Category ఆంధ్రప్రదేశ్

కందుకూరు ఘటనపై ఎపి సిఎం జగన్‌ ‌దిగ్భ్రాంతి

చంద్రబాబు సభలో 8 మంది తొక్కిసలాట మృతిపై ఆందోళన మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ప్రకటన అమరావతి, డిసెంబర్‌ 29 :‌నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సభలో తొక్కిసలాట ఘటనపై ఏపీ సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌తీవ్ర దిగ్భ్రాతితి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు  ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ…

కందుకూరు మృతుల కుటుంబాలకు బాబు పరామర్శ

ఒక్కో కుటుంబానికి పార్టీ పక్షాన రూ.24లక్షలు పంపిణీ వారి బాధ్యతను టిడిపి చూసుకుంటుందని హా ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు అమరావతి,డిసెంబర్‌29: ‌నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ… మృతుల కుటుంబాలకు టీడీపీ అండగా…

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

తిరుమల, డిసెంబర్‌ 29 :‌తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 19 కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి సర్వదర్శనానికి వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం కలుగుతుంని అధికారులు తెలిపారు. బుధవారం 71,299 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 28,288 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.26…

పెన్షన్లపై విపక్షాల దుష్ప్రచారం

ఆడిట్‌ ‌చేస్తుంటే ఎత్తేస్తున్నారని ఆరోపణలు విషపు సమాజంలో బతుకుతున్నాం విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టాలి అధికారులకు ఎపి సిఎం జగన్‌ ‌సూచనలు అమరావతి, డిసెంబర్‌ 27 : ‌దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ అన్నారు విపక్షాలు పింఛన్లపై దుష్పచ్రారం చేస్తున్నాయని ముఖ్యమంత్రి మండిపడ్డారు. పెన్షన్లకు సంబంధించి ప్రతి…

తిరుమలలో పెరిగిన రద్దీ

తిరుమల, డిసెంబర్‌ 27 : ‌తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.శ్రీవారి సర్వదర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 36 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. సోమవారం  శ్రీవారిని 62,152 మంది భక్తులు దర్శించుకోగా 30,682 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా రూ. 4.05కోట్లు…

తిరుమలలో కోయిల్‌ ఆళ్వార్‌ ‌తిరుమంజనం

వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయశుద్ది 11 గంటల తరవాత దర్శనానికి భక్తులకు అనుమతి తిరుమల, డిసెంబర్‌ 27 : శ్రీ‌వారి ఆలయంలో మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ ‌తిరుమంజనం చేపట్టారు. వచ్చే నెల 2వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమంజనం కార్యక్రమాన్ని టీటీడీ శాస్తోక్త్రగా నిర్వహించింది. ఉదయం 6 నుంచి 11 గంటల వరకూ…

శ్రీ‌శైలంకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఘనంగా స్వాగతం పలికిన మంత్రులు, అధికారులు భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు శ్రీశైలం, డిసెంబర్‌ 26 : ‌భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైలం చేరుకున్నారు. సున్నిపెంటలోని హెలిపాడ్‌ ‌వద్ద రాష్ట్రపతికి ఏపీ ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ‌ఘనంగా స్వాగతం పలికారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని…

టిటిడి ఇవో ధర్మారెడ్డి ఇంట్లో విషాదం

పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్లగా గుండెపోటు చికిత్స పొందుతూ ఈవో కుమారుడు తుదిశ్వాస తిరుమల, డిసెంబర్‌ 21 : ‌తిరుమల తిరుపతి దేవస్థాన టిటిడి ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి మృతి చెందారు. చెన్నైలోని కావేరి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ చంద్రమౌళి తుదిశ్వాస విడిచారు. పెండ్లి శుభలేఖలు పంచడానికి చెన్నైలోని బంధువుల ఇంటికి వెళ్లిన చంద్రమౌళి..…

ఆం‌ధ్రప్రదేశ్‌లో డిజిటల్‌ ‌విప్లవానికి శ్రీకారం

విద్యార్థుల చదువుతోనే సమాజంలో మార్పు చదువులో సమానత్వమే లక్ష్యంగా ట్యాబ్‌ల పంపిణీ యడవల్లి జడ్పీ పాఠశాలలో ప్రారంభించిన సిఎం జగన్‌ ఇం‌గ్లీష్‌ ‌డియం చదువులను అడ్డుకుంటున్నారని మండిపాటు బాపట్ల, డిసెంబర్‌ 21 : ఆం‌ధ్రప్రదేశ్‌లో విద్యా విప్లవం మొదలైంది. చదువులు అంటే ప్రభుత్వానికి ఖర్చు కాదు.. అదో గురుతర బాధ్యత అని జగన్‌ ‌సర్కార్‌ ‌ప్రకటించింది.…