Category ఆంధ్రప్రదేశ్

38‌వ రోజు భారత్‌ ‌జోడో యాత్ర…

ఉదయం కర్నాటకలో షురూ..మధ్యాహ్నం ఎపిలో..తిరిగి సాయంత్రం కర్నాటకలో కొనసాగిన రాహుల్‌ ‌పాద యాత్ర అనంతపూర్‌లో 12 కిలోమీటర్ల కొనసాగింపు నేడు బళ్లారిలో భారీ బహిరంగ సభకు కర్నాటక రాష్ట్ర పార్టీ ఏర్పాట్లు బెంగళూరు/అనంతపురం, అక్టోబర్‌ 14 : ‌కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపి రాహుల్‌ ‌గాంధీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భారత్‌ ‌జోడో యాత్ర కర్నాటకలో అత్యంత ప్రజాదరణతో…

తిరుమలలో కొనసాగుతున్నరద్దీ

తిరుమల, అక్టోబర్‌ 8 : ‌తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది .పెరటాసి మాసం, మూడవ శనివారంతో పాటు వరుస సెలవులు రావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, ‌నారాయణగిరి ఉద్యానవనాల్లోని అన్ని షెడ్‌లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్లు గోగర్భం డ్యామ్‌ ‌వద్దకు చేరుకున్నాయి. తమిళనాడుకు చెందిన భక్తులు తిరుమల కు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో శ్రీవారి…

చంద్రుడిపై భారీగా సోడియం నిల్వలు

చంద్రయాన్‌-2 ‌లో గుర్తిచిన ఇస్రో న్యూ దిల్లీ, అక్టోబర్‌ 8 : ‌చంద్రుడిపై భారీగా సోడియం ఉన్నట్లు చంద్రయాన్‌-2 ‌గుర్తించింది. చంద్రయాన్‌-2‌లో ఉన్న క్లాస్‌ (‌చంద్రయాన్‌-2 ‌లార్జ్ ఏరియా సాప్ట్ ఎక్స్‌రే స్పెక్టోటర్‌) ‌ద్వారా ఈ సోడియం నిల్వల మ్యాపింగ్‌ ‌చేసినట్లు భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తెలిపింది. గతంలో చంద్రయాన్‌-1‌లోని ఫ్లూరోసెన్స్ ‌స్పెక్టోటర్‌…

గంగాధర స్టేషన్‌లో పేలుడు ఉలిక్కిపడ్డ పరిసర ప్రాంత ప్రజలు

చిత్తూరు, అక్టోబర్‌ 8 : ‌చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు పోలీస్‌స్టేషన్‌ ‌లో భారీ పేలుడు సంభవించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తెల్లవారుజామున ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో ఉలిక్కి పడ్డ పరిసర ప్రాంత ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నాలుగు సంవత్సరాల క్రితం తనిఖీల్లో భాగంగా కారులో లభించిన గన్‌ ‌పౌడర్‌ను,…

ఆం‌ధ్రులను ద్రోహులుగా చిత్రీకిరంచిన ప్రబుద్దుడు

ఎపిలో అడుగుపెట్టే అర్హత కెసిఆర్‌కు లేదు కెసిఆర్‌ ‌జాతీయ పార్టీపై మండిపడ్డ సోము వీర్రాజు అమరావతి, అక్టోబర్‌ 8 : ‌తెలంగాణ సీఎం కేసీఆర్‌కు జాతీయ స్థాయిలో పార్టీ పెట్టే అర్హత లేదని భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ‌పార్టీ త్వరలోనే వీఆర్‌ఎస్‌ ‌తీసుకుంటుందని ఆయన ఎద్దేవా చేశారు. కేటీఆర్‌కు…

గో ఆధారిత ఉత్పత్తులతో ఆరోగ్యం

క్యాన్సర్‌ ‌తదితర రోగాలకు దూరం క్యాన్సర్‌ అవగాహనాకార్యక్రమంలో ఇవో ధర్మారెడ్డి తిరుపతి, అక్టోబర్‌ 8 : ‌ప్రతి ఒక్కరూ యోగా, ధ్యానం అలవరచుకుని గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులను ఆహారంగా తీసుకుంటే క్యాన్సర్‌ ‌రహిత సమాజాన్ని నిర్మించవచ్చని టీటీడీ ఈఓ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. టీటీడీ మహిళా ఉద్యోగులకు క్యాన్సర్‌పై శ్వేత ఆధ్వర్యంలో మూడు రోజుల అవగాహన…

పన్ను వసూళ్లలో లీకేజీలను అరికట్టాలి

రిజిస్ట్రేషన్‌ ‌పక్రియలో పారదర్శక, సులభతర విధానాలపై కమిటీ ఆదాయ ఆర్జన శాఖలపై ఎపి ముఖ్యమంత్రి జగన్‌ ‌సమీక్ష AP Chief Minister Jagan review meeting రాష్ట్రంలో పన్ను వసూళ్లలో లీకేజీలను అరికట్టడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆదాయ ఆర్జన శాఖలపై ముఖ్యమంత్రి జగన్‌ ‌సక్ష…

తిరుమలలో అనూహ్యంగా పెరిగిన రద్దీ

శ్రీ‌వారి సన్నిధిలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. పెరటాసి మాసం కావడంతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ‌లోని అన్ని కంపార్ట్ ‌మెంట్లు భక్తులతో నిండిపోయి కనిపిస్తున్నాయి. నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు నిండి పోవడంతో శిలాతోరణం వరకూ భక్తులుతో 4 కిలోటర్ల మేర క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో సర్వదర్శనానికి 48గంటలకు పైగా…

18‌న కర్నూలులో ప్రవేశించనున్న రాహుల్‌ ‌జోడో యాత్ర

కాంగ్రెస్‌ అధికారంలోకిరాగానే ప్రత్యేక హోదా కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత జైరామ్‌ ‌‌రమేశ్‌ ‌కర్నూలు, అక్టోబరు 4 : రాహుల్‌ ‌గాంధీ ప్రారంభించిన భారత్‌ ‌జోడో యాత్ర  తమిళనాడు, కేరళ రాష్టాల్ల్రో  పూర్తయిందని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత, మాజీ కేంద్రమంత్రి జైరాం రమేష్‌ అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ డియాతో మాట్లాడుతూ ఈనెల 18న కర్నూలు జిల్లా,…