Category ముఖ్యాంశాలు

వలస దారులను తిప్పి పంపడం కొత్తేం కాదు..

ఏళ్లుగా అక్రమ వసలదారులను పంపిచేస్తున్నఅమెరికా ఇది మన దేశానికే కాదు..అన్ని దేశాలకు వర్తిస్తుంది రాజ్యసభలో విదేశాంగ మంత్రి జైశంకర్‌ ‌ప్రకటన వలసదారులకు బేడీలు వేశారని విపక్ష ఎంపిల ఆందోళన న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: అమెరికా నుంచి అక్రమ వలసదారుల తరలింపు పక్రియ  కొత్తదేమీ కాదని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ ‌జైశంకర్‌ ‌పేర్కొన్నారు.…

స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్‌ సన్నద్ధం

ప్రజాతంత్ర నెట్వర్క్,ఫిబ్రవరి 06:  రెండు కీలక నిర్ణయాలు తీసుకోవడంద్వారా రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం రానున్న వరుస ఎన్నికలకు మార్గం సుగమమం చేసుకుంది. ఇటీవల ఖాళీ ఏర్పడిన మూడు ఎంఎల్సీ స్థానాలతోపాటు స్థానికసంస్థల ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయ పరంపరను కైవసంచేసుకునే దిశగా అధికారపార్టీ ప్రధానమైన ఈ రెండు అంశాలకు గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. దాదాపు మూడు దశాబ్దాలుగా నలుగుతున్న ఎస్సీ వర్గీకరణతోపాటు సమగ్ర సర్వే ఆధారంగా బిసీ…

యూజిసి నిబంధనలు దేశ సంస్కృతిపై దాడి

ఆర్‌ఎస్‌ఎస్‌ ‌భావజాల జొప్పించే ప్రయత్నం డిఎంకె ఆందోళనలో రాహుల్‌ ‌విమర్శలు న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి06: ‌యూజీసీ ముసాయిదా విద్యాపరమైన చర్య మాత్రమే కాదని, ఇది మన చరిత్ర, సంప్రదాయం, సంస్కృతి, భాషలపై దాడి చేసేందుకు ఆరెస్సెస్‌  ‌చేస్తున్న ప్రయత్నం అని కాంగ్రెస్‌ ఎం‌పి, ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ అన్నారు. ఇదే విషయాన్ని తాను…

తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్‌

రహదారులకు రూ. 176.5 కోట్ల విడుదల హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఫిబ్రవరి06: జాతీయ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక పెట్టుబడి పథకం’ కింద తెలంగాణకు రూ.176.5 కోట్ల విడుదలకు ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద నిర్దేశించిన మైలురాయిని సాధించినందుకు రాష్ట్రాలు ప్రోత్సాహక మొత్తాన్ని పొందేందుకు అర్హులని, రాష్ట్రానికి జాతీయ రోడ్డు రవాణా శాఖ…

సీఎం రేవంత్‌ ‌రెడ్డికి వరల్డ్ ఎకనామిక్‌ ‌ఫోరం ప్రశంసలు

సమర్థవంతమైన కార్యాక్రమాలపై అభినందనలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దిశగా సమర్థమైన నాయకత్వాన్ని ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రి  రేవంత్‌ ‌రెడ్డి ని వరల్డ్ ఎకనామిక్‌ ‌ఫోరం (ఔజుఖీ) ప్రత్యేకంగా అభినందించింది. సుసంపన్నత, నగర రవాణా సౌకర్యాలు, న్యాయపూర్వక ఆర్థిక వృద్ధి వంటి అత్యవసరమైన గ్లోబల్‌ అం‌శాలపై ఆయన చూపిన దృష్టి, లోతైన అవగాహన,…

విసిల నియామకంలో యూజిసి పెత్తనం సరికాదు

– విద్యార్థుల ప్రయోజనాలకు విఘాతం – కేంద్రమంత్రికి కెటిఆర్‌ ‌వినతి పత్రం – ఎన్‌హెచ్‌ 365 ‌పొడిగించాలని గడ్కరీకి విన్నపం న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: యూజీసీ నూతన మార్గదర్శకాలపై తమ అభిప్రాయాలను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు నివేదించినట్లు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ‌తెలిపారు. ఈ మేరకు ఆయన దిల్లీలో డియాతో…

కులగణనపై విపక్షాల విమర్శలు తిప్పికొట్టాలి

పీసీసీ కార్యవర్గం రూపకల్పనపై సలహాలు తీసుకున్నాం పార్టీ నిర్మాణం, పథకాల అమలుపై పరిపూర్ణంగా చర్చించాం ఈ నెలలోనే రెండు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తాం టీపిసిసి చీఫ్‌ ‌మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఫిబ్రవరి6:  కులగణనపై విపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని వాటిని తిప్‌ఇకొట్టాలని కాంగ్రెస్‌ ‌నిర్ణయించిందని పిసిసి చీఫ్‌ ‌మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ అన్నారు.…

స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా దూసుకెళ్లాలి

బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణలపై ప్రజలకు వివరించాలి – విపక్షాల విమర్శలను ధీటుగా తిప్పికొట్టాలి – స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలపైనే దృష్టి – సమస్యలు ఉంటే నేరుగా నాతో చెప్పండి – సిఎల్పి భేటీలో ఎమ్మెల్యేలకు సిఎం రేవంత్‌ ‌దిశానిర్దేశం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్రవరి6: స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కొత్త, పాత నేతలు…

పార్టీ మారిన ఎమ్మెల్యే ల్లో టెన్షన్‌..!

సుప్రీం తీర్పుపై బిఆర్‌ఎస్‌ అశలు ఉపఎన్నికలు తప్పవా ..? మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి   పార్టీ మారిన పదిమంది బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలలో  టెన్షన్‌ ‌మొదలైంది. ఈనెల పదవ తేదీన లిఖిత పూర్వకంగా తమ సంజాయిషీని తెలియజేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో వారిలో ఆయోమయం నెలకొంది. అత్యున్నత న్యాయంస్థాన నిర్ణయం తమకు వ్యతిరేకంగా వొస్తే తమ పనేంటన్నది…