Category ఆంధ్రప్రదేశ్

రైతన్నలకు డ్రోన్ల పంపిణీ చేసే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం

రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు అడుగులు అమరావతి, జనవరి 19 : వ్యవసాయ రంగంలో వినూత్న మార్పులు తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తోంది ఆంధ్రప్రదేశ్‌లోని జగన్‌ ‌ప్రభుత్వం. ఇప్పటికే రైతన్నల కోసం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి వ్యవసాయానికి కావలసిన విత్తనాలు, ఎరువులు, మందులను అందిస్తున్న వైసీపీ ప్రభుత్వం.. త్వరలో డ్రోన్‌ల ద్వారా వ్యవసాయాన్ని…

తిరుమలలో టోకెన్లు లేని వారికి శీఘ్ర దర్శనం

తిరుమల, జనవరి 18 : కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. టోకెన్లు లేని భక్తులకు 5 గంటల్లో శ్రీవారి సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో హోమ మహోత్సవాలు భాగంగా నవగ్రహ హోమం ఘనంగా జరిగింది.ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 8.30 నుంచి…

శ్రీ‌శైలం ఆలయానికి భారీగా ఆదాయం

శ్రీశైలం, జనవరి 18 : శ్రీశైలంలో నిర్వహించిన బ్రహ్మోత్సవాల వల్ల ఆలయానికి భారీ ఎత్తున ఆదాయం సమకూరింది. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా రూ.3.57 కోట్లు ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు ప్రకటించారు. 103 గ్రాములు బంగారం, 7.520 కిలోల వెండి ఆభరణాలు, 243 అమెరికా డాలర్లు, 220 యూఏఈ ధీర్హములు, 61 సింగపూర్‌ ‌డాలర్లు,…

వర్థంతి సందర్భంగా ఎన్టీఆర్‌కు టిడిపి నేతల ఘననివాళి

అమరావతి, జనవరి 18 : ఎన్టీఆర్‌ ‌వర్థంతి సందర్భంగా ఆ మహనీయుడికి టీడీపీ నేతలు ఘనగంఆ నివాళి అర్పించారు. పార్టీ కార్యాలయంలో టిడిపి అధినేత చంద్రబాబు నివాళులు అర్పించారు. మహానటుడు, ప్రజానాయకుడిగా ఎన్టీఆర్‌ ‌చరిత్ర సృష్టించారన్నారు. ప్రజాహిత పాలనకు, సంక్షేమ పథకాలకు ఎన్టీఆర్‌ ఆద్యుడు అని పేర్కొన్నారు. జాతీయ రాజకీయాలకు ఎన్టీఆర్‌ ‌సరికొత్త దిశా నిర్దేశర…

వొచ్చే ఏడాది జనవరిలో అయోధ్య దర్శనం

అప్పటికి రామాలయనిర్మాణం పూర్తి శరవేగంగా పనులు సాగుతున్నాయి ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌ ‌రాయ్‌ ‌వెల్లడి అయోధ్య, జనవరి 14 : యావత్తు భారత దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిర నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఆలయం నిర్మాణానికి సంబంధించిన చాలా పనులు ఇప్పటికే పూర్‌ఖ్తెనట్లు దేవాలయ నిర్మాణ వ్యవహారాలను…

తిరుమలలో వైభవంగా భోగి సంబరాలు

తిరుమల, జనవరి 14 : తిరుమల శ్రీవారి ఆలయంలో ముందు ఘనంగా భోగి సంబరాలు వైభంగా జరిగాయి. భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ దేవస్థానం వారు రంగవళ్లులతో తీర్చిదిద్దారు. తెల్లవారుఝామున మహాద్వారం ముందు భోగిమంటలు వేసి అత్యంత ఆనందంగా సంక్రాంతి వేడుకలను ప్రారంభించారు. భోగి పాటలతో టీటీడీ సిబ్బంది, భక్తులు సందడి చేశారు. గోవింద నామ…

గోదావరి జిల్లాల్లో కోడి పందాల జోరు

బరికి సిద్ధమవుతున్న పందెం రాయుళ్లు కుటీర పరిశ్రమగా పందెం కోళ్ల పెంపకం కాకినాడ, జనవరి 14 : గోదావరి జిల్లాలో నిర్వహించే కోడి పందేల గురించి ఎంత చెప్పకున్నా తక్కువే. ఇప్పటికే కోనసీమలో సంక్రాంతి సందడి మొదలైంది. సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి మంటలు, రంగురంగుల ముగ్గులు, పిండి వంటలు, ఇంటి నిండా బంధువులు…ఒక ఎత్తయితేఒక…

తమిళనాడులో పొంగల్‌ ‌వేడుకలు

చెన్నై, జనవరి 14 : తమిళనాడులో పొంగల్‌ ‌వేడుకలు కోలాహలంగా మొదలయ్యాయి. గ్రామాల్లో పండగ సందడి నెలకొంది, ఇళ్లముందు రంగురంగుల రంగవల్లులు వేసి పొంగలి వండివార్చారు. తమిళ సంప్రదాయంలో పొంగలికి ప్రాధన్యం ఉంది. ఇకపోతే సంక్రాంతి పండుగ సందర్బంగా నిర్వహించే జల్లికట్టు పోటీలకు రంగం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా జల్లికట్టు నిర్వహించేందుకు  భారీ ఏర్పాట్లు చేశారు.  జల్లికట్టును…

పవన్‌ ‌సీజనల్‌ ‌పొలిటీషియన్‌

‌చంద్రబాబుకు కొమ్ముకాయడమే తెలుసు: ధర్మాన శ్రీకాకుళం,జనవరి13 :పవన్‌ ‌సీజనల్‌ ‌పొలిటీషియన్‌ అని, యువతను అజ్ఞానంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు జనసేన అధినేత పవన్‌ ‌కల్యాణ్‌ ‌పై తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం ఆయన ఇక్కడ డియాతో మాట్లాడుతూ  నాటి కిడ్నీ బాధితుల సమస్యలు నేడు ఉన్నాయా అని ప్రశ్నించారు.…