ఎపిని అప్పుల ప్రదేశ్గా మార్చారు
అప్పులతో ఎంతకాలం నడిపిస్తారో తెలియదు రాయలసీమ రణభేరిలో కిషన్ రెడ్డి వ్యాఖ్యలు కడప, మార్చి 19 : ఆంధ్ర రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. ఎక్కడ అప్పులు పుడతాయా అనే స్థితిలోకి ఏపీ వెళ్లిందని కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. అప్పులు చేసి ఎన్నాళ్లు నెట్టుకువెళ్తారని ప్రశ్నించారు. పాలన ఇలాగే కొనసాగితే భవిష్యత్లో…
