Category శీర్షికలు

తెలంగాణలో భూదానోద్యమం …

ఆచార్య వినోబాభావే భూదాన్‌ పోచంపల్లి ఉద్యమం చారిత్రక నేపథ్యం.. ఆచార్య వినోభాభావే, 20వ శతాబ్దంలో భారతదేశంలో అత్యంత ప్రభావంతమైన సామాజిక ఆధ్యాత్మిక నాయకులలో ఒకరు. పల్లెల జీవనం చూసి కన్నీళ్లు పెట్టుకొని, భూమి శ్రీమంతుల చేతుల్లో ఉండిపోయిం దని భావించి. భూమిని పేదలకు పంచి న్యాయం చేయాలని ఆలోచన వచ్చిన వినోబాభావే భూదానోద్యమాన్ని ప్రారంభించాడు.  భారతదేశ…

దేశ సమస్యలపై స్పష్టమైన హామీ ఏదీ?

దేశంలో మళ్లీ తమదే అధికారమని బిజెపి ఘంటాపథంగా చెబుతుంది. ఎన్‌డిఎ 400 సీట్లు సాధిస్తుందన్న ధీమాలో ఉంది. కాంగ్రెస్‌ తమకు పోటీ కాదని, ఇండియా కూటమికి ప్రజల అండలేదని ప్రచారం చేసుకుంటుంది. ఈ క్రమంలో బిజెపి పదేళ్ల పాలనను గీటురాయిగా తీసుకుంటే..అనేక విషయాలు చర్చించాల్సి ఉంటుంది. ప్రధానంగా పెట్రో, గ్యాస్‌ ధరలు విపరీతంగా పెరిగాయి. జిఎస్టీ…

వారసత్వంగా వొచ్చే వ్యాధి..

నేడు ప్రపంచ హిమోఫిలియా దినం ఫ్రాంక్‌ ష్నాబెల్‌ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రపంచ హిమోఫిలియా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 17న వరల్డ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ హిమోఫీలియా (డబ్లు ఎఫ్‌ హెచ్‌ ) ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా 1989 సంవత్సరం నుండి జరుపితున్నారు. ఈ సంవత్సరం  థీమ్‌ ‘‘అందరికీ సమానమైన అందుబాటు: అన్ని రక్తస్రావం రుగ్మతలను గుర్తించడం’’.వరల్డ్‌…

నిన్నటి వరకు ఒకే గూటి పక్షులు..నేడు ప్రత్యర్థులు

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో విచిత్ర పరిస్థితి వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో బిఆర్‌ఎస్‌ సీటిచ్చినా కాదని కాంగ్రెస్‌లో చేరిన కావ్య.. సీటివ్వలేదని అలిగి బీజేపీలో చేరిన ఆరూరి ఎట్టకేలకు బిఆర్‌ఎస్‌ పార్టీ డాక్టర్‌ మారెపల్లి సుధీర్‌ కుమార్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించడంతో వరంగల్‌ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి విషయంలో గత కొంతకాలంగా జరుగుతున్న చర్చకు తెరపడిరది. డాక్టర్‌…

చరమాంకంలో తెలుగు నాటక రంగం…

నిర్లక్ష్యం చేస్తే కనుమరుగు ఖాయం! నేడు తెలుగు నాటకరంగ దినోత్సవం 19వ శతాబ్దంలో అనువాద నాటకాలకు అధిక ప్రాధాన్యమున్న సమయంలో ప్రదర్శనలను దృష్టితో ఉంచుకొని కందుకూరి వ్యవహార ధర్మబోధిని అనే నాటకం రాసి, షేక్స్పియర్‌ రాసిన కామెడీ ఆఫ్‌ ఎర్రర్స్‌ అనే అంగ్ల నాటకాన్ని చమత్కార రత్నావళి పేరుతో 1880లో అనువదించి తన విద్యార్థుల చేత ప్రదర్శిపం…

ఉచిత హామీలకు అంతం లేదా!

రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఆర్థిక క్రమశిక్షణతో పాటు, రాజకీయ క్రమశిక్షణ కూడా పాటించాలి. అధికారం కోసం గడ్డి కరవడం సరికాదు. డబ్బులను తమ జేబులోంచి ఇస్తున్నట్లుగా చేతికి ఎముకే లేదన్నట్లుగా ఖర్చు పెట్టేస్తున్నారు. ఇలా చేయడం వల్ల రాష్ట్రాలు దివాలా తీస్తున్నాయి. దీనిని ప్రజలు గుర్తించి అప్రమత్తం కావాలి. అలాంటి పార్టీలను, నాయకులను…

సెల్‌ టవర్‌ రేడియేషన్‌ ప్రమాదకరమా…?

శాస్త్రసాంకేతిక ప్రగతి రథయాత్రలో నవ్య మానవుడు డిజిటల్‌ వలలో చిక్కి ఆధునిక జీవనశైలిలో మునిగి తేలుతున్నాడు. చరవాణి శరీరంలో మరో అంగమైంది. మొబైల్‌ లేకుండా క్షణమైనా గడవని దుస్థితికి చేరుకున్నాడు ఆధునిక నరుడు. సెల్‌ ఫోన్ల వాడకం గ్రామీణ భారతానికి కూడా పాకడంతో జనావాసాల నడుమ సెల్‌ టవర్లు వెలవడం సర్వ సాధారణమైంది. ఇండియాలో వాడబడే…

నిస్వార్థ సేవకుడు!

సిక్కు గురువులలో ప్రథములు గురునానక్‌ దేవ్‌! నేడు ఆయన  జయంతి పదిమంది సిక్కు గురువులలో ప్రథములు గురునానక్‌ దేవ్‌. నానక్‌ 1469 ఏప్రిల్‌ 15న పాకిస్తాన్‌ లోని ప్రస్తుతం లాహోర్‌ సమీపంలోని తల్వాండీ గ్రామంలో (నన్కానా సాహిబ్‌)లో (ఇది అప్పటి ఢల్లీి సుల్తానేట్‌  ప్రావిన్స్‌, ప్రస్తుతం ఈ ప్రదేశం నంకన్‌ సాహిబ్‌ అని పిలువ బడుతూ…

ప్రమాదకర ప్రజారోగ్య సమస్యగా అధిక రక్తపోటు!

ప్రపంచవ్యాప్తంగా 1.28 బిలియన్ల వయోజనులు (30 – 79 ఏళ్ల వయస్సు) అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్‌ లేదా బీపీ) రుగ్మతతో సతమతమవుతున్నారని, వీరిలో 67 శాతం (మూడిరట రెండు వంతులు) మంది అల్ప, మధ్య ఆదాయ దేశాల ప్రజలు ఉన్నారని ఐరాస నివేదికలు తెలియజేస్తున్నాయి. దాదాపు 46 శాతం ప్రజలకు అధిక బీపీ ఉన్న విషయం…