Category ఆంధ్రప్రదేశ్

శ్రీవారి భక్తులకు శుభవార్త విశాఖపట్నం నుంచి వీకెండ్‌ ‌తిరుమల దర్శన్‌

తిరుమల, జూన్‌ 27 : ‌తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు శుభవార్త. ఐఆర్‌సీటీసీ టూరిజం ఇప్పటికే తిరుమలకు పలు టూర్‌ ‌ప్యాకేజీలు ఆపరేట్‌ ‌చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా విశాఖపట్నం నుంచి వీకెండ్‌ ‌తిరుమల దర్శన్‌ ‌టూర్‌ ‌ప్యాకేజీని ప్రకటించింది ఐఆర్‌సీటీసీ. ఈ టూర్‌ ‌ప్యాకేజీ ప్రతీ శుక్రవారం అందుబాటులో ఉంటుంది. ఈ టూర్‌ ‌ప్యాకేజీ…

ఎపిలో వైఎస్సార్‌ ‌లా నేస్తం

మూడవ విడతను ప్రారంభించిన సిఎం జగన్‌ ‌విజయవాడ, జూన్‌ 26 : ‌సోమవారం ఎపిలో జూనియర్‌ ‌న్యాయవాదులకు చేయూతనందించే వైఎస్సార్‌ ‌లా నేస్తం పథకం మూడవ విడత కార్యక్రమాన్ని  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్మోహన్‌ ‌రెడ్డి తాడేపల్లి క్యాంప్‌ ‌కార్యాలయం నుండి సోమవారం ప్రారంభించారు. కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు వీడియో…

ఎపి ప్రకాశం జిల్లాలో అర్థరాత్రి తగులబడ్డ ట్రావెల్స్ ‌బస్సు

ప్రాణాలు దక్కించుకున్న ప్రయాణికులు లగేజీ సహా సమాన్లు దగ్ధం ఒంగోలు, జూన్‌ 22 : ‌ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సు అగ్నికి ఆహుతైంది. నడిరోడ్డుపై పూర్తిగా కాలిపోయింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్రం ప్రకాశం జిల్లాలోని 16వ నంబర్‌ ‌జాతీయ రహదారిపై కే బిట్రగుంట దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి…

శ్రీ‌వాణి ట్రస్ట్ ‌విరాళాలపై ఆరోపణలు శోచనీయం

ఆడిటర్లతో సక్షించుకోవచ్చన్న ఇవో నేడు శ్వేతపత్రం విడుదల చేయనున్న టిటిడి తిరుమల, జూన్‌ 20: శ్రీ‌వాణి ట్రస్ట్ ‌విరాళాలపై ఆరోపణలను టిటిడి ఇఒ ధర్మారెడ్డి తిప్పికొట్టారు. రాజకీయ ఆరోపణలు చేస్తున్నవారు తన ఆడిటర్లను తీసుకొని రావాలని సవాల్‌ ‌చేశారు. ఇప్పటివరకు శ్రీవాణి ట్రస్ట్‌కు రూ.860 కోట్ల విరాళాలు వచ్చాయని, ట్రస్ట్‌కు అందించిన విరాళాలతో 2445 ఆలయ…

పార్లమెంట్‌ ‌ప్రజాస్వామ్యానికి వేదిక

యాదృచ్ఛికంగా ఎన్టీఆర్‌ ‌శతజయంతి రోజే ప్రారంభం నీతి ఆయోగ్‌ ‌సమావేశంలో జగన్‌ అభూతకల్పనలు :టిడిపి ఎంపి కనకమేడల రవీంద్ర కుమార్‌ ‌న్యూదిల్లీ,మే29 : పార్లమెంట్‌ ‌భవనం దేశ సంపద కాబట్టి ఆ వేదికను తాము ప్రజాస్వామ్యానికి దిక్సూచిగా భావిస్తున్నామని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌ అన్నారు. ఎన్టీఆర్‌ 100‌వ పుట్టిన రోజున నూతన పార్లమెంట్‌…

‌మేనిఫెస్టో..మా మేనిఫెస్టోపై చర్చిద్దామా

కర్ణాటక నుంచి కొట్టుకొచ్చి కాపీ కొట్టి పెట్టారు గత ఎన్నికల్లో హాలు ఎందుకు ఇవ్వలేదో చంద్రబాబును పొగడడానికే మహానాడు పెట్టారు మండిపడ్డ మాజీమంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని విజయవాడ,మే29 :చంద్రబాబు విడుదల చేసిన మ్యానిఫెస్టో బోగస్‌ అని మాజీమంత్రికొడాలి నాని మండిపడ్డారు.  2014, 2019 నాటి  మేనిఫెస్టోపై చర్చ పెడదాం. చంద్రబాబు ఏం అమలు చేశాడో?…

‌ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు

సంక్షేమానికి సారథులు వాలంటీర్లు వాలంటీర్లకు వందనం కార్యక్రమంల సిఎం జగన్‌ విజయవాడ,మే19: ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు, సంక్షేమానికి సారథులు వాలంటీర్లని సీఎం జగన్‌ అభిప్రాయపడ్డారు. 2019లో అధికారంలోకి రాగానే నవరత్నాల ఫిలాసఫీ, ప్రభుత్వం నచ్చి స్వచ్ఛందంగా సేవ చేసేందుకు వచ్చిన సైన్యమే 2లక్షల 66 వేల మంది వాలంటీర్లని అన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన…

కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వలంటీర్‌

‌కానూరు వలంటీర్‌కు సిఎం జగన్‌ ‌సాయం తక్షణ సాయంగా రూ.2లక్షల ఆర్థిక సాయం సిఎం హాతో వెంటనే అందచేసిన కలెక్టర్‌ విజయవాడ,మే19 : ఎన్టీఆర్‌ ‌జిల్లా కానూరు గ్రామా సచివాలయం పరిధిలో వాలంటీర్‌ ‌గా పనిచేస్తూ  దళిత సామాజిక వర్గానికి  చెందిన జక్కుల సోంబాబు వాలంటీర్‌గా బాధ్యతలు చేపట్టే నాటికే మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నాడు. అయినప్పటికీ…

‌మత్స్యకారులకు టిడిపి అరకొర సాయం

తాముసంవత్సరంలోనే రూ.231 కోట్లు ఇస్తున్నాం 1,23,519 మత్స్యకారుల ఖాతాల్లో రూ.231 కోట్లు జమ టీడీపీ ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి తేడా  గమించాలి ఎన్నికలొస్తేనే బాబుకు ప్రజలు గుర్తుకు వస్తారు లేకుంటే హైదరాబాద్‌లో పడకేస్తారు మత్స్యకార భరోసా నిధుల విడుదలలో సిఎం జగన్‌ ‌బాపట్ల,మే16 :తెలుగు దేశం పార్టీ ప్రభుత్వ హయాంలో మత్స్యకారులకు అరకొర సాయం మాత్రమే…