Category ఆంధ్రప్రదేశ్

విశాఖ నుంచి బరిలోకి దిగుతా :మాజీ సిబిఐ జెడి లక్ష్మీనారాయణ

తన రాజకీయ భవిష్యత్తు పై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ  స్పష్టతనిచ్చారు. విశాఖ నుంచే పార్లమెంట్‌కు పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. మన వ్యవస్థలో స్వతంత్రంగా పోటీ చేసే అవకాశం ఉందన్నారు. ‘నేను ఏ పార్టీ నుంచో పోటీ చేస్తానో… సోషల్‌ ‌డియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. నా భావాలకు అనుగుణంగా ఉన్న పార్టీ వైపు…

తిరుమలలో భక్తుల ఇబ్బంది

దర్శనాల కోసం గంటల తరబడి పడిగాపులు తిరుమల, డిసెంబర్‌ 9 : ‌తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వివిధ రాష్టాల్ర నుంచి వచ్చిన భక్తులు ఉచిత దర్శనం కోసం 13 గంటలకుపైగా పడిగాలు పడుతున్నారు. నిన్న రాత్రి 7 గంటలకు వచ్చిన భక్తులకు ఇవాళ ఉదయం 10 గంటల వరకు దర్శనం…

32 ఎ‌ర్రచందనం దుంగలు స్వాధీనం

తలకోన అటవీ ప్రాంతంలో పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ ‌తిరుపతి, డిసెంబర్‌ 9 : ‌శేషాచలం అటవీ ప్రాంతంలోని తలకోన అటవీ ప్రాంతంలో 32 ఎర్రచందనం దుంగలను టాస్క్ ‌ఫోర్స్ ‌పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తలకోన సౌత్‌ ‌ఫారెస్ట్, అలిపిరి ఫారెస్ట్ ‌బీట్‌ ‌పరిధిలో చేసుకున్నట్లు శుక్రవారం విలేకరులకు తెలిపారు. టాస్క్ ‌ఫోర్స్ ఎస్పీ కే.చక్రవర్తి ఆదేశాల మేరకు…

నిర్విఘ్నంగా అన్నప్రసాద వితరణ సాగాలి

తిరుమల, డిసెంబర్‌ 8 : శ్రీ‌వారి దర్శనం కోసం వచ్చే భక్తులకు నిర్విఘ్నంగా అన్నప్రసాద వితరణ జరగాలని ప్రార్థిస్తూ గురువారం ఆయుధపూజ  నిర్వహించారు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో అన్నప్రసాదాల తయారీకి వినియోగించే సామగ్రికి, యంత్రాలకు పూజలు చేసినట్టు టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. నిత్యం వేలాది మంది భక్తులకు అన్నప్రసాద వితరణ…

తిరుమలలో వైభవంగా కృత్తికా దీపోత్సవం

తిరుమల, డిసెంబర్‌ 8 : శ్రీ‌వారి అలయంలో కృత్తిక పౌర్ణమి దీపోత్సవం ఘనంగా జరిగింది.  పున్నమిని పురస్కరించుకుని సాయంత్రం శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు నివేదనలు పూర్తయిన తరువాత ఈ దీపోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై దీపాలను వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు. ఇందులో భాగంగా సాయంత్రం 5 నుంచి రాత్రి 8.30…

తీవ్ర వాయుగుండం మారిన తుపాన్‌

గంటకు 12 కిలోటర్ల వేగంతో దూసుకొస్తున్న ‘మాండూస్‌’.. ‌తమిళనాడు తీరప్రాంతంలో అప్రమత్తం అయిన అధికారులు తమిళనాట రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్‌ ‌దళాలు ఎపిలో ప్రభావిత జిల్లాల అధికారులను అప్రమత్తం చేసిన సిఎం జగన్‌ అమరావతి, డిసెంబర్‌ 8 : ‌నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. ప్రస్తుతం ఇది గంటకు 12 కిలోటర్ల…

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

కపిలేశ్వరాలయంలో కృత్తికా దీపోత్సవం తిరుమల, డిసెంబర్‌ 7 : ‌తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. ఒకటే కంపార్టమెంట్‌లో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచియున్నారు. వీరికి ఆరుగంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.మంగళవారం స్వామివారిని 64,163 మంది భక్తులు దర్శించుకోగా 23,709 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా శ్రీవారి హుండీ…

బీసీలంటే బ్యాక్‌ ‌వర్డ్ ‌క్లాస్‌లు కాదు…బ్యాక్‌ ‌బోన్‌ ‌కాస్ట్

సమాజానికి వెన్నెముకలు బిసిలను పదవులతో ఆదుకున్న ఘనత మాది 82 వేల మంది బిసిలు వివిధ పదవుల్లో ఉన్నారు జయహో బిసి సభలో ఎపి సిఎం జగన్‌ విజయవాడ, డిసెంబర్‌ 7 : ‌బీసీలంటే బ్యాక్‌ ‌వర్డ్ ‌క్లాస్‌లు కాదు.. బీసీలంటే బ్యాక్‌ ‌బోన్‌ ‌కాస్ట్.. ‌బీసీలంటే వెనుకబడిన వర్గాలు కాదు.. బీసీలంటే వెన్నెముక అని…

సిఎం జగన్‌ ‌మాత్రమే బిసి పక్షపాతి

ఆయన బిసిలకు అండగా నిలిచారు ఆత్మగౌరవం కల్పించిన ఏకైక నేత విజయవాడ సభలో ఆర్‌. ‌కృష్ణయ్య ప్రశంసలు విజయవాడ,డిసెంబర్‌7 : ఏపీలో సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌బీసీలకు ఇచ్చినంత ప్రాధాన్యం  ఎక్కడా ఎవ్వరూ ఇవ్వలేదని  వైఎస్సార్‌సీపీ ఎంపీ ఆర్‌ ‌కృష్ణయ్య అన్నారు.  పదకొండు మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. పార్లమెంట్‌లో బీసీ…