రైలుకు ప్లాట్ ఫామ్ మధ్య ఇరుక్కున్న విద్యార్థి
గంట పాటు శ్రమించి రక్షించిన రైల్వే సిబ్బంది విశాఖపట్టణం, డిసెంబర్ 7 : రైల్వే ప్రయాణికులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆశాఖ అధికారులు హెచ్చరిస్తున్నా ..అజాగ్రత్తతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలోని దువ్వాడ రైల్వేస్టేషన్లో శశికళ అనే ఎంసీఏ విద్యార్థి రైలు దిగుతుండగా ఒక్కసారిగా రైలు, ప్లాట్ఫాం మధ్య ఇరుక్కుపోయింది. ఆ సమయంలో రైలు ఆగి ఉండడంతో…
