌ ‌తిరిగి విశ్వగురు స్థానాన్ని చేరుకుంటోంది.. జాతినుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు రాష్ట్రపతి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జనవరి 25 :  భారతీయులుగా మనందరికీ ఏకైక ఉమ్మడి గుర్తింపు అంటే మన రాజ్యాంగమే అని.. ఇది దేశ ప్రజలందరినీ ఒకే కుటుంబంగా కలుపుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.…

కొత్త పథకాల ప్రారంభోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

ప్రతీ మండలంలో ఒక గ్రామంలో ప్రారంభోత్సవ కార్యక్రమాలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి హైదరాబాద్‌, ‌జనవరి 25 : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌ ‌కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్ల పథకాలను రాష్ట్రంలోని ప్రతీ మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి అర్హులైన వారందరికీ అందించాలని…

వందేళ్ల పాటు నిలిచేలా ఉస్మానియా హాస్పిటల్‌ ‌నిర్మాణం

భవన నిర్మాణ నిబంధనలు పూర్తిగా పాటించాలి… పార్కింగ్‌, ‌ఫైర్‌స్టేషన్‌, ఎస్టీపీ, హెలీ అంబులెన్స్ ‌సౌకర్యాలు ఉండాలి అంబులెన్స్‌లు… ఫైర్‌ ఇం‌జిన్‌ ‌సులువుగా రాకపోకలు సాగించాలి.. మార్చురీ, బాడీ ఫ్రీజింగ్‌లోనూ ఆధునిక పద్ధతులు పాటించాలి ఉస్మానియా హాస్పిటల్‌ ‌నిర్మాణంపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఈ నెల 31న దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన… హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి…

నేడు నాలుగు పథకాల పండుగ

Today is four schemes festival

గ్రామసభల్లో వొచ్చిన దరఖాస్తుల ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక అర్హుల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరగొద్దు.. అనర్హులకు చోటు దక్కితే అధికారులపై చర్యలు పథకాల అమలుపై అధికారులు, మంత్రులతో సిఎం రేవంత్‌ ‌సమీక్ష గ్రామానికో అధికారి చొప్పున పథకాల అమలుకు ఆదేశాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 25 : గతంలో ఇచ్చిన హామీ మేరకు ఆదివారం నుంచి…

వారం రోజులుగా అండర్‌డ్రైనేజీలోనే..

కాలువ నుంచి శబ్దాలు రావడంతో గుర్తించిన స్థానికులు ఒకటి కాదు, రెండు కాదు.. వారం రోజులు అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీలో ఉన్నాడు ఓ వ్యక్తి. ఆ అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీలోకి అతను ఎలా వెళ్లా డు. వారం రోజులు అందులో ఎలా ఉన్నాడన్న విషయాలు అతనికి గుర్తులేదు. శుక్రవారం ఉదయం అండర్‌ డ్రైనేజీ నుంచి శబ్దాలు వినబడటం, అతని చేతి వేళ్లను గమనించిన స్థానికులు…

గ్రామ సభలంటేనే అధికారుల్లో వ‌ణుకు

ఎక్కడా చూసినా నిరసన సెగలు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ రావు గ్రామ సభలు అంటేనే అధికారులు భయపడుతున్నారని, ఎక్కడ చూసినా ప్రజలు తిరగబడుతున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీష్‌ రావు అన్నారు.  గ్రామసభలు రణసభలుగా మారాయంటేనే.. కాంగ్రెస్‌ సర్కార్‌ ఫెయిల్యూర్‌కు నిదర్శనమ‌ని  హరీష్‌ రావు చెప్పారు.  జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం మొగిలిపేట గ్రామ…

ముగిసిన గ్రామ సభలు

seethakka at grama sabha

నిరసనలు, ఆందోళనలు చివరి రోజు గ్రామసభల్లో కొన‌సాగిన ఆగ్ర‌హ జ్వాల‌లు మంత్రి సీతక్క ఇలాఖాలో ఆత్మహత్యాయత్నం (మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర‌, ప్ర‌త్యేక ప్ర‌తినిధి ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామసభల చివరి రోజు కూడా రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రామాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమ‌య్యాయి. పంచాయతీరాజ్‌, ‌గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క ఇలాఖాలో మరింత గందరగోళ వాతావరణం…