Category ఆంధ్రప్రదేశ్

రైలుకు ప్లాట్‌ ‌ఫామ్‌ ‌మధ్య ఇరుక్కున్న విద్యార్థి

గంట పాటు శ్రమించి రక్షించిన రైల్వే సిబ్బంది విశాఖపట్టణం, డిసెంబర్‌ 7 : ‌రైల్వే ప్రయాణికులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆశాఖ అధికారులు హెచ్చరిస్తున్నా ..అజాగ్రత్తతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలోని దువ్వాడ రైల్వేస్టేషన్‌లో శశికళ అనే ఎంసీఏ విద్యార్థి రైలు దిగుతుండగా ఒక్కసారిగా రైలు, ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కుపోయింది. ఆ సమయంలో రైలు ఆగి ఉండడంతో…

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

తిరుమల, డిసెంబర్‌ 6 : ‌తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న 66,020 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 29,195 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పిం చుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.37 కోట్లు వచ్చిందని తెలిపారు.…

చెరువు బురదలో కూరుకుపోయి తండ్రీకొడుకుల మృతి

తిరుపతి, డిసెంబర్‌ 6 : ‌జిల్లాలోని గ్రద్దకుంటలో విషాదం చోటుచోసుకుంది. పశువుల కుంటలో కూరుకుపోయి తండ్రీ కొడుకులు ఇద్దరూ మృత్యువాత పడ్డారు. సోమవారం సాయంత్రం పశువులను కడిగేందుకు చెరువులో దిగిన తండ్రి చెంగయ్య బురదదలో కూరుకుపోయాడు. పశువులు ఇంటికి చేరుకున్నప్పటికీ తండ్రి రాకపోవడంతో అనుమానంతో కుమారుడు నాగార్జున చెరువులో దిగగా ఆయన అందులో కూరుకుపోయి ఊపిరి…

బెదరింపులకు పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు

అమర్‌రాజా తెలంగాణకు పోవడమే నిదర్శనం:ధూళిపాళ్ల గుంటూరు: ఎపిలో ఎవరైనా వ్యాపారం చేయాలంటే వారు జగన్‌ ‌బినాలైనా అయివుండాలి, లేకపోతే ఆయన వర్గానికి వాటాలైనా ఇవ్వాల్సి ఉందని, ఈ రెండూ కాదంటే రాష్ట్రం నుంచి పరిశ్రమలు పారి పోవాల్సిం దేననిని టిడిపి సీనియర్‌ ‌నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. శనివార ఆయన డియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వేధింపులు,…

పోలవరంపై రాజకీయాలు తగవు

ప్రాజెక్టును త్వరగా పూర్తి చేస్తా చాలు: పీతల సుజాత ఏలూరు,డిసెంబర్‌2 : ‌రాష్టాన్రికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టును సాధించుకోవడానికి చంద్రబాబు చేసిన కృషి మరువలేనిదని మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు. అయితే ఇప్పుడూ స్ఫూర్తి కొరవడిందని, నిర్వాసితులను కూడా ఆదుకోలని దుస్తితి నెలకొందన్నారు. ఇకపోతే ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తయ్యేనొ కూడా తెలియడం లేదన్నారు.…

పోలవరంపై స్పష్టత ఇవ్వాలి

విభజన హాల అమలు బాధ్యత కేంద్రానిదే: మధు విజయవాడ,డిసెంబర్‌2 : ‌పోలవరం అసలేం జరగుతుందో ప్రజలకు తెలియచేయాలని సిపిఎం డిమాండ్‌ ‌చేసింది. కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై ఇంతకాలం అధికార వైసిపి ఎందుకు మౌనంగా ఉంటుందని సీపీఎం సీనియర్‌ ‌నేత పి.మధు అన్నారు. పోలవరం నిర్మాణాం కేంద్రం బాధ్యతని, దానిని పూర్తిచేసేలా ఒత్తిడి తేవాలని అన్నారు. కేంద్రం…

పోలవరంను గోదావరిలో కలిపేశారు

సకాలంలో పూర్తి చేయలేని అసమర్థుడు జగన్‌ ‌గిరిజనలును నిండా ముంచి ఆనందిస్తున్నాడు కొయ్యలగూడెం పర్యటనలో చంద్రబాబు విమర్శలు ఏలూరు, డిసెంబర్‌ 1 : ‌పోలవరాన్ని ముంచేసే పరిస్థితికి తీసుకువచ్చారని, పనులకు, చేష్టలకు తేడా ఉందని, ఇప్పుడు పోలవరంను గోదావరిలో కలిపేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు.  పోలవరాన్ని సకాలంలో పూర్తి…

ఉత్తరాది వ్యాపారుల కుట్ర

దక్షిణాదివారిపై పెత్తనం చేయాలన్న వ్యూహం లిక్కర్‌ ‌కేసులో సంబంధం లేదన్న మాగుంట తనకు ఢిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌తో సంబంధంలేదని ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. అమిత్‌ అరోరా రిమాండ్‌ ‌రిపోర్టులో మాగుంట పేరును చేర్చినట్లుగా ఇడి పేర్కొన్న నేపథ్యంలో ఆయన డియాతో మాట్లాడారు. అమిత్‌ అరోరా ఎవరో కూడా తనకు తెలియదన్నారు. ఇది సౌత్‌…

నేటి నుంచి బ్రేక్‌ ‌దర్శనాల్లో మార్పులు

తిరుమల,నవంబర్‌30:  ‌తిరుమల శ్రీవారి బ్రేక దర్శన వేళలను మార్చారు. స్వామిని దర్శించుకునే బ్రేక్‌ ‌దర్శన సమయం మార్పు చేపడుతున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. డిసెంబరు 1 నుంచి ప్రయోగాత్మకంగా ఈ పక్రియ చేపడుతున్నట్లు వివరించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు ఒకటో తేదీ నుంచి ప్రయోగాత్మకంగా బ్రేక్‌ ‌దర్శన సమయాన్ని ఉదయం 8 గంటలకు మారుస్తున్నట్లు…