రైతన్నలకు డ్రోన్ల పంపిణీ చేసే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం

రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు అడుగులు అమరావతి, జనవరి 19 : వ్యవసాయ రంగంలో వినూత్న మార్పులు తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తోంది ఆంధ్రప్రదేశ్లోని జగన్ ప్రభుత్వం. ఇప్పటికే రైతన్నల కోసం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి వ్యవసాయానికి కావలసిన విత్తనాలు, ఎరువులు, మందులను అందిస్తున్న వైసీపీ ప్రభుత్వం.. త్వరలో డ్రోన్ల ద్వారా వ్యవసాయాన్ని…








