Category ఆంధ్రప్రదేశ్

తిరుమలకు పెరుగుతున్న రద్దీ

తిరుమల, డిసెంబర్‌ 20 : ‌తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. కొండపై ఉన్న 18 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. సోమవారం స్వామివారిని 63,759 మంది భక్తులు దర్శించుకోగా 30,102 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు…

నార్కొటిక్స్ ‌రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌

మాదకద్రవ్యాల వినియోగంపై కఠిన చర్యలు అధికారులను ఆదేశించిన సిఎం జగన్‌ అమరావతి, డిసెంబర్‌ 19 : ఎపిని నార్కొటిక్స్ ‌రహిత రాష్ట్రంగా మార్చాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడా మాదకద్రవ్యాల వినియోగం ఉండకూడదన్నారు.ఎస్‌ఈబీ, ఆబ్కారీ శాఖపై ముఖ్యమంత్రి జగన్‌ ‌సక్ష నిర్వహించారు.  డ్రగ్స్ ‌రహిత రాష్ట్రం కోసం పోలీసు, ఆబ్కారీ శాఖ కలిసి…

నార్కొటిక్స్ ‌రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌

‌మాదకద్రవ్యాల వినియోగంపై కఠిన చర్యలు అధికారులను ఆదేశించిన సిఎం జగన్‌ అమరావతి, డిసెంబర్‌ 19 : ఎపిని నార్కొటిక్స్ ‌రహిత రాష్ట్రంగా మార్చాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడా మాదకద్రవ్యాల వినియోగం ఉండకూడదన్నారు.ఎస్‌ఈబీ, ఆబ్కారీ శాఖపై ముఖ్యమంత్రి జగన్‌ ‌సక్ష నిర్వహించారు.  డ్రగ్స్ ‌రహిత రాష్ట్రం కోసం పోలీసు, ఆబ్కారీ శాఖ కలిసి…

టిటిడి ఇవో ధర్మారెడ్డికి ఊరట

కింది కోర్టు ఉత్తర్వులను సస్సెండ్‌ ‌చేసిన హైకోర్టు తిరుమల, డిసెంబర్‌ 16 : ‌ముగ్గురు టీటీడీ ఉద్యోగుల సర్వీస్‌ ‌రెగ్యులరైజ్‌ ‌చేయాలని న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించిన కేసులో టీటీడీ ఈవో ధర్మారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. సింగిల్‌ ‌జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం శుక్రవారం సస్పెండ్‌ ‌చేసింది. ఈవోకు జైలు శిక్ష, జరిమానాపై…

తిరుపతి ఎయిర్‌పోర్టులో శ్రీవాణి ట్రస్ట్ ‌కౌంటర్‌

తిరుపతి, డిసెంబర్‌ 15 : ‌తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుపతి ఎయిర్‌పోర్టులో ఏర్పాటు చేసిన శ్రీవాణి ట్రస్ట్ ఆఫ్‌ ‌లైన్‌ ‌టికెట్ల కౌంటర్‌ను జేఈవో వీరబ్రహ్మం గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన డియాతో మాట్లాడారు. శ్రీవాణి ట్రస్టుకు రూ 10 వేలు విరాళం ఇచ్చి టికెట్‌ ‌కోసం రూ. 500…

ఎపిలో పలు జిల్లాలో తీవ్ర పంట నష్టం

గుంటూరు, డిసెంబర్‌ 12 : ఎపిలో మాండూస్‌ ‌తుఫాను రైతులకు తీవ్ర నష్టాలను మిగిల్చింది. ముఖ్యంగా పంటలపై తీవ్ర ప్రభావం చూపింది. రైతుల వెన్ను విరిచింది. తుపాను తీరం దాటిన తర్వాత కూడా వర్షాలు కూడా వర్షాలు కొనసాగి ఆ తర్వాత తగ్గుముఖం పట్టాయి. ముసురు వాతావరణం, చలి గాలులు మాత్రం కొనసాగాయి. తమ పొలాల్లోని…

శబరిమలలో అయ్యప్ప దర్శనానికి పోటెత్తిన భక్తులు

తిరువనంతపురం, డిసెంబర్‌ 12 : ‌కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల భక్తుల తాకిడితో కిటకిటలాడుతుంది. కొండ మొత్తం అయ్యప్ప నామస్మరణతో మార్మోగిపోతోంది. స్వామి దర్శనానికి గతంలో ఎన్నడూలేని విధంగా భక్తులు తరలివస్తున్నారు. భక్తులు అత్యధిక సంఖ్యలో శబరిమలకు తరలి రావడంతో ఆలయ ప్రాంగణంలో రద్దీ నెలకొంది. అయ్యప్ప దర్శనానికి సుమారు 10 నుంచి 12 గంటల…

నేడు ఎపి మంత్రి మండలి సమావేశం

సిఎం జగన్‌ అధ్యక్షతన సచివాలయంలో భేటీ పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం అమరావతి, డిసెంబర్‌ 12 : ఎపి మంత్రి వర్గం ఈ నెల 13 న మంగళవారం సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో ఈ కేబినెట్‌ ‌భేటీ జరగనుంది. సీఎం జగన్‌ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కానుంది. కేబినెట్‌ ఆమోదం…

తిరుపతిలో జోరువానతో నీటమునిగిన పలు ప్రాంతాలు

నీటిలోనే బాధితులకు ఎమ్మెల్యే భూమన పరామర్శ తిరుపతి, డిసెంబర్‌ 10 : ‌తిరుపతిలో జోరువాన కారణంగా పలు కాలనీలునీటమునిగాయి. లక్ష్మీపురం సర్కిల్‌, ‌రామానుజ సర్కిల్‌, ‌జైభీం నగర్‌ ‌కాలనీలో భారీ వర్షాలకు నీట మునిగిన ప్రాంతాల్లో ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ ‌రెడ్డి పర్యటించారు. మోకాళ్ళ లోతు వర్షం నీటిలో మునిగివున్నాను ఇళ్లలో బాధితులను పరామర్శించారు. 12వ…