Category ఆంధ్రప్రదేశ్

మంత్రి సురేశ్‌కు అస్వస్థత

అమరావతి, జూన్‌ 25 : ఆం‌ధ్రప్రదేశ్‌ ‌పట్టణాభివృద్ధి, మున్సిపల్‌ ‌పరిపాలన శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ‌మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ప్రకాశం జిల్లా మర్కాపురంలోని తన కళాశాలలో ఉదయం వాకింగ్‌ ‌చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కిందపడిపోయారు. సమాచారం అందుకున్న వ్యక్తిగత వైద్యులు హుటాహుటిన కళాశాలకు చేరుకుని మంత్రికి వైద్యపరీక్షలు నిర్వహించారు. బీపీ కారణంగానే కిందపడినట్లు వైద్యులు…

ఆర్థిక క్రమశిక్షణలో రికార్డు

అనవసర అబద్దాల ప్రచారంలో విపక్షం:ఆర్థికమంత్రి బుగ్గన రాజేందర్‌ అమరావతి, జూన్‌ 25 : ‌రాష్ట్ర ప్రభుత్వ మెరుగైన ఆర్థిక నిర్వహణ, ఆర్థిక క్రమశిక్షణతో రికార్డు సృష్టించిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రతిపక్ష టీడీపీ, దాని స్నేహపూర్వక డియా అబద్దాలు వల్లె వేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరానా…

రద్దీకి అనుగుణంగా దర్శన ఏర్పాట్లు – అధికారులకు సూచించిన ఇవో ధర్మారెడ్డి

తిరుమల, జూన్‌ 25 : ‌స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి సూచించారు. రద్దీ అధికంగా ఉన్నందున అధికారులు, సిబ్బంది అప్రమత్తతతో సేవలు అందించాలని ఆదేశించారు. తిరుమల అన్నమయ్య భవన్‌లో ఆయన అధికారులతో సక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన…

మున్సిపల్‌ ‌పాఠశాలల బాధ్యత విద్యాశాఖకు

ఉత్తర్వులు జారీచేసిన వైసిపి ప్రభుత్వం అమరావతి, జూన్‌ 24 : ‌రాష్ట్రంలోని 2,114 మున్సిపల్‌ ‌పాఠశాలల అజమాయిషీని పాఠశాల విద్యాశాఖకు అప్పగిస్తూ వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 123 పుర, నగరపాలక సంస్థల్లో కేవలం 59 మాత్రమే మున్సిపల్‌ ‌పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 1942 టీచర్‌ ‌పోస్టుల ఖాళీలున్నాయి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీల నుంచి వచ్చిన…

మహిళా స్టార్‌ ఆర్చర్‌ ‌వెన్నం జ్యోతి సురేఖకు గౌరవం

డిప్యూటి కలెక్టర్‌గా నియమిస్తూ కేబినేట్‌ ఆమోదం అమరావతి, జూన్‌ 24 : ‌మహిళా స్టార్‌ ఆర్చర్‌, అర్జున అవార్డు గ్రహీత, తెలుగు తేజం వెన్నం జ్యోతి సురేఖకు ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం సముచిత స్థానం కల్పించింది. ఆమెకు గ్రూప్‌-1 ‌డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగం ఇచ్చేందుకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి వైఎస్‌…

ఘనంగా వకుళమాత ఆలయ ప్రారంభోత్సవం

తిరుపతి, జూన్‌ 23 : ‌తిరుపతిలో శ్రీ వకుళామాత ఆలయ ప్రారంభోత్సవం ఘనంగా జరుగుతోంది. ఏపీ సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి ఆలయాన్ని ప్రారంభించి అమ్మవారి తొలిదర్శనం చేసుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈనెల 18వ తేదీన అంకురార్పణతో మొదలై 23 వరకు వివిధ రకాల పూజా కార్యక్రమాలు జరిగాయి. 23వ తేదీన మహా…

నేడు శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలం స్నాతకోత్సవం

పలువురు ప్రముఖులకు డాక్టరేట్ల్లు ప్రదానం నేడు వర్చువల్‌గా పాల్గొననున్న గవర్నర్‌ ‌తిరుపతి, జూన్‌ 22 : ‌తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గురువారం జరిగే స్నాతకోత్సవంలో ముగ్గురు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్‌లను ప్రదానం చేయనున్నారు. గౌరవ డాక్టరేట్‌లు అందుకోనున్న వారిలో ఒడిశా మాజీ డీజీపీ, ప్రముఖ దాత డాక్టర్‌…

ఆత్మకూరు ఉప ఎన్నికకు నేడు పోలింగ్‌

ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌ ‌పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ వెల్లడి నెల్లూరు, జూన్‌ 22 : ఆత్మకూరు ఉప ఎన్నికకు రంగం సిద్ధమయ్యింది. నేడు పోలింగ్‌ ‌జరుగనుంది. ఈ మేరకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఓటర్‌ ‌కార్డుకు ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి కాదని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్‌ ‌కుమార్‌…

‌ప్రజాప్రతినిధుల కేసుల ఉపసంహరణ ఏపీ హైకోర్టు సీరియస్‌

అమరావతి, జూన్‌ 22(ఆర్‌ఎన్‌ఎ): ‌ప్రజాప్రతినిధుల కేసుల ఉపసంహరణపై ఏపీ హైకోర్టు సీరియస్‌ అయ్యింది. ఎమ్మెల్యే సామినేని ఉదయభాను అవినీతి కేసుల ఉపసంహరణను సవాల్‌ ‌చేస్తూ.. హైకోర్టులో ఏపీజేఎఫ్‌ అధ్యక్షుడు చెవులు కృష్ణాంజనేయులు పిటిషన్‌ ‌వేశారు. న్యాయవాది జడా శ్రవణ్‌కుమార్‌ ‌పిటిషన్‌పై వాదనలు వినిపించారు. పీపీతో సంబంధం లేకుండా డీజీపీ, కలెక్టర్‌ ఆదేశాలతో.. కేసులు ఎలా తొలగిస్తారని…