ఆపరేషన్ చేయూత’ సక్సెస్

లొంగిపోయిన 19 మంది మావోయిస్టులు 8 లక్షలు ఒకరికి, 4 లక్షలు చొప్పున ఇద్దరు మావోయిస్టులకు రివార్డు వివరాలు వెల్లడించిన ఎస్పీ రోహిత్ రాజు భద్రాచలం, ప్రజాతంత్ర,ఫిబ్రవరి 13 : పోలీస్ శాఖ నిర్వహిస్తున్న ఆపరేషన్ చేయూత కార్యక్రమం ద్వారా అనేక మంది మావోయిస్టు పార్టీలో ఉన్న మిలీషియా సభ్యులు ఉన్నత క్యాడర్లో ఉన్న మావోయిస్టులు…








