Category ఆంధ్రప్రదేశ్

తిరుమలలో అదనపు లడ్డూ కౌంటర్లు: టిటిడి ఇవో

తిరుమల,జనవరి13 : తిరుమలలో ప్రసుత్తమున్న లడ్డు విక్రయ కేంద్రాలను మరిన్నీ పెంచుతున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.  ప్రస్తుతం 50 లడ్డు విక్రయ కేంద్రాలు నిరంతరం పనిచేస్తుండగా భక్తులు లడ్డుల కోసం గంటల తరబడి క్యూలో నిలబడకుండా వీటికి అదనంగా మరో 30 పెంచనున్నట్లు తెలిపారు. శుక్రవారం నిర్వహించిన డయల్‌ ‌యువర్‌ ఈవో కార్యక్రమంలో భక్తుల…

శ్రీ‌వాణి టిక్కెట్లు ఇక రోజుకు వెయ్యికి పరిమితం

ఆన్‌లైన్‌లో 750, ఆఫ్‌లైన్‌లో 250 టికెట్ల జారీ నేటి నుంచి తిరుప్పావడ సేవ పునరుద్ధరణ తిరుమల, జనవరి 11 : తిరుమలలో సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనంలో మరింత ప్రాధాన్యత పెంచేందుకు వీలుగా శ్రీవాణి దర్శన టికెట్లను టీటీడీ రోజుకు వెయ్యికే పరిమితం చేసింది. ఇందులో ఆన్‌లైన్‌లో 750, ఆఫ్‌ ‌లైన్‌ ‌లో 250 టికెట్లను…

ఆం‌ధ్రా ప్రాంతంలో సొంతూళ్లకు చేరుకుంటున్న ప్రజలు

విజయవాడ, జనవరి 11 : పండగద మమకారంతో పలువురు ఉద్యోగులు ఆంధ్రాప్రాంతానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే లక్షల్లో వొచ్చి చేరారు. బస్సులు ,రైళ్లలో దిగుతున్న వారే గాకుండా సొంత వాహనాలు ఉన్న వారితో దిగుతున్న వారితో ఆంధ్రా జిల్లాల్లో సందడి కనిపిస్తోంది. గత రెండేళ్లుగా ఐటీ ఉద్యోగుల్లో ఎక్కువశాతం మంది వర్క్‌ఫ్రమ్‌హోం పేరుతో ఇంటి వద్ద నుంచే…

ఎపిలో చిరు వ్యాపారులకు రూ.10 వేల వడ్డీలేని రుణం

రూ.395 కోట్లను విడుదల చేసిన సిఎం జగన్‌ ‌బటన్‌ ‌నొక్కి ఖాతాల్లోకి నగదు జమ అమరావతి, జనవరి 11 : ఆంధప్రదేశ్‌లో చిరు వ్యాపారులకు జగన్‌ ‌సర్కార్‌ అం‌డగా నిలిచింది. ఈ ఏడాది కూడా జగనన్న తోడు పథకం కింద నిధులు విడుదల చేసింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ ‌బటన్‌ ‌నొక్కి…

విశాఖకు చేరుకున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ‌రైలు

విశాఖపట్నం,జనవరి11 : వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌’ ‌రైలు తొలిసారిగా విశాఖ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. నిర్వహణ పర్యవేక్షణలో భాగంగా బుధవారం రైల్వే స్టేషన్‌కు ఈ రైలును విశాఖకు తీసుకువచ్చారు. ఈ రైలు ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుందని, 9.30గంటల్లోనే విశాఖ నుంచి సికింద్రాబాద్‌ ‌చేరుకుంటుందని రైల్వే స్టేషన్‌ ‌సూపరింటెండెంట్‌ ‌సురేష్‌ ‌తెలిపారు. అందువల్లే వందే భారత్‌ ‌రైలుకు ప్రయాణికుల…

ఆం‌ధ్రులను అవమానించిన కెసిఆర్‌ ఎలా వస్తారు

విశాఖ ఉక్కు కోసం ఉద్యమం చేయగలడా అన్యాయం చేస్తున్న బిజెపిపై పోరాటం చేస్తారా ఇరు రాష్ట్రాల విభజన సమ్యలను ముందే పరిష్కరిస్తారా ప్రత్యేకహోదా సాధనసమితినేత చలసాని డిమాండ్‌ ‌విశాఖపట్టణం,జనవరి10 : తెలంగాణ ఉద్యమసమయంలో కెసిఆర్‌ ఆం‌ధ్రులను అనరాని మాటలు అన్నారని, ఆ విషయాన్ని కెసిఆర్‌ ‌మరచిపోయినా ఆంధ్రులు మరవలేదని ప్రత్యేక హోదా విభజన హాల సాధన…

12 ‌నుంచి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల జారీ

తిరుమల,జనవరి9 : శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఈ నెల 12 వ తేదీ నుంచి టీటీడీ జారీ చేయనున్నది. ఏ రోజుకారోజు దర్శనం కోసం తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్‌లో ఎప్పటిమాదిరిగానే ఎస్‌ఎస్‌డీ టోకెన్లు జారీ చేయనున్నారు. సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకొని రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనంను…

స్కూల్‌ ‌సంక్రాతి సెలవుల్లో మార్పులు

అమరావతి,జనవరి7: సంక్రాంతి సెలవులపై ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. పాఠశాలలకు సెలవుల్లో పలు మార్పులు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మొదట విడుదల చేసిన షెడ్యూల్లో మార్పు చేసింది. మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ‌ప్రకారం జనవరి11 నుంచి 16వరకు సెలవులు ఉండగా సవరించిన ఉత్తర్వు ప్రకారం వీటిని 12నుంచి 17వ తేదీ వరకు మార్పు…

జిఓతో బాబును అడ్డుకోవాలన్న ప్లాన్‌ ‌ఫెయిల్‌

కుప్పంలో చంద్రబాబును అడ్డుకోలేక పోయిన పోలీస్‌ ‌వరుసగా మూడ్రోజులు దూకుడు ప్రదర్శించిన బాబు చిత్తూరు,జనవరి7: జివో నంబర్‌ 1‌తో టిడిపిని అడ్డుకోవాలన్న అధికార వైసిపికి ఎదురీత తప్పడం లేదు. ఈ జీవోకు వ్యతిరేకంగా ఇప్పుడు అంతా ఏకమై ఉద్యమిస్తున్నారు. ప్రజల స్వేచ్ఛను కాలరాస్తున్నా రంటూ..జివోను ఎత్తేయాలని ఆందోళనలు సాగుతున్నాయి. టిడిపి కూడా ఆందోళనలతో వైసిపి వ్యతిరేక…